Test cricket: టీవీక్షకులకు ‘కిక్కి’స్తోంది.. దటీజ్ టెస్ట్ క్రికెట్..!!
Dilip Reddy: ‘కొన్నిసార్లు మా వికెట్లు కూడా బుమ్రా పుణ్యమే’ అన్న సిరాజ్ నిజాయితీని అభినందించాలి. ‘ప్రపంచంలోని ఏ జట్టయినా సరే…. పిడుగుల్లాటి అతని ఆరు బంతులను ఊపిరి బిగబట్టి ఆడే మేటి బ్యాటర్లూ, అవతలిపక్క మా బౌలింగ్ వచ్చే సరికి కాసింత గాలి పీల్చుకుందామనే ఏమరుపాటులో, మాకు వికెట్లుగా దొరికిపోతారు’ అంటాడు సిరాజ్! నిజమే, ఎంత చక్కని లైన్ & లెంత్ బౌలింగ్! అంత షార్ట్ రనప్ తోనూ నిప్పులు చెరిగే బంతులు….. రిచర్డ్ హ్యాడ్లీ…
అరణ్య సినిమా పెద్ద హిట్ కావాలి : హీరో వెంకటేష్
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అరణ్య’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హీరో విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి మానవ మనుగడకు ఆధారం. అందుకే ప్రకృతి పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో ప్రస్తుతం చూస్తున్నాం. అరణ్య సినిమా అందరం గర్వపడేలా ఉంది. రానా మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలోని…
Bandisanjay: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే: బండి సంజయ్
Bandisanjay: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఆనాడు నక్సలైట్లను కాంగ్రెస్ నాయకులను…
బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: మోదీ
పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం బెంగాల్ పర్యటించిన ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. అధికార తృణమూల్ నేతల కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఇల్లు అద్దెకిచ్చిన.. అద్దెకు తీసుకున్న వారి ఇరువురి నుంచి డబ్బులు వసూలు చేస్తు రెండువైపులా సంపదిస్తున్నారని మోదీ అన్నారు. ఈ సంస్కృతికి చరమ గీతం పాడాలంటే బెంగాల్లో కమల వికసించాలని మోదీ పేర్కొన్నారు. ఇక తృణమూల్ తాజాగా లేవనెత్తిన…
ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత!
ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రపచవ్యాప్తంగా ట్విట్టర్లో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న నేతల జాబితాలో మోదీ (7 కోట్ల ఫాల్లోవర్స్) 11 వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (12.9 కోట్ల ఫాలోవర్లు) ఉన్నారు. ఇండియా విషయానికి వస్తే మోదీ తర్వాతి స్థానంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య 4.5 కోట్లు. ఇక మూడో స్థానంలో పీఎంవో…
ఏ కన్ను ఇష్టమంటే….!
ఫుట్బాల్ ప్రపంచంలో ఇప్పుడో పనికిమాలిన చర్చ జరుగుతోంది. నిన్న అర్జెంటీనాకు ఫీఫా ప్రపంచ కప్ గెలిచి పెట్టిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ గొప్పా? మొన్నెపుడో మొరాకో చేతిలో పోర్చుగల్ ఓడి క్వార్టర్ ఫైనల్లోనే కథ ముగియడంతో వెనుదిరిగిన కెప్టెన్ క్రిష్టియానో రొనాల్డో గొప్పా? అన్నది ఆ చర్చ! ఎంతో తేలికైన, సులువైన, వినచక్కని సమాధానం ఉండగా…. ఈ పండిత చర్చ ఎందుకూ? అన్నది నా వాదన. ఏమిటా సింపుల్ జవాబు? అంటారా! అది, వెరీ సింపుల్. ఏంటంటే…….
PawanKalyan: నాకు జీవితంలో ధైర్యం నింపింది పుస్తకాలే: పవన్ కళ్యాణ్
Vijayawada: ‘నాకు జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది పుస్తకాలే. నిరాశలో ఉన్నపుడు దారి చూపింది పుస్తకాలే. 2047కు వికసిత భారత్ గా వేగంగా అడుగులు వేస్తున్న వేళ విజ్ఞానకాంతులు నిండే సమూహం అవసరం. అందుకు పుస్తకాలు దారి చూపుతాయ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు. రేపటి యువత సాహితీ సంపదను కాపాడేలా తయారు కావాలన్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఓ వినూత్నమైన సాహితీయాత్రను మొదలుపెట్టబోతోందని చెప్పారు. తెలుగుభాషకు వన్నెతెచ్చిన గొప్ప సాహితీ…
బీమ్లానాయక్ వాయిదా.. నిరాశలో పవన్ అభిమానులు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లానాయక్.సాగర్ చంద్ర దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెట్స్ నిర్మిస్తోంది. నిత్యామేనన్ , సంయుక్త మేనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్గా ఈచిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్రాజు. పాన్ ఇండియాగా తెరకెక్కిన త్రిపుల్ ఆర్.. జనవరి 7న, రాధేశ్యామ్ జనవరి 14న విడుదల అవుతున్న నేపథ్యంలో.. సంక్రాంతి…
జనగాం బీఆర్ఎస్ లో ముసలం.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ..
Telanganapolitics: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనగాం టిఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది.పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి తెలియకుండా బి ఆర్ ఎస్ నాయకులతో హైదరాబాద్ టూరిజంలో సమావేశమయ్యారు. అనూహ్యంగా టూరిజంలో ఎమ్మెల్యే ప్రత్యక్షమవడంతో అవాకవ్వడం నేతలవంతయింది. కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. సమావేశానికి ఎవరెవరు వచ్చారో తెలుసుకుందామని మాత్రమే వచ్చినట్లు తెలిపారు.ఇలాంటి అనైతిక చర్యలను పార్టీ అధిష్టానం ఉపేక్షించదని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని…