దేశంలో పెరిగిన కరోనా పాజిటివిటి రేట్.. థర్డ్ వేవ్ వచ్చిన భయం లేదు..!!

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9వేల 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 437 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో లక్ష11 వేల 481 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 537 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది….

Read More

నేషనల్ అవార్డుల్లో సత్తాచాటిన దక్షిణాది చిత్రాలు..

68 వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ చిత్రంతో పాటు , ఉత్తమ కొరియోగ్రఫి, మేకప్ విభాగం, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డులను తెలుగునటులు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా కలర్ ఫోటో ఎంపికైంది. ఈచిత్రంలో సుహాస్, చాందిని చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. సందీప్ రాజ్ దర్శకుడు. కాలబైరవ్ మ్యూజిక్ అందించగా.. సందీప్ రాజ్, ముప్పనేని బెన్ని నిర్మాతలుగా వ్యవహరించారు. బాక్స్ ఫీస్ వద్ద కలర్ ఫోటో మంచి విజయాన్ని అందుకుంది. జాతీయ చలనచిత్ర…

Read More

బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్రకు సర్వం సిద్దం..

తెలంగాణ బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 12 న భారీ ఎత్తున  బహిరంగ సభ నిర్వహించి.. యాత్రను ప్రారంభించేందుకు కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధి టార్గెట్ గా యాత్ర కొనసాగనుంది. ఈ సభకు   బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్  ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.’ గ్రేటర్’ వాసుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పాదయాత్ర కొనసాగనున్నట్లు పార్టీ…

Read More

కాంగ్రెస్ ఖేల్ ఖతం … దుకాణం బంద్ కాబోతోంది : బండి సంజయ్

BJPTelangana: కర్నాటక ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన డబ్బులతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైందన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదని, ఆ పార్టీ ఖేల్ ఖతం … దుకాణం బంద్ కాబోతోందన్నారు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతుంటే జాతీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో తిరుగుతుండటం…

Read More

ఎట్టకేలకు ఓబీసీ మాలీ గహలోత్ కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి!

  Nancharaiah merugumala (senior journalist) ————————/————————————————– బిహార్ ఓబీసీ వైశ్యుడి (సీతారామ్ కేసరీ) నుంచి పార్టీ అధ్యక్ష పదవిని 1998లో సోనియాగాంధీ గుంజుకున్నారు. 24 సంవత్సరాల తర్వాత ఆమె మారు మనసు పొందారు. కొడుకు రాహుల్ సహకారంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి ఓబీసీ నేత అశోక్ గహలోత్ కు అప్పగిస్తున్నారు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిలో 2018 నుంచీ కొనసాగుతున్న అశోక్ గహలోత్ ఓబీసీ మాలీ కులానికి చెందిన నేత….

Read More

Snapchat Chat 2.0, enabling instant and video chatting

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam molestie molestie nisl, eu scelerisque turpis tempus at. Nam luctus ultrices imperdiet. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos. Suspendisse velit orci, pretium ut feugiat nec, lobortis et est. Nullam cursus ultrices tincidunt. Nam gravida sem gravida ipsum dignissim in…

Read More

తిరుప‌తి లో వ‌ర‌ద‌ల బీభ‌త్సానికి కార‌ణాలు ఏంటి..?

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన తిరుమ‌ల న‌గ‌రం ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాల‌కు త‌డిసిముద్ద‌వుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండ ప్ర‌భావంతో న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. చ‌రిత్ర‌లో గ‌తంలో ఎన్న‌డూలేనంత‌గా ఎగువ నుంచి వ‌ర‌ద వ‌స్తుండ‌టంతో దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వ‌ర‌ద ధాటికి వాహ‌నాలు కొట్టుకుపోయాయి. మరో రెండు రోజులు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌న్న వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో స్థానిక ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూగ‌డుపుతున్నారు. అథ్యాత్మిక‌న‌గ‌రంగా పేరుగాంచిన తిరుమ‌ల వ‌ర‌ద‌ల‌తో ఎందుకు అల్లాడుతోంది. గ‌త 30…

Read More

Storytelling: విశీ..భూగోళమంత చేదు (మైక్రో కథ)..!!

విశీ( సాయి వంశీ) : “హూ! కమాన్..” “హే! వద్దు ప్లీజ్!” “ప్లీజ్! ఈ ఒక్కసారికి. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా! ఇదే లాస్ట్ టైం. ప్లీజ్.. ప్లీజ్.. నాకోసం” “ఎప్పుడూ ఇలాగే చెప్తావ్! వద్దంటున్నా ఇంతదూరం తీసుకొచ్చావ్! నాకిష్టం లేదు..” “హే! నాకోసం. ప్లీజ్.. ప్లీజ్! మన లవ్ కోసం. నేనే కదా! ఏమీ కాదు. ప్లీజ్! కొంచెం సేపు.. జస్ట్‌.. కొంచెంసేపే! నువ్వు చేయకుంటే మన లవ్ మీద ఒట్టు. ప్లీజ్” మొహం…

Read More

రాహుల్ గండి కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు !

పార్థ సారథి పొట్లూరి: 2019 ఏప్రిల్ లో కర్ణాటక లోని కోలార్ పట్టణం లో  ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రాహుల్ గండి ‘మోడీ ‘ అనే ఇంటి పేరు వున్న వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారు అంటూ విదేశాలకి పారిపోయిన ‘నీరవ్ మోడీ’,’లలిత్ మోడీ ‘ ల పేర్లని గుర్తుచేస్తూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ ని విమర్శించాడు !  మోడీ అనే ఇంటి పేరు గల వాళ్ళు అందరూ దొంగలు…

Read More
Optimized by Optimole