నల్గొండ ‘కారు’ స్టీరింగ్ ఎవరికో..?
నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులకు టికెట్ భయం పట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు తప్పదని తేలడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కన్ఫార్మ్ చేసిన ఆశావాహులు మాత్రం నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు వామపక్షాల అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. దీంతో జిల్లా టీఆర్ఎస్ టికెట్ ఎవరికీ దక్కుతుందాన్న చర్చ పార్టీ వర్గాల్లో…
‘నాగిని’ గా శ్రద్ధ కపూర్!
అందం అభినమయంతో ఉత్తరాదితోపాటు దక్షిణాదిలో అభిమానులను సంపాదించుకున్న నటి శ్రద్ధా కపూర్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం నాగిని. ఈ చిత్రానికి సంబంధించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా బాల్యంలో శ్రీదేవి మేడం నటించిన నాగిని సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని.. ఎప్పటికైనా అలాంటి పాత్ర చేయలనుకునేదాన్ని , ఇప్పుడు ఆకోరిక నెరవేరబోతుంది.. నాగిని పాత్ర పోషించడం గౌరవంగా భావిస్తున్నా అని శ్రద్ధా చెప్పుకొచ్చింది. శాఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ అండ్ మీడియా లిమిటెడ్ బెనర్లో నిఖిల్ ద్వివెది…
ఇలా బ్రిడ్జి ప్రారంభించారు .. అలా కూలిపోయింది.. వీడియో వైరల్
ఎన్నో ఏళ్ల తమ పోరాటం ఫలించబోతుందని ఆఊరి గ్రామ ప్రజలు ఆనందంతో ఉన్నారు. కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు.సీన్ కట్ చేస్తే అధికారులు వంతెనను ప్రారంభోత్సవానికి అలా రిబ్బన్ కట్ చేశారో లేదో ఇలా కూలిపోయింది.దాంతో అక్కడి ప్రజలు..ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకు ఈఘటన ఎక్కడ జరిగిందంటే..? వివరాల్లోకి వెళితే ..డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ఒక వంతెనను ప్రారంభించేందుకు…
ఎన్టీఆర్ పేరుకాదు..తెలుగుజాతి వెన్నెముక:బాలకృష్ణ
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు మార్పుపై హీరో బాలకృష్ట ఘూటుగా స్పందించారు.తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడని.. కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మారుస్తున్నారని ఫైర్ అయ్యారు.మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.మార్చేయటానికి తీసేయటానికి ఎన్టీఆర్ పేరు కాదని.. తెలుగు జాతి వెన్నెముకని కొనియాడారు. శునకాలు ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ పరోక్షంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. అక్కడ మహానీయుడు పెట్టిన బిక్షతో బతికే నేతలున్నారని..విశ్వాసం లేని వాళ్లను…
బిహారీ బ్రాహ్మణ ‘మేధావులు’ అంత గొప్పోళ్లేనా?
రవీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్-వార్తల్లోకెక్కిన ఈ బిహారీ బ్రాహ్మణ ‘మేధావులు’ అంత గొప్పోళ్లేనా? …………………………………………………….. ఇద్దరు బిహారీ బ్రాహ్మణ బుద్ధిజీవులు- ప్రశాంత్ కిషోర్ (పాండే), రవీష్ కుమార్ (పాండే)కు వారి శక్తి సామర్ధ్యాలు, ప్రతిభాపాటవాలకు మించిన పేరు ప్రఖ్యాతులు వచ్చాయనిపిస్తోంది. వైశ్య (బనియా/కోమటి) పాత్రికాధిపతుల దగ్గర బ్రాహ్మణ పాత్రికేయులు, సంపాదకులు గతంలో చాలా పెద్ద సంఖ్యలో పనిచేశారు. ఇంకా పనిచేస్తున్నారు. పెత్తనం చేస్తున్నారు. బనియాల పెట్టుబడి బ్రాహ్మణ జర్నలిస్టులకు ఏనాడూ చేదు కాలేదు. వైశ్యులైన రామ్ నాథ్…
వైఎస్ ‘ఆత్మ’ కొత్తపాచిక పారేనా..?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇన్నాళ్లు వ్యూహాత్మకంగా మౌనం వహించిన వైఎస్ ఆత్మ డాక్టర్ కేవిపీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.తన ముఖ్య అనుచరడు గిడుగు రుద్రరాజును ఏపీసీసీ పీఠంపై కూర్చొబెట్టారు.ఏపీ లో రాజకీయ చాణిక్యుడిగా పేరొందిన కేవీపీ యాక్టివ్ అవడంతో .. రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. కాగా నూతన పరిణామాలతో ..పాత కాంగ్రెస్ నాయకులు..రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరులు..మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా కింద పునరేకీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.వైఎస్ఆర్ …