Jadcherla: కదంతొక్కిన రైతన్నలు..రైతు దరఖాస్తులను తహాశీల్దార్ కు అందజేసిన అనిరుథ్..
jadcherla :జడ్చర్ల నియోజకవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుథ్ రెడ్డి చేపట్టిన రైతు దరఖాస్తు ఉద్యమానికి అనూహ్య ప్రజాస్పందన లభించింది. తెలంగాణలో తొలిసారిగా చేపట్టిన ఈఉద్యమానికి రైతన్నల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్క రాజాపూర్ మండలంలోనే ఇప్పటివరకు వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో సేకరించిన దరఖాస్తులను రైతన్నలతో కలిసి అనిరుధ్ భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి .. మండల కార్యాలయంలో తహాశీల్దార్ కు అందజేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను గౌరవముఖ్యమంత్రి కేసీఆర్ , వ్యవసాయ శాఖ…