జెషోరేశ్వరి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు!
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం ఢాకాలోని జెషోరేశ్వరి కాళీ ఆలయన్ని సందర్శించారు. వెండితో తయారుచేసిన బంగారు పూత పూసిన మకుటాన్ని కాళీ మాత కు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి మానవాళిని కాపాడాలని కాళీమాతను ప్రార్థించినట్లు తెలిపారు. హిందూ మైథాలజీ ప్రకారం 51 శక్తి పీఠాల్లో జేషోరేశ్వరి కాళీ ఆలయం ఒకటని.. దీన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారని అన్నారు. ప్రపంచంలో అశాంతి కి…
ఏపీలో బ్రిటిష్ కంటే దరిద్రమైన పాలన :ఎంపీ రఘురామ
ఏపీ ప్రజలు స్వాతంత్ర సమరానికి మించిన పోరాటం చేయల్సిన అవసరముందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.రాష్ట్రంలో బ్రిటిష్ వారి కంటే దరిద్రమైన పాలన సాగుతోందని దుయ్యబట్టారు.భారత రాజ్యాంగం ప్రజలకు భావ స్వేచ్ఛనిచ్చింది. సభలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. రాష్ట్రంలో అతి దారుణమైన, క్రూరమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించిందని రఘురామ మండిపడ్డారు. బ్రిటిష్ పోలీస్ చట్టం 1861లోని 30, 30A, 31 లలో పోలీసుల విధివిధానాలు, వాళ్ల పని తీరు గురించి చెబుతున్నాయని…
Ayodhya: రాముడిని దర్శించుకున్న హనుమాన్.. భక్తిని చాటుకున్ననెటిజన్స్..!
AyodhyaRammandir: అయోధ్య బాల రాముడిని హనుమంతుడు దర్శించుకున్నాడు అంటూ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామయ్య పరమ భక్తుడైన హనుమయ్య అయోధ్య నగరానికి ఎప్పుడు వచ్చాడు? ట్రస్ట్ ఈ పోస్ట్ ఎందుకు చేసింది? తెల్సుకుందాం..! హిందువుల ఆరాధ్య దైవం బాల రాముడు 550 ఏళ్ల తర్వాత జనవరి 22 న అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం…
గ్రూపు- 4 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహం..
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్1 తో పాటు ఆయా శాఖల్లో భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనేపథ్యంలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 9 వేల 618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని అధికారులు సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపినట్లు సమాచారం. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు…
డ్రగ్స్ కేసులో ప్రముఖులు.. ?
బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలోని ఓ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సదరు నేతలకు నోటీసులు అందించినట్లు తెలిసింది. నోటీసులు అందుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు విచారణకు హాజరు కాగా, ఓ ఎమ్మెల్యే గైర్హాజరు అయ్యారని సమచారం. ఈ కేసుతో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఎమ్మెల్సీ, ఓ మంత్రి కొడుకు, ఇద్దరు ఎమ్మెల్యేల కొడుకులకు…
సికింద్రాబాద్ సికిందర్ ఎవరు..?
హార్ట్ ఆఫ్ దిపాలిటిక్స్ గా సికింద్రాబాద్ రాజకీయం నడుస్తోంది. మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పద్మారావుగౌడ్.. మరోసారి సీటు నాదేనని ధీమా వ్యక్తం చేస్తుంటే.. కంచుకోట లష్కర్ పై పట్టునిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం ఎట్టిపరిస్థితుల్లో సీటు గెలుచుకోవాలని పట్టుదలగా కనిపిస్తుంది. ప్రతిసారి విభినత్వాన్ని చాటుకునే లష్కర్ ఓటర్లు.. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..! సికింద్రాబాద్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పద్మారావుగౌడ్ కొనసాగుతున్నారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా ఆయన…
Telangana: అధికార, విపక్షాల మాటల రాజకీయంతో ప్రజలకు మేలు జరిగేనా..?
Raparthy vinod Kumar : తెలంగాణ లో ఒక్క ఘటనతో రాష్ట్ర రాజకీయాలు అమాంతంగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కులగణన ఓవైపు …. మరోవైపు ఫార్మా సిటీ పేరుతో వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూముల సేకరణకు వెళ్లిన కలెక్టర్ పైదాడి ఘటనలు గత వారం రోజులుగో పేపర్లో హెడ్ లైన్స్ గా, టీవీలో బ్రేకింగ్ న్యూస్ లు అయ్యాయి. కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పిన.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తూనే ఉన్నారు. మూడు…