శ్రీధ‌ర‌న్ గెలుపు కేర‌ళ‌ మార్పుకు నాంది : ప్ర‌ధాని మోదీ

కేర‌ళ‌లో మెట్రో మ్యాన్ శ్రీధ‌ర‌న్ గెలుపు మార్పుకు నాంది అని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న‌ శుక్ర‌వారం కేర‌ళ‌లోని పథనందిట్టా జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. అధికార‌ ఎల్డీఎఫ్‌, ప్ర‌తిప‌క్ష‌ యూడీఎఫ్ ల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బీజేపి ప‌ట్టంక‌డ‌తార‌ని మోదీ అన్నారు. దేశ అభివృద్ధికి ఎన్నొ సేవ‌లందించిన శ్రీథ‌ర‌న్‌, ప్ర‌జల‌కు సేవ‌లందిచేందుకు రాజ‌కీయాల్లోకి వచ్చార‌ని తెలిపారు. ఈ సారి ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది ఎన్‌డీఎ ప్ర‌భుత్వ‌మ‌ని…

Read More

దీదీ ఓట‌మి ఖాయం ‌: అమిత్ షా

పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి ఖాయ‌మ‌ని కేంద్ర‌హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శుక్ర‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి ఖాయ‌మ‌ని కేంద్ర‌హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శుక్ర‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ద‌క్షిణ‌ 24 ప‌ర‌గ‌ణాల జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సీఎఎ అమలుకు కృషి చేస్తామ‌న్నారు. తొలిదశ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ…

Read More

చెన్నె సూప‌ర్ కింగ్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నె సూప‌ర్ కింగ్స్ కి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు ప్ర‌ధాన పేస‌ర్ ఆస్ట్రేలియా ఆట‌గాడు జోష్ హెజెల్ వుడ్ ఈఏడాది ఐపీఎల్ టోర్నికి దూర‌మ‌వుతున్న‌ట్లు గురువారం ప్ర‌క‌టించాడు. సుధీర్ఘ కాలం బయో బ‌బుల్‌లో ఉన్నందున, విశ్రాంతికోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వుడ్‌ తెలిపాడు. రాబోయే రెండు నెల‌లు కుటుంబ స‌భ్యుల‌తో ఆస్ట్రేలియాలో గ‌డ‌ప‌నున్న‌ట్లు వుడ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్, యాషెస్ సిరిస్లతో పాటు టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ ఉన్నందున దానిని…

Read More

దీదీకి ఓటమి భయం పట్టుకుంది : ప్రధాని మోదీ

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీ ఓటమి భయం పట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పరగణాల జిల్లాలోని జోయా నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీదీ ఓడిపోతానన్న భయంతో నందిగ్రామ్ లో తిష్ట వేశారని అన్నారు. ఓటమి తథ్యమని  భావించిన మమతా మరో నియోజకవర్గంలో పోటీ చేసే విషయమే ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజలు తగు రీతిలో బుద్ధి చెబుతారని…

Read More

ఆర్.ఆర్.ఆర్’ చిత్ర‌ శాటిలైట్ రైట్స్ ను ద‌క్కించుకున్న‌‌ పెన్ స్టూడియోస్..!

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర‌ శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్టూడియోస్ ద‌క్కించుకుంది. ఈవిష‌యాన్ని వారు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల శాటిలైట్ హక్కులు తీసుకున్నట్లు చిత్ర బృందం తాజాగా వెల్లడించారు. కాగా తమిళ థియోట్రికల్ రైట్స్‌ని కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దక్కించుకున్న విష‌యం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎపిక్ డ్రామాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ –…

Read More

ఈ అవార్డు ప్రతి ఒక్కరికి అంకితం : రజినీకాంత్

భారతీయ సినీరంగంలో విశిష్ట పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తనకు రావడంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హర్షం వ్యక్తం చేశారు. తన జర్నీలో తోడుగా ఉన్న ప్రతిఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించాడు.. ‘అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి.. గౌరవనీయులైన ప్రధాని మోదీ, ప్రకాష్ జవదేకర్ , జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ఇన్నేళ్ల ప్రయాణం లో తోడుగా ఉన్న ప్రతి…

Read More

ఐసీసీ తాజా ర్యాకింగ్స్ విడుదల!

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టాప్ -10 లో ఇద్దరూ టీం ఇండియా ఆటగాళ్లకు చ దక్కింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్విభాగంలో ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్ర ఒక స్థానం కోల్పోయి,నాలుగో స్థానంలో నిలిచాడు. మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ 11 వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20లో రాహుల్,…

Read More

విజయ్ సర్కార్ పై మోడీ ఆగ్రహం!

శబరిమల వ్యవహారంలో ఎల్ డిఎఫ్ ప్రభుత్వ తీరు పట్ల  ప్రధాని మోదీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. అమాయకులైన భక్తులపై లాఠీ చార్జ్ చేస్తారా అని  ప్రశ్నించారు. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థి మెట్రోమ్యాన్ శ్రీధరన్ పోటీచేస్తున్న పలక్కడ్ నియోజకవర్గంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సంందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని వెండి నాణేల కోసం జీసస్కు జూడాస్ ఇస్కారియట్ ద్రోహం చేసినట్లే.. బంగారు ముక్కల కోసం ప్రజలను విజయ్ ప్రభుత్వం ద్రోహం చేసిందని మోదీ విమర్శించారు. ఎల్ డీఎఫ్- యుడిఎఫ్ …

Read More

కుష్బూ తరపున పళని స్వామి ప్రచారం!

తమిళ నటి బిజెపి నేత ఖుష్బూ సుందర్ తరపున ముఖ్యమంత్రి పళనీ స్వామి సోమవారం ప్రచారం చేశారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో లో బీజేపీ అభ్యర్థిగా కుష్బూ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆమెను గెలిపిస్తే ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం లభిస్తుందని ఆయన వెల్లడించారు. మా పార్టీకి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ తమిళనాడుకు ఉచిత వ్యాక్సిన్ అందజేస్తామని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా…

Read More

కంబ‌ళ వీరుడు స‌రికొత్త రికార్డు!

కంబ‌ళ వీరుడు శ్రీనివాస్ గౌడ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఆదివారం క‌ర్ణాట‌క‌లోని తాలుకా మండ‌లం క‌క్య‌ప‌డ‌వ గ్రామంలో మైరా సంస్థ నిర్వ‌హించిన పోటిలో.. వంద మీట‌ర్ల ప‌రుగును కేవ‌లం 8.78 సెక‌న్ల‌లో పూర్తిచేసి రికార్డును సృష్టించాడు. గ‌త‌వారం వెళ్తాంగ‌డి ప‌రిధిలో జ‌రిగిన కంబ‌ళ‌ పోటిలో 100 మీట‌ర్ల దూరాన్ని 8.96 సెక‌న్ల‌లో పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. దీంతో త‌న పేరిట ఉన్న‌ రికార్డును తానే బ్రేక్ చేసిన‌ట్ల‌యింది. గ‌త ఏడాది జ‌రిగిన‌ కంబ‌ళ పోటిలో విజేత‌గా…

Read More
Optimized by Optimole