khadtal: సమూల మార్పుతోనే ‘హరిత విప్లవం’ సాధ్యం: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Khadtal: స్థానిక విత్తనమే కేంద్రంగా, రైతే లక్ష్యంగా వ్యవసాయంలో సమూల మార్పులతోనే నిజమైన హరితవిప్లవం సాధ్యమని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. హానికరమైన రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్దతిలో పంటలు పండించడం వలన ఆరోగ్యంగా జీవిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయం చేయడం నాముసిగా అసలు అనుకోవద్దని , నలుగురికి అన్నం పెట్టే అన్నదాతగా గర్వంగా ఫీల్ అవ్వాలని ఆయన వివరించారు. ప్రస్తుత రోజుల్లో అన్ని కల్తీ చేస్తున్నారని , కల్తీ మాఫియా…

Read More

వంగవీటి రాధ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా ?

విజయవాడ : వంగవీటి అభిమానులకు గుడ్ న్యూస్. వంగవీటి రాధ త్వరలో ఓ  ఇంటివాడు కాబోతున్నాడు.నరసాపురం మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీతో రాధ ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ  నెల19వ తేదీన ఎంగేజ్మెంట్.. వచ్చే నెల 6వ తేదీన వివాహం జరగనున్నట్లు తెలిసింది. ఇటు వంగవీటి ఇంటపెళ్లి బాజాలు మోగుతున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం…

Read More

Rangamaarthaanda : బ్రహ్మానందం ‘చక్రపాణి’ పాత్ర తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తుపెట్టుకుంటారు..!

విశీ( సాయి వంశీ) :  మలయాళ సినీరంగంలో సలీమ్ కుమార్ అనే నటుడు ఉన్నారు. హాస్యానికి ట్రేడ్ మార్క్. 41 ఏళ్ల వయసులో ఆయన చేత ‘ఆదామింటె మగన్ అబు’ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేయించారు దర్శకుడు సలీమ్ అహ్మద్. ఆయన పక్కన జోడీగా జరీనా వాహబ్. దర్శకుడిగా సలీమ్ అహ్మద్‌కు అదే తొలి సినిమా. హాస్యనటుడిగా పేరు పొందిన వ్యక్తి చేత అంత బరువైన పాత్ర చేయించాలని ఆయన అనుకోవడం నిజంగా సాహసమే! కన్నడ…

Read More

కత్తి మహేష్ మరణం పై ట్రోల్స్ ఎందుకు..?

మనిషి బ్రతికి ఉన్నప్పుడు కన్నా మరణించినప్పుడు అతని విలువ తెలుస్తుంది అని యోక్తి. ఎందుకంటే మనిషి బ్రతికున్నంత కాలం అతని ప్రవర్తన నడవడిక ఏంటన్నది.. మరణించాక అతనికి సమాజం ఇచ్చే గౌరవం బట్టి తెలుస్తుంది. కాగా సినీ విశ్లేషకుడు, జర్నలిస్ట్ కత్తి మహేష్ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందర్నీ ఆశ్చర్యకితుల్ని చేసింది. అతని మరణానికి సానుభూతి ప్రకటించడం పోయి.. మరణం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం చూస్తుంటే.. అతని మంచి కన్నా చెడు కోరుకునే…

Read More

రాత్రి లేటుగా తింటున్నారా.? ఐతే మీ శరీరంలో ఈ మార్పులు గమనించారా..?

Sambashiva Rao : నిత్యం ఉరుకుల ప‌రుగుల జీవితంలో మ‌నిషి ఎంత బీజీగా మారిపోయాడంటే త‌న ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోనంత‌గా. రోజు ప‌ని ఒత్తిడి కార‌ణంగానో మ‌రే ఇత‌ర కార‌ణాలతో ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. వేళాపాళా లేకుండా భోజనం తీసుకుంటున్నారు. అయితే స‌రైన స‌మ‌యంలో ఆహారం తీసుకోకుంటే వ‌చ్చే అన‌ర్థాలు అనేకం ఉన్నాయి. సమయానికి భోజ‌నం చేయ‌కపోవడం వ‌ల‌న‌ శరీరంలో అనేక రకాల వ్యాధులకు ఆవాసంగా మారనుంది. ముఖ్యంగా అనేక మంది రాత్రి పూట లేటుగా తింటుంటారు….

Read More

Telangana: కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సంవిధాన్ శంఖారావం..!

IncTelangana:  దేశంలోని బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు రక్షణ కవచంగా ఉన్న పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నిత్యం కృషి చేస్తోంది. దేశ రాజకీయాల్లో మార్పులు సంభవించినా, ఏవైనా ఆటుపోట్లు ఎదురైనా బలహీన వర్గాలకు అండగా నిలిచేలా డా.బీఆర్.అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. అనంతరం దానికి కొనసాగింపుగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దేశంలో రాజ్యాంగం మరింత పటిష్టంగా అమలయ్యేలా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవడంతో భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విశ్వ వ్యాప్తంగా ఆదరణ…

Read More

దయానిధి మారన్‌ యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?

Nancharaiah merugumala senior journalist: ” దేవదాసీ కుల, కుటుంబ నేపథ్యం ఉన్న దయానిధి మారన్‌..యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?” ఉత్తరప్రదేశ్, బిహార్‌ నుంచి వచ్చిన ఇంగ్లిష్‌ రాని కార్మికులు తమిళనాడులో టాయిలెట్లు కడుగుగున్నారని డీఎంకే లోక్‌ సభ సభ్యుడు దయానిధి మారన్‌ గతంలో చేసిన వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర నిరసనకు కారణమైంది. డీఎంకే నాయకుడు ఎం. కరుణానిధి మేనల్లుడి (అక్క కుమారుడు మురసోలి మారన్‌) కొడుకైన కేంద్ర మాజీ మంత్రి…

Read More

కష్టాల కాంగ్రెస్‌ గట్టేక్కేనా…?

‘ఏముంది సర్‌, అయిపోయింది కాంగ్రెస్‌ పని. ఇక ఎంత పోరాడినా ఈ సారి దక్కేది సింగిల్‌ డిజిటే!’ అన్నాడు కాంగ్రెస్‌ పార్టీ సామాన్య కార్యకర్త ఒకరు నిర్వేదంగా. చాన్నాళ్ల తర్వాత అనుకోకుండా గాంధీభవన్‌ వెళితే, తారసపడ్డ ఓ పరిచయస్తుడి ఈ మాట నిజమౌతుందా? లేదా? అన్నది పక్కన పెడితే… మట్టి వాసనతో మమేకమై, అట్టడుగు నుంచి వచ్చే ఇలాంటి జనాభిప్రాయం తప్పక ఆలోచన రేకెత్తిస్తుంది. అది ధ్వనించిన తీరును బట్టి, కోపంతో కన్నా ఆయన బాధతో అన్నట్టుంది….

Read More

TDP: కోటరీ వలయంలో యువనేత..!

TDP : రాజకీయాల్లో దూకుడుతోపాటు అనుభవానికి కూడా పెద్దపీట వేస్తేనే రాణించగలుగుతారు. సీనియర్లు పాత చింతకాయ పచ్చడి లాంటి వారని పక్కనపెడుతూ పూర్తిగా యువతకే ప్రాధాన్యతిస్తే కొత్త చింతకాయ పచ్చడితో ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. ఈ పచ్చడి ఉదాహరణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. తనది నలభై ఏండ్ల రాజకీయ అనుభవమని నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు, అయితే టీడీపీలో మాత్రం ప్రస్తుతం అనుభవం కన్నా యువనేత నారా లోకేశ్‌ పెత్తనమే సాగుతోంది….

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటన!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. యూపీలో ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా,మణిపూర్‌లో రెండు, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవాల్లో ఒకే విడతల్లో పోలింగ్ ముగియనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడతామని ప్రకటించింది ఎన్నికల కమిషన్. కరోనాను దృష్టిలో పెట్టుకున్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఇక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడం…

Read More
Optimized by Optimole