‘పంజాబ్’ ఘన విజయం!
ఐపీఎల్ 2021లో పంజాబ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ముంబైతో జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(63; 52 బంతుల్లో 5×4, 2×6),సూర్యకుమార్ యాదవ్(33; 27 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. పంజాబ్ బౌలర్లలో షమి, బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీయగా…