కరోనా కొత్త వేరియంట్.. చైనాలో గుట్టలుగా శవాలు…
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిన కరోనారక్కసి మరోసారి విరుచుకుపడుతోంది. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న డ్రాగన్ కంట్రిలో మాయదారి మహమ్మారి ..ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడంతో అధికారులు చేతులెత్తేస్తారు. దీంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.ఆఖరికి కరోనాతో చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి వెయిటింగ్ లిస్టు పెరుగుతున్న పరిస్థితి నెలకొనడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF_7తో చైనాలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం మార్చి నెలలోపు డ్రాగన్…