పేపర్ లీకుతో సంబంధం లేదని ప్రమాణం చేస్తా… సీపీకి ప్రమాణం చేసే దమ్ముందా?: బండి సంజయ్
Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై అతి త్వరలో వరంగల్ లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు.కరీంనగర్ జైలు నుండి విడుదలైన అనంతరం మొదటిసారిగా మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పదవ తరగతి తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారని? హిందీ పేపర్ ను లీక్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. టెక్నాలజీలో మేమే తోపని చెప్పేటోళ్లు లీకేజీ కుట్రను…
బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారి రాజీనామా!
బిజెపి కార్యకర్తల అరెస్ట్ చేసిన బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారులు హుమాయున్ కబీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. బిజెపి కార్యకర్తలు ఇటీవల నిర్వహించిన ర్యాలీలో ‘ దేశ ద్రోహులను కాల్చి పారేయాలి ‘ అంటూ చేసిన వ్యాఖ్యలనుగుణంగా కబీర్ వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులతో పాటు , పలువురు ఉన్నతాధికారులు రాజీనామాల అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. …
Telangana: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి..!
MLCElection’s2024: ఉత్తర తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎన్నికలకు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. టికెట్ కోసం ఆశావాహులు సైతం ప్రయత్నాలు మొదలెట్టారు.అయితే అధికార కాంగ్రెస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి జోరుమీదున్న బీజేపీ, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బలమైన అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు సైతం…
కేంద్రమంత్రి అమిత్ షాతో మీడియా మొఘల్, బాద్ షా భేటి(ఫోటోస్)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, మీడియా మొఘల్ రామోజీరావుతో భేటి సర్వత్రా చర్చనీయాంశమైంది. మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన కేంద్రమంత్రి..శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో తారక్ తో భేటి అయ్యారు. అంతకంటే ముందు రామోజీరావుతో ఆయన స్వగృహంలో కలిశారు. అమిత్ షా, బాద్ షా భేటిలో ఆర్ఆర్ఆర్ సినిమా, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో కిషన్రెడ్డి, బండి సంజయ్ ఉన్నా.. అమిత్షా-జూనియర్ ఎన్టీఆర్ సుమారు…
తూర్పు, మున్నూరు కాపులను ఉద్ధరించే స్థితిలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం ఉందా?
Nancharaiah merugumala: ______________________ తూర్పు, మున్నూరు కాపులకు.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం దారి చూపగలదా? ………………………………………………………………………… ఆంధ్రప్రదేశ్ లో బీసీ హోదా ఉన్న తూర్పు కాపులకు శనివారం అమరావతిలో ‘దిశానిర్దేశం’ చేశారు జనసేన పార్టీ నేత, కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయానికి చెందిన కొణిదెల పవన్ కల్యాణ్. కా–బ–తె–ఒం కులాలు తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని ఎంతో కాలంగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. తమ లక్ష్య సాధనకు ఇప్పటికే బీసీ–డీ గ్రూపులో ఉన్న ఉత్తరాంధ్ర…
Telangana:విత్తనం మూలం ఇదం జగత్ నినాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి..
Khadtal: కల్తీ విత్తనాల నిర్మూలన, రైతుకే విత్తన హక్కు అన్న అంశాలకు చట్ట రూపం ఇచ్చి దానిని అమలుపరిచినప్పుడే దేశీ విత్తనాలను రక్షించుకోగలుగుతామని తెలంగాణ వ్యవసాయం రైతు సంక్షేమ కమిషన్ చైర్ పర్సన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు.కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సిజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 20 అంశాలతో…
Telangana : కోదండరామ్ చట్టసభకు నామినేట్ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది..!
Nancharaiah merugumala senior journalist: కాంగ్రెస్ రెడ్డి సీఎం వస్తేనేగాని ఎం.కోదండరామ్ గారు చట్టసభకు నామినేట్ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది!రెండక్షరాల తోకను పాతికేళ్ల క్రితమే తీసేసినా అదే ఆయనను పెద్దల సభకు పంపిస్తోంది! పూర్వ మార్క్సిస్టు, పౌరహక్కుల సంఘం మాజీ నేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ ముద్దసాని కోదండరామ్ రెడ్డి గారు 2014లోనే టీఆరెస్ నేత, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారి సంపూర్ణ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికకావాల్సింది. మారిన పరిస్థితుల్లో…
వంగవీటి రంగా హత్యానంతరం తెలుగు జర్నలిస్టులకు ‘పోస్ట్-మాడ్రన్ హింస’గా కనిపించాయి..
Nancharaiah merugumala senior journalist: ” వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన బెజవాడ అల్లర్లు అప్పట్లో కొందరు హైదరాబాద్ తెలుగు జర్నలిస్టులకు ‘పోస్ట్-మాడ్రన్ హింస’గా కనిపించాయి!” బెజవాడ నుంచి, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చేసి పాతికేళ్ళు దాటిపోయినా 1988 డిసెంబర్ 26 నాటి ‘రంగా గారి యాజిటేషన్’ మాలాంటి ఆంధ్రోళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో పుట్టాడని చెప్పే వంగవీటి మోహనరంగారావు గారిని తెలుగు జనం మర్చిపోకుండా గత కొన్నేళ్లుగా…