ప్రధాని మోదీ బాధనూ దగ్గరినుంచి చూశాను :అమిత్ షా
2002 గుజరాత్ అల్లర్లకి సంబంధించి కేంద్రహోమంత్రి అమిత్ షా ఓ వార్త సంస్థ ఇంటర్వ్యూలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.శివుడు కంఠంలో విషాన్నిదాచుకున్నట్లుగా.. ప్రధాని నరేంద్రమోదీ 19ఏళ్లుగా అసత్య ఆరోపణల భారాన్ని మోస్తూన్నారని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే దురుద్దేశంతో మోదీ ప్రతిష్టను మసక బార్చెందుకు విష ప్రచారం చేశారని ఆరోపించారు. అల్లర్ల విషయంపై.. 19 ఏళ్లుగా మోదీ ఏ నాడూ పెదవి విప్పలేదని గుర్తుచేశారు. ప్రధాని బాధను చాలా దగ్గర నుంచి చూశానన్నారు. కేసు విచారణకు హాజరయ్యే…
బండ్ల గణేష్ తో రేవంత్ భేటి వెనక అంతర్యం..?
సినీ నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా ? పీసీసీ అధ్యక్షుుడు రేవంత్ రెడ్డితో భేటి అవడానికి కారణం ఏంటి? బండ్ల కాంగ్రెస్లో చేరితే ఎక్కడ నుంచి పోటి చేస్తారు? రేవంత్ రెడ్డితో బండ్ల భేటి తర్వాత ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు! వీటన్నింటికి త్వరలో సమాధానం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినీ నిర్మాత బండ్ల గణేశ్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో భేటి కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. శుక్రవారం సాయంత్రం బండ్ల గణేష్ నివాసంలో…