literature: నిర్ణయించడానికి నీవెవరు..?

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): పుస్తకాలు… సమాచార సమాహారమో, భావాల పల్లకీలో, ఆలోచనల మేళవింపో, కాల్పనిక సృజనో, ఆత్మకథో, కథో, కాకరకాయో…. ఏదో ఒకటి. అందులో నచ్చినవుంటాయ్, కొన్ని నచ్చనివీ ఉంటాయ్! ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలనీ లేదు. మనుషులు, వారి ఆసక్తి, ఆలోచన, భావజాలాన్ని బట్టి ఉంటుందదంతా! రాసి అమ్మే, కొని చదివే జనం అవసరం, అభిరుచి, ఆసక్తిని బట్టి రకరకాల పుస్తకాలు పుడతాయి, మార్కెట్లోకొస్తాయి. ఇష్టమైనవి కొంటాం. ఇష్టం లేనివి… చూసో, తిరగేశో,…

Read More

క్రీమ్ కలర్ శారీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రచ్చ

బుల్లితెరపై అత్యధిక పారితోషకం అందుకున్న నటి మౌనిరాయ్. నాగిని సీరయల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈభామ.. ఇప్పడు వెండితెరపై మెరిసిపోతోంది. తాజాగా ఈభామ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడంతో వైరల్ గా మారాయి. ప్రస్తుతం మౌనిరాయ్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాదిలో వివాహంలోకి అడుగుపెట్టిన ఈఅమ్మడు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతోంది. బుల్లితెరపై అత్యధిక పారితోషకం అందుకున్న నటి మౌనిరాయ్. నాగిని సీరయల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన…

Read More

గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’

కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు.నూతన పార్టీకి ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ నామకరణం చేశారు. నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండేలా పేరును ఖరారు చేసినట్లు ఆజాద్ వ్యాఖ్యానించారు.దాదాపు 1500 పేర్లు సూచనకు వచ్చాయని.. అందరీ అభిప్రాయాలకు పరిగణలోకి తీసుకుని పార్టీ పేరును ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఆవ రంగు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని.. శ్వేతవర్ణం శాంతికి.. నీలం…

Read More

తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు.. ఏ శాఖ ఎవరికంటే?

Telangana cabinet2023: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే? ఉత్తమ్ _ హోం శాఖ దామోదర రాజనరసింహ _ వైద్య ఆరోగ్య శాఖ భట్టి విక్రమార్క_ రెవెన్యూ  కోమటిరెడ్డి _ మున్సిపల్  తుమ్మల _ రోడ్డు భవనాల శాఖ  పొంగులేటి _ ఇరిగేషన్  శ్రీధర్ బాబు_ ఆర్థిక శాఖ  సీతక్క _ గిరిజన సంక్షేమ శాఖ  జూపల్లి_ సివిల్ అండ్…

Read More

Telangana: తెలంగాణ లోక్ సభ లో బీజేపీ హవా.. newsminute24 ట్రాకర్ పోల్ సర్వే..!

Loksabhaelections2024:   తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధిక సీట్లు గెలిచే అవకాశం ఉందన్న దానిపై పలు సర్వే సంస్థలు ప్రజానాడీ తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా newsminute24 వెబ్ సైట్ ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీ పార్టీ అధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. రెండవ స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిలిచే అవకాశం ఉన్నట్లు newsminute24 సర్వే…

Read More

Telangana: తెలుగువర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు కొనసాగించాలన్న వైశ్యుల డిమాండ్‌ న్యాయమే కదా?

Nancharaiah merugumala senior journalist: ఇండియాలో విశ్వవిద్యాలయాల పేర్ల మార్పిడికి వివాదాలు లేదా గొడవలు పూర్వపు హైదరాబాద్‌ స్టేట్, ప్రస్తుత మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని ఔరంగాబాద్‌ మరాఠ్వాడా యూనివర్సిటీతో మొదలు కాలేదు, దానితోనే ముగియడం లేదు. ఈ యూనివర్సిటీకి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాని దళితులు ఆందోళన చేయడం, ససేమిరా అలా చేయోద్దంటూ శివసేన, మరాఠా కులాల సంస్థలు పోటీ ఉద్యమాలు నడపడం, ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం…

Read More

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న రాధేశ్యామ్ టీజర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుదలైన టీజ‌ర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. కేవ‌లం 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ వ్యూస్ చూస్తుంటే ప్ర‌భాస్ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయమని అభిమానులు అంటున్నారు. టీజ‌ర్‌లో ప్రభాస్ సరికొత్తగా…

Read More

National: ఉప ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు పాఠమే..!!

National: రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల అనంతరం వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లోని ఐదు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆప్ రెండు స్థానాల్లో, బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ చెరో స్థానంలో గెలిచి ఊరట చెందగా, కేరళలో అధికార సీపీఐ (ఎం) మాత్రం భంగపాటుకు గురయ్యింది. ఈ ఫలితాలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు కొంత ఆనందం, కొంత దు:ఖం…

Read More

దోవల్ ఆఫీస్ పై దాడికి పాక్ కుట్ర!

జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఇంటిపై పాక్ ఉగ్రవాదు సంస్థ రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని పోలీసులు అదుపులో ఉన్నా జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ మాలిక్ అంగీకరించాడు. పాక్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్లు అధికారులు విచారణలో టెర్రరిస్ట్ వెల్లడించాడని సమాచారం. కాగా ఈ నెల 6వ తేదీన  భారీ ఆయుధాలు కలిగిన ఉన్న కేసులో ఉగ్రవాదిని అనంత్ నాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా పలు ఆసక్తికర…

Read More
Optimized by Optimole