SriRamaNavami: శ్రీరామనవమి వెనక ఇంత కథ ఉందా..!

Prasadrao:  దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి…

Read More

ఉపవాసం: శివరాత్రి ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారు?

మహాశివరాత్రి: శివరాత్రి పర్వదినాన భక్తులు నిష్టతో శివున్ని లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన అభిషేకాలు ,పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు.  అసలు శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం ఎందుకు పాటిస్తారు? జాగరం ఎందుకు చేస్తారు? అన్నది భక్తుల మదిలో మెదిలే…

Read More
విజయ ఏకాదశి, విజయ ఏకాదశి విశిష్టత

VijayEkadashi: విజయ ఏకాదశి విశిష్టత తెలుసా ?

విజయ ఏకాదశి:  మాఘమాసం కృష్ణ పక్లంలో వచ్చే ఏకాదశిని ” విజయ ఏకాదశి ”  అంటారు.  ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని శ్రీ కృష్ణుడు యుధిష్టర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం.  అలాగే ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మాదేవుడు నారదుడికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అరణ్య వనవసాానికి వెళ్లిన సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయిన తర్వాత ఏంచేయాలో తెలియక శ్రీరామచంద్రుడు దిగులు చెందుతుంటాడు.  ఓ బుషి దగ్గరికి వెళ్లి ఇప్పుడు తన తక్షణ…

Read More

SatyanarayanaSwamy: సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయాలంటే?

SatyanarayanaSwamy:   హిందూ సంప్రదాయాల్లో సత్యనారాయణ స్వామికి  ఓ ప్రత్యేకత ఉంది. నూతనగంగా గృహ ప్రవేశం చేసేవారు.. కొత్తదంపతులు పెళ్లయిన మరుసటి రోజు స్వామి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేకించి కార్తీకమాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరించడం హిందువులకు అలవాటు. అయితే  వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి?   ప్రత్యేకత ఉంటో  తెలుసుకుందాం! సత్యనారాయణ స్వామీ వ్రతం నారదుడు సంప్రాప్తినిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆయన కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ  లోకం హితం కోసం ఆయన అందించిన వరాలు, వ్రతాలు మరేమహర్షి…

Read More

గురుశ్లోకం; ” గురుబ్రహ్మ గురువిష్ణు ” శ్లోకం అసలు కథ తెలుసా?

గురుశ్లోకం; ” గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: ”   ఈశ్లోకం అందరికీ తెలుసు కానీ దీని వెనక ఉన్న కథ  ఎవరికీ తెలియదు. అసలు మొదట ఈశ్లోకం ఎవరు పలికారు? ఎందుకు పలికారో తెలుసుకుందాం! పురాణకథ ;  పూర్వం నిరుపేద కుటుంబానికి చెందిన కౌత్సుడు ఓ ఆశ్రమంలో విద్యాధరుడు అనే గురువువద్ద విద్య నేర్చుకునేవాడు. ఓసారి గురువు పనిమీద బయటికి వెళ్లాడు. అయితే…

Read More

VasanthaPanchami: వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని ఎందుకూ ఆరాధించాలంటే..?

VasanthaPanchami: మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటారు.వసంత రుతువు రాకను వసంత పంచమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వసంత పంచమిని ‘ సరస్వతి జయంతి’  లేక ‘ మదన పంచమి అని కూడా అంటారు. దేవి భాగవతం బ్రాహ్మణ పురాణం వంటి పురాణాలు ఈ పంచమి గురించి విశేషంగా చెప్పబడ్డాయి. సకల విద్యా స్వరూపిని అయిన పరాశక్తి ‘ సరస్వతి దేవి’ జన్మదినంగా పండితులు చెబుతారు.  ఇక వసంత పంచమి రోజున…

Read More

Mauniamavasya: మౌని అమావాస్య విశిష్టత..!

Mauniamavasya: పుష్య బహుళ అమావాస్య ను చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీనినే మౌని అమావాస్య అంటారు. ఆ రోజున భక్తులు ఉపవాసం ఉంటూ గంగస్నానం చేసి, పూజలు చేస్తారు. అయితే ఈసారి మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీ, శుక్రవారం రోజున వస్తుంది. మౌని అమావాస్య చాలా పుణ్యమైనదిగా, ఫలవంతమైనదిగా చెప్తారు. అందుకే ఆ రోజున పూర్వీకుల కోసం, పితృదోషాలు తొలిగించుకోవడానికి పవిత్రమైనదిగా.. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు. మౌని అమావాస్యను మౌనంగా…

Read More

Mauniamavasya: చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య.. ఏం చేయాలంటే?

Mauniamavasya:   పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డుమీద మూడు మైళ్ళ దూరాన ‘చొల్లంగి’ అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. జీవనదియైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే, నదిలో, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ దినాన జీవనది గోదావరి, సముద్రంలో…

Read More

NagobaJatara:నాగోబా జాతర, జల సేకరణ, పాదయాత్ర ఎందుకు ? ఎప్పటిది ?

 నందిరాజు రాధాకృష్ణ (వెటరన్ జర్నలిస్ట్): నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత రాత్రంతా నాగదేవతకి మహాపూజ నిర్వహిస్తారు. అది వరుసగా 5 రోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. జాతర ఫిబ్రవరి 9 పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నదీజలాభిషేకంతో ప్రారంభమవుతుంది. అనాదిగా వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువస్తారు మేస్రం కులస్తులు…

Read More

భూలోక స్వర్గం “జాపాలి తీర్ధం” ..! ఎక్కడో తెలుసా?

Japaliteerdham: తిరుమల గిరుల్లో ప్రతి అణువు ఆధ్యాత్మికం,ఆహ్లాదకరం గానే ఉంటుంది.తిరుమల అడవుల్లో భూలోక స్వర్గం లాంటి ప్రాంతం జాపాలి తీర్ధం.తిరుమల కు 6 కి.మీ.దూరం లో అటవీ ప్రాంతంలో ఉండే జాపాలి తీర్ధం లో వెలసిన ఆంజనేయ స్వామి వారి గురించి తెలుసుకుందాం. మనం అందరం తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ప్రతి సంవత్సరం వెళుతునేఉంటారు.కాని తిరుమల అతి దగ్గర లో ఉండే అతి చారిత్రక,ఆధ్యాత్మిక ప్రాంతం జాపాలి తీర్ధం చూసిన వారు తక్కువ మంది అనేచెప్పాలి….

Read More
Optimized by Optimole