దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 44 వేల 877 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో లక్ష 17 వేల 591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 1.43 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. అటు…

Read More

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

దేశంలో కోవిడ్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా లక్ష 49వేల 394 కేసులు నమోదయ్యాయి. అటు కరోనా నుంచి 2 లక్షల 46 వేల 674 మంది కోలుకున్నారు. అటు మరణాలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో వెయ్యి 72 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 5 లక్షలు దాటింది. ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు…

Read More

ఒక్క రోజే 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. గతం వారం రోజులుగా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,47,417 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Read More

దేశంలో కరోనా కల్లోలం!

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా గురువారం ఒక్కరోజే 90 వేల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు 2 వేల 630కి పెరిగాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 36,265 కరోనా కేసులు వెలుగు చూడగా.. ఒక్క ముంబయిలోనే 20,181 కేసులు నమోదయ్యాయి. 8,907 మంది కోలుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ధారావిలో కొత్తగా 107 కేసులు వెలుగు చూశాయి.మరోవైపు వందకు చేరువలో ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. దీంతో…

Read More

ప్రమాదకరంగా ఓమిక్రాన్.. తాజాగా ఒకరు మృతి!

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌.. దేశంలో చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేసుల సంఖ్య 200 కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. క్రిస్మస్‌, న్యూయర్‌ వేడుకల దృష్ట్యా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు పాకడంతో.. 200 మంది ఒమిక్రాన్‌ బారినపడినట్లు…

Read More

దేశంలో పెరిగిన కరోనా పాజిటివిటి రేట్.. థర్డ్ వేవ్ వచ్చిన భయం లేదు..!!

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9వేల 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 437 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో లక్ష11 వేల 481 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 537 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది….

Read More

దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13 వేల 091​ మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా 340 మందిమృతి చెందారు. ప్రస్తుతం దేశంలో లక్ష 38 వేల 556 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 57,54,817 డోసుల వేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,23,34,225కి చేరింది….

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 53 కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి 135 మంది కోలుకున్నారు. మహమ్మరి తో ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 326 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదుకాగా..కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో కేవలం ఒక్క…

Read More

దేశంలో కాస్త తగ్గినా కరోనా కేసులు…

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్​​తో మరో 549 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 13 వేల 543 మంది కోలుకున్నారు. ప్రస్తుతం లక్ష 61వేల 555 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు…

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 41వేల 388 కరోనా పరీక్షలు నిర్వహించగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 111 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. అటు ఏపీలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో…

Read More
Optimized by Optimole