ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. సీఎంగా ఫడ్నవీస్?

ఊహించినట్లగానే మహారాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయంపై సుప్రీంకోర్డు వెళ్లిన శివసేనకు ఎదురుదెబ్బతగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సిందేనని ధర్మాసనం తీర్పు వెలువరించిన.. క్షణాల్లోనే సోషల్ మీడియా వేదికగా ఠాక్రే తన రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు సహకరించిన సోనియాగాంధీ, శరద్ పవర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు…

Read More

జనగణమన.. జనం మనిషిరా!

చిత్రం : వకీల్ సాబ్ సంగీతం : ఎస్.ఎస్.థమన్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి జన జన జన.. జనగణమున కలగలిసిన జనం మనిషిరా.. మన మన మన.. మన తరపున నిలబడగల నిజం మనిషిరా.. నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా.. పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా.. వదలనే వదలడు.. ఎదురుగా తప్పు జరిగితే.. ఇతనిలా ఓ గళం మన వెన్ను దన్నై పోరాడితే.. సత్యమేవ జయతే.. సత్యమేవ జయతే.. జన…

Read More
కూర్మ జయంతి,రేపే కూర్మ జయంతి,కూర్మ జయంతి శుభాకాంక్షలు,కూర్మనాథ జయంతి,జూన్29న కూర్మ జయంతి రోజున ఇలా చేస్తే మీ అప్పులు తీరి డబ్బులు వస్తాయి part1,జూన్29న కూర్మ జయంతి రోజున ఇలా చేస్తే ఐశ్వర్యమే ఐశ్వర్యం part2,కూర్మ యంత్రాన్ని ఇలా పూజిస్తే 41 రోజుల్లో సొంత ఇల్లు ఖాయం,శ్రీకూర్మం చరిత్ర,జూన్ 11 శ్రీ కూర్మ జయంతి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది,విష్ణు మూర్తి,వైశాఖ పూర్ణిమ వైశిష్ట్యం,వైశాఖ పూర్ణిమ సముద్ర స్నానం,లక్ష్మీదేవి

kurmajayanthi: నేడు కూర్మ జయంతి.. విశిష్టత ఏంటో తెలుసా?

Kurma jayanthi: ️️️️️️️” మంధనాచల ధారణ హేతో .. దేవాసుర పరిపాల విభో కూర్మాకార శరీర నమో: భక్తంతే పరిపాలయమామ్ “ కృతయుగంలో దేవ దానవులు అమృతం కోసం క్లీర సాగరం చిలకడం   మొదలెట్టారు.  వాసుకుని తాడుగా చేసుకొని  మందరగిరిని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా.. అనుకోకుండా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగించింది.  దీంతో దిక్కుతోచని స్థితిలో దేవతలు మహావిష్ణువును శరణువేడారు. అప్పుడు నారాయణుడు కూర్మం రూపం దాల్చి మందగిరిని సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. …

Read More

శాంతమ్మకు సలాం.. 94 ఏళ్ల వయసులోనూ బోధన..!!

ఆమె వయస్సు 94 ఏళ్లు. అయితేనేం తనకున్న మక్కువతో రోజూ 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంది. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె..ఈవయసులోనూ రెండు పుస్తకాలను రాస్తున్నారు. సొంత ఇంటిని మెడికల్ ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చి అద్దె ఇంటిలో ఉంటున్న ఆమె వ్యక్తిత్వానికి చేతులెత్తి మొక్కాలి. కాలం విలువైనదని.. క్షణం వృథాచేయకుడదని చెబుతున్న ప్రోఫెసర్ చిలుకూరి శాంతమ్మ జీవన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ప్రోఫెసర్ శాంతమ్మ స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం.1929…

Read More

మునుగోడు ఉప ఎన్నిక ట్విస్ట్.. కాంగ్రెస్ టీఆర్ఎస్ లో అసమ్మతిసెగ!

  మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చిచ్చును రాజేసింది. పార్టీ అభ్యర్థులుగా కొందరి పేర్లు ప్రచారంలోకి రావడంతో అసంతృప్త నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లుకు టికెట్ వస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో .. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలోకి రావడం.. ఆయనకు టికెట్ ఇవ్వొదంటూ పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో వైరల్ కావడం పార్టీలో తీవ్రకు చర్చకు దారితీసింది….

Read More

ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ: నారా భువనేశ్వరి

TDP: రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అని అన్నారు.  ప్రజల సొమ్ముకోసం ఆశపడే కుటుంబం తమది కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నేతలు చేపట్టిన నిరసత దీక్షలో సొమవారం భువనేశ్వరి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన…

Read More

Ambedkar: అంబేడ్కర్‌ ఎంతటి గొప్ప నాయకుడో మండల్‌ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది!

Nancharaiah merugumala senior journalist: ‘గాంధీ’ సినిమాతో మోహన్‌ దాస్‌ గాంధీకి ‘అంతర్జాతీయ గుర్తింపు’ వచ్చిన మాట ఎంత వరకు నిజమోగాని–బాబాసాహబ్‌ అంబేడ్కర్‌ ఎంతటి గొప్ప నాయకుడో మండల్‌ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది! ప్రధాని నరేంద్రమోదీ ఏబీపీ న్యూస్‌ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు –మహాత్మా మోహన్‌ దాస్‌ గాంధీకి ‘ప్రపంచవ్యాప్త గుర్తింపు’ 1982లో ‘గాంధీ’ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మాట ఎంత వరకు నిజమో గాంధీ ఇంటి పేరున్న రాహుల్‌…

Read More

Telangana:KGVB పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పటేల్ రమేష్ రెడ్డి..

SuryaPeta:  ప్రభుత్వ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఈ  నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట మండలం ఇమాంపేట (KGVB) కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో తరగతి గదుల నిర్వహణ, తాగునీటి సౌకర్యం,విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. విద్యార్దినిలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు,…

Read More
Optimized by Optimole