హిందూత్వ మూలాలను ఎప్పటికీ మరిచిపోను : రిషిసునాక్
బ్రిటిష్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నాడు . బ్రిటిష్ హౌజ్ఆఫ్ కామన్ సభ్యుడిగా భగవద్గీత పై ప్రమాణం చేసిన అతను.. ఎప్పటికీ హిందూత్వ మూలాలను మరిచిపోనని మరోమారు స్పష్టం చేశాడు.ఇక తన అత్తమామలలు ఇన్ఫోసిస్ నారయణ మూర్తి.. సుధామూర్తి సాధించిన ఘనతల పట్ల ఎంతో గర్వపడుతున్నానని రిషి సునాక్ పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామర్స్ లో భగవద్గీత పై ప్రమాణం చేసిన తొలి వ్యక్తి…
50% Off Standard Hosting Packages
Fusce neque. Vivamus consectetuer hendrerit lacus. In ut quam vitae odio lacinia tincidunt. Curabitur nisi. Etiam sit amet orci eget eros faucibus tincidunt.In enim justo, rhoncus ut, imperdiet a, venenatis vitae, justo. Nam pretium turpis et arcu. Etiam sollicitudin, ipsum eu pulvinar rutrum, tellus ipsum laoreet sapien, quis venenatis ante odio sit amet eros. Suspendisse…
APnews: సినీ నటి వాసుకి (పాకీజా) జనసేనాని ఆర్థిక సాయం..!
Apnews: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆపన్నహస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన జనసేనాని రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు. పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా…
Mauniamavasya: చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య.. ఏం చేయాలంటే?
Mauniamavasya: పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డుమీద మూడు మైళ్ళ దూరాన ‘చొల్లంగి’ అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. జీవనదియైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే, నదిలో, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ దినాన జీవనది గోదావరి, సముద్రంలో…
భాజపా ఆట మొదలుపెడితే దిమ్మతిరుగుతుంది: కిషన్ రెడ్డి
తెలంగాణ లో భాజపా ఆట మొదలుపెడితే అధికార తెరాసకు దిమ్మతిరగడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. తెరాస విమర్శలు చేస్తే చేతులు కూర్చోబోమని కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేయడం కేసీఆర్కు, ఆయన కుటుంబ సభ్యులకు అలవాటుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ అమ్మేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని కొన్నట్టు కేసీఆర్ అండ్…
అంతరిక్షంలోకి మరో తెలుగమ్మాయి..!
అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న ఓ మహిళ అడుగుపెట్టబోతున్నారు. జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న ఈ వాహకనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కు చోటు దక్కింది. వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె అంతరిక్ష యానం చేయనున్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గానూ వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపట్టనుంది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు…
ప్రమాదకరంగా ఓమిక్రాన్.. తాజాగా ఒకరు మృతి!
యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్.. దేశంలో చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేసుల సంఖ్య 200 కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. క్రిస్మస్, న్యూయర్ వేడుకల దృష్ట్యా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు పాకడంతో.. 200 మంది ఒమిక్రాన్ బారినపడినట్లు…
క్రికెట్ కెరీర్ పై మిథాలీ కీలక వ్యాఖ్యలు!
భారత మహిళాల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రపంచ కప్ మొదలవుతున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన సుదీర్ఘ 22 ఏళ్ల క్రికెట్ కెరీర్ ముగింపునకు వచ్చేసిందని మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 39 ఏళ్లు. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ కల మాత్రమే ఇంకా మిగిలి ఉందని.. జట్టులోని సభ్యులంతా మెరుగ్గా ఆడితేనే…
