టీఆర్ఎస్ అంతం బీజేపీతోనే సాధ్యం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా :రాజగోపాల్

తెలంగాణ వ్యాప్తంగా సంచలనాలకు కేంద్రబిందువైన మునుగోడు ఉప ఎన్నిక ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నిజాయితీకి మారుపేరైనా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాత్సరం చేయకుండా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని.. ఏ పార్టీలో చేరేది వారే నిర్ణయిస్తారని రాజగోపాల్ స్పష్టం చేశారు. అవమానాలు భరించలేను.. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై రాజగోపాల్…

Read More

ఆషాడ మాసం ప్రాముఖ్యత!

ఆషాడ మాసం అనగానే కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండాలని అంటారు. అత్తా అల్లుళ్లు ఎదురుపడకూడదనే ఆచారం కూడా ఉంది. దీనికి వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. కొత్తగా వివాహమైన దంపతులు ఒక నెల ఎడబాటు తర్వాత కలుసుకుంటే వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుందని అంటారు. అసలు ఆషాడమాసం వెనుక దాగున్న విషయం ఏమిటి? ఈ ఆచారం ఎందుకు పాటించాలి? మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత వుంది. పూర్వాషాడ…

Read More

Women’sday: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవమా? నిజంగానా?

కవన మాలి:   ” అంతర్జాతీయ మహిళా దినోత్సవం..ఉత్సవమా? నిజంగానా? ఇంతకీ ఇప్పుడు ఈ శుభాకాంక్షలు ఎవరికి చెబుతున్నట్టు ? ఎందుకు చెబుతున్నట్టు ? “ అవును ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం..అయితే ఇప్పుడేం చేద్దాం? స్త్రీ సృష్టికి మూలం, స్త్రీ కుటుంబానికి ఆధారం, స్త్రీ అంటే దేవత, స్త్రీ అంటే అపూర్వం, అందం అంటూ ఈ రోజంతా తెగ పొగిడేసి, రేపు ఉదయం న్యూస్ లో ఏదైనా చిన్నపిల్లపై రేప్ వార్త చూసినప్పుడు, అన్ని వార్తల్లాగే స్కిప్…

Read More

దేశంలో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..

దేశంలో బంగారం ధ‌రలు ప‌లుచోట్ల పెరిగిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్‌లో స్వ‌ల్పంగా తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరిగింద‌నే చెప్పాలి. ఇక బుధవారం బంగారం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు 47 వేల 270 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 270. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు గ‌మ‌నిస్తే, చెన్నైలో 22 క్యారెట్ 45 వేల 380…

Read More

గ్రూపు- 4 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహం..

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్1 తో పాటు ఆయా శాఖల్లో భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనేపథ్యంలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 9 వేల 618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌ ఆమోదానికి పంపినట్లు సమాచారం. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు…

Read More

సోషల్ మీడియాతో మోసపోవద్దు: నటి ప్రియ

Kollywood: సోషల్ మీడియా మాయ ప్రపంచం లాంటిది.. ముసుగు చాటు మనిషిలా అందులో కనిపించే ఫోటోలు చూసి దాన్నే అందం అనుకొని మోసపోవద్దని నటి ప్రియా భవాని శంకర్ యువతకు సూచించారు. తెరపై కనిపించే స్టార్లు అందానికి కాపాడుకోవడానికి చాలా ఖర్చు చేస్తుంటారని.. డబ్బులుంటే కాకిని కూడా తెల్లగా మార్చేయొచ్చని.. కానీ ఆ డబ్బును గెలవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. శరీర సౌష్టవం, రంగు , రూపం వంటి విషయాల్లో ఎవరైనా మిమ్మల్ని నోప్పిస్తే…

Read More

సీఎం యోగి గెలుపు కోసం రంగలోకి ‘హిందూ యువవాహిని ‘

ఉత్తరప్రదేశ్లో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనాయకులు రాష్ట్రంలో పర్యటిస్తు.. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇక సీఎం యోగి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేస్తుండటంతో .. తన మానస పుత్రిక హిందూ యువవాహిని ఆయన గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకుంది. ఇరవై ఏళ్ల క్రితం గోరఖ్పుర్ మఠాధిపతిగా యోగి స్థాపించిన ఆసంస్థ.. గత కొన్నేళ్లుగా నిద్రాణంలోనే ఉంది. ఇప్పుడు గోరఖ్పుర్…

Read More

తాజాగా మరో వేరియంట్ వెలుగులోకి..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో డెల్టా, డెల్టాప్లస్​, వంటి వేరియంట్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో కొత్తరకం వేరియంట్ ‘లాంబ్డా’​ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్​ ఇప్పటివరకు 29 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. బ్రిటన్​లో ఇప్పటివరకు ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. లాంబ్డా వేరియంట్ తొలుత గతేడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్​, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్…

Read More

పార్టీ స‌భ్య‌త్య న‌మోదు ఓభావోద్వేగ ప్ర‌యాణం : నాదెండ్ల మనోహర్

జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేది ఓ భావోద్వేగ ప్రయాణమ‌న్నారు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల  మనోహర్. జనసేన పార్టీలో సభ్యులంతా ఒకే కుటుంబం అని చాటి చెప్పే గొప్ప ప్రయత్నమ‌ని కొనియాడారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసేన క్రియాశీలక సభ్యులు.. కష్టాల్లో ఉంటే ఆర్థికంగా చేయూతనివ్వాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంకల్పించడం అభినంద‌నీయ‌మ‌ని తెలిపారు.క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగలా జరగడం.. ప్రతి ఒక్కరూ పాలుపంచుకునేందుకు ముందుకు రావడం గొప్ప విజయమ‌ని నాదెండ్ల…

Read More
Optimized by Optimole