కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్న..ప్రజాభిప్రాయం మేర రాజీనామా: రాజగోపాల్ రెడ్డి

రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికపై సందిగ్థత కొనసాగుతూనే ఉంది. హస్తం పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్..తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్నట్లు.. ఉప ఎన్నిక వస్తేనే  నియోజకవర్గం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. తాను పార్టీ మార్పుకు కట్టుబడి ఉన్నట్లు రాజగోపాల్ వారితో తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా…

Read More

రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ లో కన్నా తెరాస, సీపీఎంలోనే ఎక్కువ మంది అభిమానులు..

Nancharaiah Merugumala (senior journalist) ============================= కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ లో కన్నా తెరాస, సీపీఎంలోనే ఎక్కువ మంది అభిమానులున్నారే! గుత్తా, తమ్మినేనికి మునుగోడు సంపన్న ఎమ్మెల్యేతో ఏం పని? ––––––––––––––––––––––––––––––– అన్నయ్నను, తనను లోక్‌సభ, అసెంబ్లీల్లోకి పంపించిన కాంగ్రెస్‌ పార్టీని ఎప్పుడు వదిలిపోవాలనే టైమింగ్‌ మునుగోడు హస్తం శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కుదరడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆత్మబంధువు లేనప్పుడు రాజకీయాలు వారికి అలవాటైన కాంట్రాక్టులంత తేలిక కాదు. ఈ విషయం నల్లగొండ…

Read More

తెలంగాణ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం..

తెలంగాణలో బీజేపీ ఆపరేషస్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పటీకే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరికకు రంగం సిద్ధమవ్వగా ..అధికార టీఆర్ఎస్ కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలలు టచ్ లో ఉన్నారంటూ ఆపార్టీ జాయినింగ్స్ కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ బాంబ్ పేల్చారు. సీఎం కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమంటూ .. బీజేపీలోకి ఎవరూ వచ్చిన గెలిపించుకుంటామని ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ ఛానల్…

Read More

వరుస సభలతో హోరెత్తిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు దూసుకుపోతున్నారు . పార్టీలోకి చేరికలతో పాటు వరుస సభలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభ, ముగింపు సభలను భారీగా నిర్వహించాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఈసభలకు భారీ జనసమీకరణ బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించారు. ఐదు జిల్లాల్లో మూడు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజాసమస్యలను సంజయ్ స్వయంగా అడిగితెలుసుకోని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక ఆగస్టు 2న ప్రారంభమయ్యే ప్రజాసంగ్రామ యాత్ర…

Read More

చిన్నారి సమాధానానికి ప్రధాని ఫిదా.. వీడియో వైరల్!

ప్రధాని మోదీ ఓచిన్నారి మధ్య సంభాషణ వీడియో వైరల్ గా మారింది. నేను ఎవరో తెలుసా? అంటూ మోదీ ప్రశ్నించగా.. బదులుగా చిన్నారి చెప్పిన సమాధానానికి ప్రధాని ఫిదా  అయ్యారు. ఇంతకు ఆ చిన్నారి ఎవరూ? ప్రధాని మోదీని ఎందుకు కలిసింది? ఆపాప చెప్పిన సమాధానం ఏంటంటే?   आज का दिन अविस्मरणीय है। विश्व के सर्वाधिक लोकप्रिय नेता, देश के यशस्वी प्रधानमंत्री, परम आदरणीय श्री @narendramodi जी से…

Read More

మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం..!

మునుగోడు రాజకీయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై చేసిన వ్యాఖ్యలు ..ఉప ఎన్నికకు   దారితీసే అవకాశమున్న నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.అటు అధికార టీఆర్ ఎస్ నేతలు అభివృద్ధి పనుల పేరిట క్యూకడుతుంటే .. ఇటు జిల్లా పై పట్టుసాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ నేతలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చేజారిపోకుండా నష్ట నివారణ చర్యలను చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ…

Read More

తెలంగాణలో బీజేపీ నేతల దూకుడు.. పార్టీలోకి భారీగా చేరికలు?

తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడుమీదున్నారు. అధికార పార్టీ పై మాటల తూటాలు పేలుస్తునే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ప్రజాగోస భరోసా కార్యక్రమం పేరిట ప్రజాసమస్యలను తెలుసుకుంటూ.. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరోవైపు కమలం పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.ఇప్పటికే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా.. అతనితో పాటు మరికొంతమంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు అదే దారిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి చేరికలపై ఆపార్టీ అధ్యక్షుడు…

Read More

బెంగాల్ మంత్రి అరెస్ట్ కలకలం..

YELUVAKA SRAVAN(Journalsit): =================== బెంగాల్లో మంత్రి అరెస్ట్ కలకలం రేపుతోంది. దీంతో మరోసారి బీజేపీ, టీఎంసీ నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుస్తున్నారు.అసలు సినిమా ఇప్పడే మొదలైందని బీజేపీ నేత ట్విట్ చేయగా..కావాలనే టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని టీఎంసీ నేత కౌంటర్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక టీచర్ రిక్రూట్‌మెంట్ లో అవకతవకలకు పాల్పడ్డారనే నెపంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంత్రి చటర్జీని అరెస్టు చేశారు. దాదాపు 26 గంటల విచారణ అనంతరం అతనిని…

Read More

బీజేపీ గూటికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఉప ఎన్నిక అనివార్యమేనా?

గత కొద్ది రోజులుగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.దుబ్బాక, హుజురాబాద్ తరహాలో మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని రాజగోపాల్..అమిత్ షాతో చెప్పినట్లు సమాచారం.ప్రస్తుత సమీరణాల ప్రకారం ఉప ఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశముందా?అటు కాంగ్రెస్ , అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు ఏమేరకు ప్రభావం…

Read More

ఎంపీ అరవింద్ పై దాడి కేంద్రం సీరియస్.. బీజేపీ నేతలు ఫైర్!

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. కే్ంద్ర హోమంత్రి అమిత్ షా దాడిని ఖండించారు. నేరుగా అరవింద్ కి ఫోన్ చేసి ఘటన వివరాలను ఎంపీని అడిగి తెలుసుకున్నారు. అటు రాష్ట్ర బీజేపీ నేతలు దాడిని ఖండించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేయడం సిగ్గు చేటన్నారు బండిసంజయ్. బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక దాడులకు దిగుతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల…

Read More
Optimized by Optimole