హుజుర్ నగర్ లో ఆసక్తికర రాజకీయం..!!
హుజూర్నగర్ లో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది . అధికార బిఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వా- నేనా తరహాలో మాటల తూటాలు పేలుస్తుంటే.. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటం.. టికెట్ కోసం కొత్త ముఖాలు తెరపైకి రావడం.. చూస్తుంటే అసెంబ్లీ పోరు రసకందకాయంగా ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దమ్ముంటే తనపై పోటిచేయాలనిఎమ్మెల్యే…
The mysterious rocks that tell the time
Even more exciting is seeing how our clients and our featured partners are using the new publishing tools at their disposal. Not convinced that the new WordPress editor is powerful enough for enterprise clients? Think again!
దాదా, ద్రావిడ్ సేవలు వెలకట్టలేనివి : అజింక్య రహానే
ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం లో బీసీసీఐ చైర్మన్ గంగూలీ, ఎంసీఏ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ సేవలు వెలకట్టలేనివని అజింక్య రహానే పేర్కొన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ .. అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమి తరువాత దాదా కాల్ చేసి స్పూర్తినిస్తూ మాట్లాడే మాటలు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాయని అన్నారు. ఇక గాయాలతో దూరమైన సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు రాణించడానికి కారణం రాహుల్ ద్రావిడ్ అని స్పష్టం చేశారు. యువ…
Jandhyala : “జంధ్యాల” కు నవ్వించడమేకాదు.. గుండెను మెలిపెట్టడమూ తెలుసు..!
విశీ(వి.సాయివంశీ) : జంధ్యాల గారంటే కామెడీకి ట్రేడ్ మార్క్ అంటారు కానీ, తెలుగు సినిమాల్లో ఆయనలా సెంటిమెంట్ సీన్లు రాయగలిగిన మరో రచయిత కనిపించడు. నవ్వులు కురిపించడమే కాదు, గుండెను మెలిపెట్టడమూ తెలిసిన రచయిత ఆయన. నిజం! ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘ఆపద్బాంధవుడు’, ‘అబ్బాయిగారు’.. చెప్తూ పోతే బోలెడు. ‘అహ నా పెళ్లంట’ లాంటి క్లాసిక్ కామెడీ ఫిల్మ్లో కూడా రాజేంద్రప్రసాద్, నూతన్ప్రసాద్ల మధ్య తండ్రీకొడుకుల సెంటిమెంట్ను అద్భుతంగా పండించారు. ‘ష్.. గప్చుప్’ అని జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన…
కోవిడ్ ను జయించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వైరస్ బారినుంచి కోలుకున్నాక శరీరం నుంచి వైరస్ పూర్తిగా పోయినట్లేనా? వైద్యుల చెబుతున్న సలహా ఏమిటి? వైరస్ పోవాలంటే ఎటువంటి వ్యాయామాలు చేయాలి? కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసులు సంఖ్య ఎక్కువగానే నమోదవుతున్న.. కోలుకున్న వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంది. వైరస్ నుంచి కోలుకున్నాక దాని ప్రభావం శరీరంలో కొంతకాలం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. 3 నెలల పాటు…
టీడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులు అరెస్ట్…
ఏపీ టీడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన 10 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శేషగిరి, పవన్, అడపాల గణపతి, షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్, పానుగంటి చైతన్య, పల్లపు మహేశ్, పేరూరి అజయ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరోవైపు పట్టాభి నివాసంపై దాడి కేసులోనూ 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మదనపల్లె కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి!
చిత్తూరు జిల్లా మదనపల్లె కూతుళ్ళ హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను తాను కాళికా మాతగా భావించి భార్య పద్మజ కూతురి నాలుకను తినేసినట్లు భర్త పురుషోత్తం నాయుడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయంపై పోస్టు మార్టం నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. అంతేకాక కూతురు ఆలేఖ్య ‘ తాను పూర్వజన్మలో అర్జుడని .. కళాశాలలో పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదని పాండవులు తరుపున అర్జునుడిలా పోరాటాన్ని ముందుండి…