మునుగోడు సమరభేరి సభ ‘నభూతో నభవిష్యతీ ‘..

ఊహించిందే నిజమైంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా..ఒకటే నినాదం .. ఒకటే మాట.. జైతెలంగాణ.. భారత్ మాతాకీ జై . దారులన్ని కాషాయ రంగు పులుముకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ మునుగోడు సమరభేరి సభను విజయవంతం చేశారు కాషాయం నేతలు. అనంతరం పదునైన మాటలతో అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆధునిక నిజాం కేసీఆర్ పతనం మొదలైందంటూ  కాషాయం నేతలు ప్రసంగాలతో దంచేశారు. ముఖ్యంగా చీప్ గెస్ట్ అమిత్…

Read More

తెలంగాణలో అమిత్ షా పర్యటన ప్రారంభం.. ఎన్టీఆర్ తో భేటి..!!

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి బేగం పేట విమానాశ్రయం చేరుకున్న షాకు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆతర్వాత నేరుగా సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లిన అమిత్‌షాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారికి షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్త ఇంట్లో టీ పార్టీ ……

Read More

తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఫైర్!

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర లో బీజేపీ ,టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగగా.. అటు మంత్రి జగదీష్ రెడ్డికి..దమ్ముంటే తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సవాల్ విసరడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ నేతలు గుండాల వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించడం చర్చనీయాంశమైంది. కాగా మంత్రి జగదీష్ రెడ్డి కి…

Read More

బండిసంజయ్ తో రాజగోపాల్ భేటీ.. గుత్తాసుఖేందర్ పై ఫైర్…!

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికపై క్లారీటీ ఇచ్చారు మాజీఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని స్పష్టతనిచ్చారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనపై వ్యాఖ్యలు చేసేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. కండువాలు మార్చినంతా ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తిని కాదంటూ ఫైర్ అయ్యారు. రాజగోపాల్ వ్యాఖ్యలతో ఉమ్మడి నల్లగొండ రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది. ఇక మూడోవిడత ప్రజాసంగ్రామయాత్ర లో భాగంగా బీజేపీ అధ్యక్షుడు…

Read More

బీజేపీ అధికారంలోకి రాగానే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ; బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసిందని సంజయ్​ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బండిసంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని…

Read More

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రచ్చ.. రేవంత్ పై మరోసారి కోమటిరెడ్డి ఫైర్!

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక వేడి రాజుకుంది. నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రాజగోపాల్ ద్రోహి అంటూ ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. ఎంపీ వెంకట్ రెడ్డి మాకుటుంబ సభ్యుడేనని కుండబద్దలు కొట్టారు. అటు బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం తథ్యమని జోస్యం చెప్పారు.ఎంపీ వెంకట్ రెడ్డి ప్రధానినీ కలవడంపై భిన్నంగా స్పందించారు. ఇక వెంకట్ రెడ్డి మాత్రం రేవంత్ ముఖం చూసే ప్రసక్తే…

Read More

ఎంపీ కోమటిరెడ్డి టచ్ లో ఉన్నారు.. మరికొన్ని చోట్ల ఉపఎన్నికలు : బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యల వెనక మర్మమెంటి? మునుగోడుతో పాటు మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయా? సోదరుడు రాజగోపాల్ తో ఎంపీ వెంకట్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా ? ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త వినొచ్చు అన్న టీఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు దేనికి సంకేతం?  యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలివడం ఖాయమని…

Read More

మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ.. టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు ఫైర్!

అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ నేతలు . బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లాలో పార్టీ కార్యకర్తలు.. నేతల మధ్య కోలాహాలంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు.హామీలతో మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలను అంతమొందించడానికి ..ప్రతి…

Read More

కుటుంబ పాలన విముక్తే థ్యేయంగా సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమైంది. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు సంజయ్.తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని తెలిపే ప్రదేశాలతో పాటు.. స్వరాష్ట్రంకోసం ఆత్మబలిదానాలు చేసిన గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. వివిధ ప్రాంతాల్లో జరిగే పాదయాత్రకు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో అవినీతి.. కుటుంబ పాలన విముక్తికే యాత్ర కొనసాగనున్నట్లు కమళదళపతి స్పష్టం చేశారు. ఇక…

Read More

వరుస సభలతో హోరెత్తిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు దూసుకుపోతున్నారు . పార్టీలోకి చేరికలతో పాటు వరుస సభలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభ, ముగింపు సభలను భారీగా నిర్వహించాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఈసభలకు భారీ జనసమీకరణ బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించారు. ఐదు జిల్లాల్లో మూడు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజాసమస్యలను సంజయ్ స్వయంగా అడిగితెలుసుకోని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక ఆగస్టు 2న ప్రారంభమయ్యే ప్రజాసంగ్రామ యాత్ర…

Read More
Optimized by Optimole