నాలుగో టి-20లో ‌ఇంగ్లాడ్‌పై భార‌త్‌ విజ‌యం!

ఇంగ్లాడ్ తో జ‌రుగుతున్న టీ-20 సిరిస్లో భాగంగా తప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో టీం ఇండియా అద‌ర‌గొట్టింది. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన‌ నాలుగో టి-20లో భార‌త్‌ ‌ 8 ప‌రుగుల తేడాతో ఇంగ్లాడ్‌పై గెలిచి సిరిస్ స‌మం చేసింది. మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన భార‌త్.. సూర్య‌కుమార్ యాద‌వ్ (57 : 31 బంతుల్లో 6*4, 3*6) చెల‌రేగ‌డంతో నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 8 వికేట్ల‌కు 185 పరుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (37), రిష‌బ్ పంత్ (30)…

Read More

వైసీపీకి మట్టి మాఫియా ప్రయోజనాలే ముఖ్యమా?: నాదెండ్ల మనోహర్

Janasena:పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని కోదండరాముని చెరువులో అడ్డగోలుగా మట్టి తవ్వేస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూడటం దురదృష్టకరమన్నారు జనసేన పీఎసి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్.కాకినాడకు చెందిన మట్టి మాఫియా సాగిస్తున్న తవ్వకాల మూలంగా తాటిపర్తి రైతుల పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొందని మండి పడ్డారు. ఇక్కడి మట్టి మాఫియా ఆగడాలను, అభ్యంతరం చెప్పిన గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరునీ జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిఠాపురంలోని వారాహి సభ ద్వారా రాష్ట్రమంతటికీ తెలియచెప్పారని…

Read More

స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ లో వర్గపోరు.. నేతలు సై అంటే సై..

స్టేషన్ ఘన్ పూర్ లో అధికార పార్టీ వర్గ పోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. స్టేషన్​ ఘన్​పూర్​ తన అడ్డా అని.. ఎవరినీ రానివ్వనంటూ రాజయ్య వ్యాఖ్యలు చేయడంతో .. నియోజకవర్గంలో ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామా అంటూ కడియం సవాల్​ విసిరారు. తన దగ్గరున్న ఆధారాలు బయటపెడితే బయట తిరగలేవంటూ హెచ్చరించారు. దీంతో కడియం వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన రాజయ్య .. తన…

Read More

వర్షంలో తడవకుండా మేకలకు రెయిన్ కోట్ .. వీడియో వైరల్

తెలంగాణలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముప్పుప్రాంతాల్లో ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. జంతువుల వ్యథ వర్ణానాతీతం. ఈనేపథ్యంలో జంతువుల ఇబ్బంది పడడాన్ని చూసిన ఓ వ్యక్తి వాటికి రెయిన్ కోట్స్ వేశాడు. ఈఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివారాల్లోకి వెళితే.. జిల్లాలోని అంతర్గాంకు చెందిన మీనయ్యకు మేకలు ఉన్నాయి. అతను వాటిని రోజూ పొలాలు, గుట్టల్లోకి మేతకు తీసుకెళ్తాడు. అయితే గతవారం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన…

Read More

తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు..

telanganacabinet2023: తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి విక్రమార్క _ ఆర్ధిక శాఖ దామోదర రాజనర్సింహ _ ఆరోగ్య పొంగులేటి _ సమాచార శాఖ శ్రీధర్ బాబు_ ఐటి ఉత్తమ్_ పౌర సరఫరా, తుమ్మల నాగేశ్వరరావు _ వ్యవసాయ శాఖ కోమటి రెడ్డి _ రోడ్లు, భవనాలు సీతక్క_ పంచాయతీ రాజ్ జూపల్లి_ ఎక్సైజ్ శాఖ పొన్నం ప్రభాకర్ _ రవాణా శాఖ కొండా సురేఖ…

Read More

కృష్ణా కమ్మలను…కడప రెడ్లను మాజీ ఎంపీ కంగారు పెడుతున్నారా?

Nancharaiah merugumala(senior journalist) ……………………………………………….. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గారు పేరు చెప్పగానే… కృష్ణా జిల్లా కమ్మ కుటుంబ మూలాలున్న మీడియా వ్యాపారి చెరుకూరి రామోజీరావు గారు రంగారెడ్డి జిల్లా అనాజ్‌ పూర్‌ గ్రామంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కంగారు పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం వైఎస్సార్సీపీ ఎందుకో మరి ఉండవల్లి గారి సూటిపోటి తాజా మాటలకు జవాబు చెప్పాలని భావించింది. అంటే, కృష్ణా జిల్లా కమ్మలే కాదు, కడప…

Read More

కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది : విజయశాంతి

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. రాష్ట్రంలో ఏపని తలపెట్టిన అరకొరగానే ఉంటుందనడానికి  కరోనా కట్టడి చర్యలే నిదర్శనమని అన్నారు. సూర్యాపేటలో సోమవారం జరిగిన కబడ్డీ పోటీల ప్రమాదాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. నిర్వహణ లోపంతో పాటు అక్కడ కోవిడ్ నియంత్రణ చర్యలేవీ చేపట్టలేదని.. గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యారని అన్నారు. అధికారులకు సరైన మార్గదర్శకాలు జారీ చేయడంలో రాష్ట్ర…

Read More

ఢిల్లిలో అసెంబ్లీలో రాజకీయ డ్రామా.. బలనిరూపణకు సిద్ధమైన క్రేజీవాల్!

దేశ రాజధాని ఢిల్లిలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అసెంబ్లీ ఆవరణలో ఇటు అధికార ఆప్ ,ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు పోటాపోటి నిరసనలతో డ్రామాను రక్తికట్టిస్తున్నారు. నేడు అసెంబ్లీలో సీఎం క్రేజివాల్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. రాత్రంత ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోనే నిరసన వ్యక్తం చేశారు. ఇక దేశవ్యాప్తంగా దుమారం రేపిన లిక్కర్ స్కాంపై LG సక్సేనా దర్యాప్తుకు ఆదేశించారని..ఆయనే అవినీతి పరుడంటూ ఆప్ నేతలు ఆరోపిస్తుంటే.. స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీష్…

Read More

ఉండవల్లిని ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం!

Nancharaiah merugumala senior journalist: ఉండవల్లిని జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం! వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే మాసాల్లో జరిగే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 16వ ఎన్నికల్లో కొందరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లు నిరాకరించి, కొత్త అభ్యర్థులను నిలిపే దిశగా ఈ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆంధ్రా…

Read More
Optimized by Optimole