Guljar: గుల్జార్ సాబ్ సిక్కు కుటుంబమని ఆలస్యంగా తెలిసింది!

Nancharaiah merugumala senior journalist:  గుల్జార్ సాబ్ పుట్టింది పంజాబీ సిక్కు కుటుంబంలో అని… చాలా ఆలస్యంగా తెలిసింది! జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన హిందీ, ఉర్దూ రచయిత గుల్జార్ మా తరం (1970ల్లో టీనేజర్లు) వారికి హిందీ సినిమా పాటల రచయితగా, అప్పటి ప్రసిద్ధ హీరోయిన్ రాఖీ భర్తగా మాత్రమే తెలుసు. తర్వాత అసలు విషయం (ఇది బెంగాలీ – పంజాబీ జంట పెళ్లి అని ) తెలిసింది. గుల్జార్ సాబ్ కు సంబంధించిన ముఖ్య విషయం…

Read More

తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’

Nancharaiah merugumala: (senior journalist)  =================== ‘మద్యం మనుషులను కలుపుతుందా? తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’ మద్యం ..అదే.. మందు మనుషులందరినీ కలుపుతుంది. భావసారూప్యత ఉన్నోళ్లను ఒక చోట జమ అయ్యేలా పురికొల్పుతుంది. తెలుగునాట సారా పారిన 1970లు, 80లు, 90ల్లో కేశపల్లి గంగారెడ్డి, ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, ఏ.బసవారెడ్డి, నర్సారెడ్డి, టీ.బాలా గౌడ్ వంటి తెలంగాణా రెడ్లు, గౌడ వ్యాపారులు–మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, కంచి రామారావు, ఆకుల బుల్లబ్బాయి వంటి…

Read More

జనగణమన.. జనం మనిషిరా!

చిత్రం : వకీల్ సాబ్ సంగీతం : ఎస్.ఎస్.థమన్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి జన జన జన.. జనగణమున కలగలిసిన జనం మనిషిరా.. మన మన మన.. మన తరపున నిలబడగల నిజం మనిషిరా.. నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా.. పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా.. వదలనే వదలడు.. ఎదురుగా తప్పు జరిగితే.. ఇతనిలా ఓ గళం మన వెన్ను దన్నై పోరాడితే.. సత్యమేవ జయతే.. సత్యమేవ జయతే.. జన…

Read More

ఓటిటిలో శ్రీ దేవీ సోడా సెంటర్..!

‘పలాస..’ ఫేమ్ కరుణకుమార్ డైరక్షన్లో వచ్చిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ‘జీ5’ ఓటీటీ లో అభిమానులను అలరించనుంది. నవంబరు 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రేమ ఇతివృత్తానికి సంబంధించింది కావడంతో ఓ…

Read More

మునుగోడు ఫలితంపై జోరుగా బెట్టింగ్.. గెలుపుపై ధీమాగా కారు ,కమలం నేతలు…

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. గెలుపు పై ఇటు టీఆర్ఎస్ ,అటు బీజేపీ నేతలు ధీమాతో కనిపిస్తున్నారు. పోటిలో కాంగ్రెస్ ఉన్నప్పటికి అది నామమాత్రంగానే పరిగణించవచ్చు.ఫలితాలకు మరో కొద్దిగంటల సమయం మాత్రమే ఉండటంతో పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈనేపథ్యంలో బెట్టింగ్ వ్యవహారంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.ఓటుకు నోటు పోటెత్తిన ఈ ఉప ఎన్నికలో బీజేపి గెలుస్తుందని కొంతమంది పందెలా కాస్తుండగా .. మరికొంతమంది టీఆర్ఎస్ గెలుస్తుందని వేలల్లో పందెలా…

Read More

బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు.. ప్రచారాన్ని స్పీడప్ చేసిన నేతలు..!!

Munugodebypoll: మునుగోడులో బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో బీజేపీ నేతలు చేరికలను స్పీడప్ చేశారు.తాజాగా నాంపల్లి,చౌటుప్పల్ మండలాలకు చెందిన ఇతర పార్టీ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. రాజగోపాల్ రాజీనామాతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ లో మునుగోడు నియోజకవర్గ ఓటర్లతో రాజగోపాల్ రెడ్డి ఆత్మీయ…

Read More

కోవిడ్ తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు!

దేశంలో మ‌లిద‌శ క‌రోనా ఉదృతి వేళ కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న‌ ప్రాంతాల‌ను గుర్తించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టి సారించాల‌ని ఆదేశించింది. ప్రతి ఒక్క‌రు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు .. – అన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీపీసిఆర్ ప‌రీక్ష‌లు పెంచాలి. – కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి కంటెన్మెంట్ జోన్‌ల‌ను ప్ర‌క‌టించాలి. – ర‌ద్దీ ప్రాంతాల్లో ప్ర‌తి ఒక్క‌రు కోవిడ్…

Read More
Optimized by Optimole