Jadcherla: క‌దంతొక్కిన రైత‌న్న‌లు..రైతు ద‌ర‌ఖాస్తుల‌ను త‌హాశీల్దార్ కు అంద‌జేసిన అనిరుథ్..

jadcherla :జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిరుథ్ రెడ్డి చేప‌ట్టిన రైతు ద‌ర‌ఖాస్తు ఉద్య‌మానికి అనూహ్య ప్ర‌జాస్పంద‌న ల‌భించింది. తెలంగాణ‌లో తొలిసారిగా చేప‌ట్టిన ఈఉద్య‌మానికి రైత‌న్న‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్క రాజాపూర్ మండ‌లంలోనే ఇప్ప‌టివ‌ర‌కు వెయ్యికి పైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. దీంతో సేక‌రించిన ద‌ర‌ఖాస్తుల‌ను రైత‌న్న‌ల‌తో క‌లిసి అనిరుధ్ భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి .. మండ‌ల కార్యాల‌యంలో త‌హాశీల్దార్ కు అంద‌జేశారు. రైతులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గౌర‌వ‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ , వ్య‌వ‌సాయ శాఖ…

Read More

సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్ర‌జ‌ల‌కేం న్యాయం చేస్తాడు?: నాదెండ్ల మనోహర్

సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్ర‌జ‌ల‌కేం న్యాయం చేస్తాడు • ఈ బిడ్డ మనందరి బిడ్డ ఎలా అవుతాడు? • అమరావతి నిర్మిస్తే అభివృద్ధి జరిగేది.. కొన్ని వర్గాలకు నష్టం కలిగించేందుకు దాన్ని నిర్వీర్యం చేశారు • లక్షల కోట్లు అప్పులు చేసి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు • మార్పు కోరుకునే ప్రతి ఒక్కరు జనసేనకు మద్దతు తెలపాలి • పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలి • నందివెలుగులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన…

Read More

పరగ విద్య నేర్వ పండితుడై పోయి.. పూజ నీయుడౌను పుడమి యందు!!

గురుపూజోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక జూమ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సూర్యాపేటకు చెందిన కవయిత్రి నల్లాన్ చక్రవర్తుల రోజాదేవి..గురు పరబ్రహ్మ స్వరూపం శీర్షిక తో స్వీయ రచన చేశారు. గురుమూర్తులు అంశంతో   వచ్చిన ఈ పద్యం ఆలోచింప చేసే విధంగా ఉంది.  1.బ్రతుకు తెరువు చూపు భగవంతుడీతడే చిత్తమందు నిలుచు చిన్మయుండు శ్వేత పత్ర మంటి శిష్యుని హృదయాన చిత్తరువయి చాలా సేవలందు 2.అమ్మ జన్మమిచ్చు, అయ్య నడకనేర్పు విద్య లెల్లగరపు విజ్ఞుడొకడె…

Read More

RTI: ఇది వంచన కాదా..?

ఆర్. దిలీప్ రెడ్డి ( మాజీ ఆర్టీఐ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్):  ప్రజలను శక్తివంతులను చేయడం పాలకులకు ఇష్టముండదు. తమపై ఆధారపడుతూ, ప్రజలెప్పుడూ దుర్బలులుగా ఉండటాన్నే వారు కోరుకుంటారు. జనం ఏ కొంచెం బలపడుతున్నారని పొడగన్నా చాలు… దాన్ని భంగపరిచే వరకు నిద్రపోరు. ఎక్కడ ప్రజలు తెలివిపరులై ఏమడుగుతారో? ఏ తప్పులను ఎండగడతారో? ఏమి జవాబు చెప్పాల్సి వస్తుందో? తమ పని మరింతగా సంక్లిష్టమౌతుందేమో…..? ఇవే వారి భయాలు!   నెమ్మదిగా బలపడుతున్న ఒక సువ్యవస్థ ‘అధికారిక…

Read More

టీఆర్ఎస్ కు మరో షాక్ ..బూర దారిలో కర్నె ప్రభాకర్.. నెక్స్ట్ ఎవరూ?

మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ కు షాకులు మీద షాకులు తగులుతున్నాయి.ఇప్పటికే  మాజీ ఎంపి బూర నరసయ్య పార్టీకి రాజీనామా చేయగా..  అదే దారిలో మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పార్టీని వీడెందుకు సిద్ధ పడినట్లు తెలుస్తుంది. వీరితో పాటు మరికొందరు నేతలు లైన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి జగదీష్ రెడ్డి నష్ట నివారణకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కాగా ఉప ఎన్నిక సీటు ఆశించి భంగపడ్డ నేతల్లో…

Read More
Optimized by Optimole