కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నారు: సంజయ్
హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు వివరాలను ప్రజలకు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించారు. కేసీఆర్ కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. భారత జాతీయ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం…
telangana: కేసీఆర్ కు వరుస షాకులు.. చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ ఔట్?
telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కెసిఆర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నాగర్ కర్నూల్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలు పార్టీ ఫిరాయించడంతో ఆపార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. తాజాగా చేవెళ్ల సిట్టింగ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. దీంతో అప్రమత్తమైన గులాబీ బాస్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రంగంలోకి…
APNEWS: గ్రామాల్లో పనులు పండుగలా మొదలుపెట్టాలి: డిప్యూటీ సిఎంపవన్
PawanKalyan: ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏపీ లో కూటమి పాలన( ఎన్డీయే )మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని ఆయన స్పష్టం చేశారు. పాలన మొదలైన తొలి వంద రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ద్వారా రూ.4500 కోట్లు నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినందున నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి…
శాకుంతలం మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన తాజాచిత్రం శాకుంతలం. గత ఏడాది ఆమె నటించిన యశోద బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీంతో తొలిసారిగా పౌరాణిక చిత్రంలో నటించిన సమంత.. శాకుంతలంతో సాలిడ్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల ముందు విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ కు అపూర్వ స్పందన లభించింది. దీనికి తోడు సక్సెస్ ఫుల్ ప్రోడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి….
తాండూర్ లో బలమైన నేత కోసం పీసీసీ కసరత్తు..
Tandur: రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యం ఉన్న నియోజక వర్గం తాండూరు. రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను రాష్ట్ర రాజకీయాలకు అందించిన ఘనత ఈ నియోజక వర్గ ప్రజలది. చివరిగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసన సభకు ఎంపికైన పైలట్ రోహిత్ రెడ్డి అనంతర కాలంలో గులాబీ పార్టీలోకి జంప్ అయ్యాడు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి బరిలో దిగనున్నాడు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా బలమైన నాయకుడు లేకుండా…
తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్.. అధికారమే లక్ష్యంగా దిశానిర్దేశం..!
తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అధిష్టానం గరం గరంగా ఉందా? ఓపక్క రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు జరుగుతుంటే ..ఉన్నపలంగా ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కావడం వెనక దాగున్న మర్మం ఏంటి? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో ప్రచారం కావడం.. నేతల మధ్య విభేదాలు వంటి అంశాలపై పార్టీ అధినాయకత్వానికి అందిన రిపొర్టులో ఏముంది? బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడం .. బిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం…..
సీఎంగా జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం నాకు రాబోతుంది: మల్లు భట్టి విక్రమార్క
Madhira :ఖమ్మం బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాకు బిపిఎల్, స్పాంజ్ ఐరన్ కంపెనీ, హెవీ వాటర్ ప్లాంట్, ఆనేక పరిశ్రమలు ఇచ్చింది. మళ్లీ ఆలాంటి అవకాశం ఖమ్మం జిల్లాకు రాబోతుంది. మధిర బిడ్డగా నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే అలాంటి అభివృద్ధిని ఖమ్మం కు తీసుకువస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం సిపిఐ తెలుగుదేశం పార్టీ బలపరిచిన మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా…
బాబు అరెస్టుతో టీడీపీకి దక్కేది మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా?
Nancharaiah merugumala senior journalist: “జగన్ 39–40 ఏళ్ల వయసులో జైలులో 16 నెలలు గడిపొస్తే..67 అసెంబ్లీ సీట్లొచ్చాయి..73 ఏళ్ల చంద్రబాబు 52 రోజుల నిర్బంధం తర్వాత ఆర్నెల్లకు జరిగే ఏపీ ఎన్నికల్లో టీడీపీకి దక్కేది ఏభయి రెండా? అరవై ఏడా? మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా? “ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు భారత లోక్ సభ 18వ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 16వ ఎన్నికలకు దాదాపు ఐదున్నర నెలల…