తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారు_ పియూష్ గోయల్

తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు.. కేంద్రమంత్రితో పీయూష్‌ గోయల్‌తో ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారన్న పియూష్.. ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులకు పని లేదా? వచ్చి ఢిల్లీలో కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం,…

Read More

ముఖ్యమంత్రి అయి ఉండి.. ధర్నాలు చేయడమేంటి ?

అనుకున్న‌దొక‌టి అయింది ఒక‌టి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఇప్పుడు తెలంగాణ‌లో అధికార పార్టీ ప‌రిస్థితికి స‌రిగ్గా అతికిన‌ట్టు స‌రిపోతుంది. ఎందుకంటారా.. త‌మ‌కు ఎద‌రులేదు బెదురులేదు అనుకున్న టీర్ ఎస్ పార్టీకి దుబ్బాక‌, జీహెచ్ ఎంసీ , హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు షాకిచ్చాయి. వీటికి తోడు వ‌రిధాన్యం కొనుగోళ్ల విష‌యంలో రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది. పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌ల‌పై కేంద్రంపై సుంకాన్ని త‌గ్గించి.. ఇర‌కాటంలో పెట్టండంతో టీఆర్ ఎస్ పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది….

Read More

కేసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు: కేంద్ర మంత్రి షేకావత్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నెల‌కొన్ని జల వివాదంపై స్పందించారు కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల కారణంగానే ట్రిబ్యున‌ల్ ఏర్పాటులో జాప్యం జ‌రుగుతోంద‌న్నారు. సీఎం కేసిఆర్ ప్రెస్ మీట్ పెట్టీ అవాస్తవాలు మాట్లాడారాన్నరు. 2015లో కొత్త ట్రిబ్యునల్ ఎర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు.కావాల‌నే కేంద్రాన్ని కేసీఆర్ బ‌ద్నాం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఇరు రాష్ట్రాల అంగీకారం త‌ర్వాతే ట్రిబ్యున‌ల్ ఏర్పాటు జ‌రుగుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం…

Read More

ఎన్నికల హామీలు విస్మరించిన కేసిఆర్ గద్దె దిగాలి: షర్మిల

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మాట తప్పిన సీఎం కేసీఆర్ వెంటనే గద్దె దిగాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్షర్మిల డిమాండ్చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని పేదలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కాగా 3ఎకరాల భూమి ఇస్తామని దళితులను, కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని విద్యార్థులను, 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మైనార్టీలను సీఎం మోసం చేశారని అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా…

Read More

కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నారు: సంజయ్

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు వివరాలను ప్రజలకు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించారు. కేసీఆర్ కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. భారత జాతీయ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం…

Read More

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారీ కేసీఆర్ ఏకగ్రీవం..

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 9వ సారి ఎన్నికైన కేసీఆర్ ప్రజలకు కృతజ్నతలు తెలిపారు. తనపైన, పార్టీపైన ఇంతటి ప్రేమను నమ్మకాన్ని చూపిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. సమైక్య పాలనలో ఎన్ని ఇబ్బందులు పడినా ఓ మహా ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. అన్నీరంగాల్లో స్థిరీకరణ సాధించిన తరువాత మనం అభివృద్ధిలో దేశానికే దిక్చూచిగా నిలిచామన్నారు. కాగా దళితబంధు మహా ఉద్యమంగా సాగుతోందని కేసీఆర్ ఆకాంక్షించారు. సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా మారిందని కేసీఆర్ తెలిపారు….

Read More

విశ్వ వేదికపై బతుకమ్మ సంబురం..

తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. ఎడారి దేశం దేశంలో తంగేడు వనం విరబూసింది. దుబాయ్ లోని బూర్జా ఖలిఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి తెలంగాణా గొప్పతనాన్ని చాటి చెప్పారు. కాగా బతుకమ్మ వీడియోను బూర్జా ఖలిఫాపై రెండూ సార్లు ప్రదర్శించారు. ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్ఠత ,సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. అంతేకాదు సీఎం కేసిఆర్ ముఖ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.

Read More

కేసిఆర్ మరోసారి దళితులను మోసం చేశారు: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బంధు పథకాన్ని ఈసీ నిలిపివేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. వరుస ట్వీట్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిందని మండిపడ్డారు.దళితులను మరోసారి మోసం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన కుట్ర బుద్దితోనే దళితబంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులు…

Read More

సీఎం కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ బిజెపి నేత విజయశాంతి సెటైర్లు విసిరారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల పర్యటన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ మాటకు భయపడాల్సిన అవసరం లేదని.. ఆయన ఓట్ల పండగ అప్పుడు తప్ప.. ఫాంహౌస్ నుంచి బయటకు రాడని ఎద్దేవా చేశారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని.. అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని రిపోర్ట్స్ అందుబాటులో ఉండాలని లేనిచో కఠిన చర్యలు…

Read More

తెలంగాణ లో లాక్ డౌన్ మరో పదిరోజులు పొడగింపు: కేబినెట్ నిర్ణయం

తెలంగాణలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి ( మే 31 నుంచి ) మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయంలో బయటకు వెల్లినవాల్లు తిరిగి ఇంటికి చేరడానికి మరో గంట పాటు, (సడలింపు సమయానికి అధనంగా) అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులు బాటు ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం రెండు…

Read More
Optimized by Optimole