దేశంలో తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య!
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 వేల 51 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో వైరస్ తో 206 మంది మరణించారు. మహమ్మరి నుంచి 37 వేల 901 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 7లక్షల 706 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య…
ముంబయికి దిల్లీ షాక్.. టోర్నీలో తొలి విజయం!
ఐపీఎల్ 15వ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు బోణీ కొట్టింది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఆదివారం ముంబయి ఇండియన్స్తో జరిగిన పోరులో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబయి జట్టు.. ఓపెనర్ ఇషాన్ కిషన్ అర్ధ శతకం తో చెలరేగడంతో 177 పరుగుల లక్ష్యాన్ని దిల్లి జట్టు ముందుంచింది. దిల్లీ బౌలర్లలలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం…
విప్లవకారుడు ‘సుఖ్ దేవ్’ జయంతి నేడు!
యవ్వనంలో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహావీరుడు సుఖ్ దేవ్ జయంతి సందర్భంగా ఆయువ కిశోరానికి యావత్ భరత జాతి ప్రాణామం చేస్తుంది. సుఖ్ దేవ్ థాపర్ మే 15 ,1907 లో ప్లేస్ నౌ ఘర, లూధియానాలో జన్మించాడు. ఇతను భగత్ సింగ్, రాజ్గురు ల సహచరునిగా ప్రసిధ్ధి. సుఖదేవ్ హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థలో ముఖ్యమైన నాయకుడు. లాహోర్ నేషనల్ కాలేజిలో భారత పురాతన ఔన్నత్యాన్ని అధ్యయనం చేయడానికి, ప్రపంచ…
ఆంధ్రప్రదేశ్లో పొత్తుల పోరు …
ఎన్నికలకు ఏడాది ముందరే పొత్తుల పొద్దు పొడుస్తోంది. రణానికి నగారా ‘రణస్థలం’ నుంచి మోగించారు జనసేనాని పవన్ కల్యాణ్! ఎన్నికలకు ఇంకా పదహారు నెలల కాలం ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ‘యువశక్తి’ సభావేదిక నుంచి, ఒంటరి పోరుకు బలం చాలదనే పొత్తుకు సన్నద్దమౌతున్నట్టు పవన్ ప్రకటించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పొత్తుకు మౌలికంగా జనసేన సంసిద్దమే అని సంకేతాలు ఈ వేదిక నుంచి వెలువడ్డాయి. పొత్తు ఏదైనా ‘గౌరవప్రదంగా’ ఉండాలనే ఒక షరతును…
Nconvention: ఎన్ కన్వెన్షన్ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె..!
Nancharaiah merugumala senior journalist: నాడు అన్నపూర్ణ స్టూడియోస్కు ఎన్టీఆర్ నోటీసులతో ఏఎన్నార్కు గుండెపోటు..నేడు ఎన్ కన్వెన్షన్ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె! కొన్న స్థలం నుంచి ప్రజల సంపదలో భాగమైన చెరువులోకి చొరబడి నిర్మాణం చేశారనే కారణంపై హైదరాబాద్ ఐటీ కేంద్రం మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ అనే కొన్నెకరాల విస్తీర్ణంలో కట్టిన భవనాలను తెలంగాణ సర్కారు శనివారం కూల్చేస్తోందనే వార్తలు వేగంగా వచ్చిపడుతున్నాయి. దీని యజమాని దివంగత తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు చిన్నకొడుకు నాగార్జున…
రాజీవ్ గాంధీని ‘చోర్’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!
Nancharaiah merugumala senior journalist: రాజీవ్ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్ క్లీన్’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని…