దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు !
దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల రోజురోజుకు అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కరోనా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించింది. ఇక గడిచిన 24 గంటల్లో 16 వేల 159 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారితో 28 మంది ప్రాణాలు కోల్పో యినట్లు తెలిపింది. ఇక కరోనా నుంచి 15 వేల 394 మంది…