లాలూ ప్రసాద్ తో రాహుల్ గాంధీకి పోలికా?

Nancharaiah merugumala (senior journalist) రెండేళ్లకు పైగా జైలు శిక్ష కారణంగా బిహార్ ప్రజానాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిపి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు నాయకులూ కోర్టుల్లో శిక్షలు పడి లోక్ సభ సభ్యత్వానికి అనర్హులు కావడం తప్ప వారి మధ్య ఏమైనా పోలిక ఉందా? లాలూ రాజకీయ, సామాజిక నేపథ్యం, బిహార్ ముఖ్యమంత్రిగా విలక్షణ పాలన వంటి గొప్ప విషయాలు పరిశీలిస్తే… ఇందిరమ్మ పెద్ద…

Read More

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల టంగ్ స్లిప్… పెకాషం పంతులు అంటూ వీడియో వైరల్..!!

మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ గడువు నేటితో ముగియనున్న  నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడిన వీడియో నెట్టింట హల్…

Read More

విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్!

వ్యాపార వేత్త పరారిలో ఉన్న విజయ్ మాల్యాకు బ్రిటన్​ కోర్టు షాక్​ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన లండన్ హైకోర్టు.. ఖాతాల నిలిపివేతకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు జడ్జి మైఖేల్ బ్రిగ్స్ ఉత్తర్వులు జారీ చేశారు. మాల్యా ఆస్తుల నిలిపివేతకు సంబంధించిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ అతని తరుపు న్యాయవాది ఫిలిప్​ మార్షల్​ కోరారు. దీనిపై స్పందించన న్యాయమూర్తి.. మాల్యా అభ్యర్థనలను…

Read More

ఎట్టకేలకు బోణీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి ఘన విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (75) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా చెన్నై జట్టుకు ఈ సీజిన్లో వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత…

Read More

Shailakhan : పాకిస్తాన్ లో విప్లవం పుడుతోంది..!

విశీ( సాయి వంశీ):RESPECT TO YOU SHAILA KHAN.. పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబర్ షైలా ఖాన్ చేసిన పని మనమంతా తెలుసుకొని మెచ్చుకోవాల్సిన విషయం. ‘Naila Pakistani Reaction’ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలు షైలా ఖాన్. ఆమెది పాకిస్థాన్‌లోని లాహోర్. సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే వ్యక్తి. తన అక్క నైలా ఖాన్‌తో కలిసి మూడేళ్ల క్రితం యూట్యూబ్ చానెల్‌‌ మొదలుపెట్టింది. ఆమె ఛానెల్‌కు దాదాపు 6.06 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రజల్లోకి…

Read More

Pandian: న్యాయం కోసం చేతిని నరికేసుకున్న రాజు కథ తెలుసా…??

 విశీ(వి.సాయివంశీ):  క్రీస్తు పూర్వం 100-120 మధ్య పాండియన్ అనే రాజు పాండ్య రాజ్యాన్ని పాలించారు. ఆయనది చాలా నీతివంతమైన పాలన అని పేరు. నీతి, న్యాయం కో‌సం ఎంత సాహసానికైనా సిద్ధపడే తత్వం ఆయన సొంతం. ఆయన రాత్రుళ్ళు మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటి నుంచి ఆడ, మగ గొంతులు వినిపించాయి. వాళ్లిద్దరూ భార్యాభర్తలు. ఆ భర్త ఏదో దూర దేశానికి ఆ రాత్రే ప్రయాణమై…

Read More

పెగాసస్ పై విచారణకు ప్రత్యేక కమిటీ_ సుప్రీం

దేశంలో పెగాసస్‌ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. పెగాసస్‌ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమిస్తున్న‌ట్లు తెలిపింది.చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన స‌రికాద‌ని, ఈ విష‌యాన్ని కోర్టు సహించదని స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్‌ ప్రత్యక్ష…

Read More

అనాథ పిల్లలకోసం సీఎం జగన్ కీలక నిర్ణయం!

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనాథలైన పిల్లలను ఆదుకొనేందుకు ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఈ మొత్తాన్ని చిన్నారుల పేరిట ఎఫ్‌డీ చేయనున్నారు. ఎఫ్‌డీపై వచ్చే వడ్డీతో అనాథ పిల్లల అవసరాలు తీర్చాలని సీఎం సూచించారు. కొవిడ్‌ మృతుల పిల్లలకు ఆర్ధిక సాయంపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఆర్థిక సాయంపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది. మరోవైపు రాష్ట్రంలో…

Read More

రసకందాయంగా మునుగోడు రాజకీయం.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు?

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీలో చేరికలతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు చేరికల కన్వీనర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తనతో పాటు మరికొంతమంది ముఖ్యనేతలు బీజేపీలోకి రాబోతున్నారని వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల్లో కలవరం మొదలైంది. దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు క్యాడర్ చేజారిపోకుండా నియోజకవర్గంలో మకాం వేసి…

Read More

సూర్యనమస్కారాల విశిష్టత!

ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద ఐశ్వర్యం ఏమిటి అని అడిగితే అనుభవజ్ఞులు చెప్పేది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే చాలు అన్ని ఉన్నట్లే. కాబట్టి ప్రతీ ఒక్కరు కోరుకునేది జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉంటే చాలు. అయితే మన సనాతనధర్మం ఎన్నో రహస్యాలను మంత్రాల రూపంలో, నమ్మకాలతో ఆయా క్రియలలో, నిత్యకృత్యాలలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. కానీ మనం వాటిలో ఎక్కువ భాగం నిర్లక్ష్యం చేసి అనేక బాధలు పడుతున్నాం. అయితే ఆరోగ్యంగా ఉండటానికి పెద్దలు చెప్పిన వాటిలో…

Read More
Optimized by Optimole