BiggBoss 6: ఇదేం యవ్వారం.. రెచ్చిపోయిన‌ ఇనయ-సూర్య..!

Raju: =========== బిగ్‌బాస్ సీజ‌న్ 6 గురువారం ఆస‌క్తిక‌రంగా సాగింది. హౌస్ కెప్టెన్ గా రేవంత్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి నామినేషన్స్‌లో అతడికి  గట్టిగానే ఓట్లు పడేట్లు కనిపిస్తోంది. ఎందుకంటే  బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్ న‌డుస్తున్న స‌మ‌యంలో అంద‌రూ హౌస్ నియ‌మాలు  పాటించాల‌ని బిగ్‌బాస్ స్ప‌ష్టంగా చెప్పాడు. స‌భ్యులు అంతా రూల్స్ పాటించేలా చేయాల్సిన కెప్టెన్ రెండు సార్లు నిద్ర‌పోయి.. బ్యాట‌రీ త‌గ్గిపోవ‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణ‌మైయ్యాడు. దీంతో అతడికి నామినేషన్స్‌లో గట్టిగానే ఓట్లు పడేట్లు…

Read More

Hindutemple: పాతబస్తీలో దేవాలయంపై దాడిలో కుట్రలు..

BhulakshmiAlayam: ‘రక్షాపురం’ పేరులో ‘రక్షణ’ ఉన్నా ఆ ప్రాంతంలో హిందువులకు రక్షణ లేదు. ఎప్పుడేమీ జరుగుతుందనే అభద్రతాభావంతో హిందువులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. యావత్‌ దేశం రాత్రి సమయంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకునే కృష్ణాష్టమి వేడుకల వేళ భాగ్యనగరం పాతబస్తీలోని రక్షాపురం ప్రజలు ఆందోళనలతో గడిపారు. పాతబస్తీ శివారులలో ఉన్న డీఆర్‌డీఎల్‌, డీఆర్‌డీఓ, బీడీఎల్‌ వంటి రక్షణ శాఖ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కార్యాలయాలకు సమీపంలో ఏర్పాటు చేసుకున్న కాలనీ రక్షాపురం. దేశ రక్షణ కోసం శ్రమించే వీరికి…

Read More

LuckyBhaskar: రివ్యూ.. “లక్కీభాస్కర్” జాక్ పాట్ కొట్టాడా..?

LuckyBhaskar review: మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్. తాజాగా అతను నటించిన పాన్ ఇండియా చిత్రం లక్కీ భాస్కర్. కిలాడి ఫేం మీనాక్షి చౌదరి హీరోయిన్. వెంకీ అట్లూరి దర్శకుడు. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: 1990 లో ముంబయి నేపథ్యంలో సాగే కథ ఇది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ కుమార్ ( దుల్కర్ సల్మాన్)…

Read More

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు!

కర్ణాటకను కుదిపేసిన హిజాబ్‌ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి కాదని..విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హిజాబ్ వివాదంపై తీర్పును వెలువరించింది. కాగా ఈ ఏడాది జనవరిలో, ఉడిపి పాఠశాల్లో హిజాబ్‌ వస్త్రధారణ పై వివాదం చెలరేగింది. దీంతో కొంతమంది బాలికలు…

Read More

Karimnagar: దుర్గాదేవిగా అమ్మవారు.. జోరువానలో మహిళల బతుకమ్మ..!

Karimnagar:  కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం( ఎనిమిదోవ రోజు) అమ్మవారు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మహాదుర్గగా దర్శనమిచ్చారు. దేవీ దర్శనం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల ఆలయానికి పోటెత్తారు. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నవరాత్రి ఉత్సవాలు ముగింపుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు….

Read More

Maharashtraelections: సామాజికవర్గాల చుట్టూ ‘మహా’సంగ్రామం..!

Maharashtra elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఎమ్వీఏ’ కూటముల రాజకీయాలు సోషల్ ఇంజినీరింగ్లో భాగంగా కులాల చుట్టే తిరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీకి వెనుదన్నుగా ఉంటున్న సామాజికవర్గానికి వ్యతిరేకంగా ఉండే ఇతర కులాల ఓట్ల సమీకరణపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో అధికారాన్ని శాసించే స్థాయిలో ఉన్న ఓబీసీ, మరాఠా సామాజికవర్గాల కటాక్షం కోసం పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తూనే, ఏ అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే లక్ష్యంగా…

Read More

మోదీ తలాక్‌ రద్దు చేయించి ముస్లిం మహిళలకు ఎనలేని మేలు చేశారు: ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌

Nancharaiah merugumala senior journalist: ” పండిత నెహ్రూ నాడు హిందూ స్త్రీలకు హక్కులు కల్పిస్తే–మోదీ జీ ముమ్మారు తలాక్‌ రద్దు చేయించి ముస్లిం మహిళలకు నేడు ఎనలేని మేలు చేశారు: ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌”  ‘‘కొన్ని యుగాల పాటు హిందూ మహిళలకు లేకుండా చేసిన కొన్ని హక్కులను వారికి నేను తిరిగి వచ్చేలా చేశాను. ఇదే నా జీవితంలో అతి గొప్ప విజయం. అలాగే, నా జీవితంలో అతి పెద్ద ఆశాభంగం ఏమంటే–నా ముస్లిం అక్కచెల్లెళ్లకు…

Read More

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది: బిజేపి స్టేట్ చీఫ్ బండి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు బిజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? కేంద్ర ప్రభుత్వం మహిళల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదా? అసలు కేంద్ర పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లి తెలుసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నేతలను ఆదేశించారు. మహిళలను నేరుగా కలిసి.. ఆర్దిక, ఆరోగ్య పరిస్థితులనూ అడిగి తెలుసుకోవాలని సూచించారు….

Read More

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు !

దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల రోజురోజుకు అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కరోనా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించింది. ఇక గడిచిన 24 గంటల్లో 16 వేల 159 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారితో 28 మంది ప్రాణాలు కోల్పో యినట్లు తెలిపింది. ఇక కరోనా నుంచి 15 వేల 394 మంది…

Read More
Optimized by Optimole