ఏక్ నాథ్ షిండేకి ఘనస్వాగతం పలికిన సతీమణి!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏక్ నాథ్ షిండే తొలిసారిగా స్వస్థలానికి చేరుకున్నాడు. అతని భార్య డప్పు వాయిద్యాల మధ్య ఘనస్వాగతం పలికింది. సీఎం రాక నేపథ్యంలో ఇంటివద్ద ఏర్పాటు చేసిన డ్రమ్స్ నూ వాయిస్తూ ఆమె సందండి చేసింది. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మూడు వారాల మహా రాజకీయ సంక్షోబం తర్వాత షిండే తొలిసారిగా ఇంటికెళ్లారు. గత రాత్రి ఆయన థానే చేరుకోగానే.. స్వాగతం పలికేందుకు మద్దతుదారులు,…

Read More

నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. మరో వ్యక్తి దారుణ హత్య!

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా.. వాట్సప్ గ్రూప్ లో పోస్టును ఫార్వర్డ్ చేసిన ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 21 న ఈఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుడు ఓస్వచ్ఛంద సంస్థ నడుపుతున్నట్లు గుర్తించామన్నారు.ఈకేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక ప్రహ్లాద్…

Read More

మహారాష్ట్ర సీఎం పీఠంపై రిక్షావాలా!

మహారాష్ట్ర సీఎం పీఠంపై రిక్షావాలా కూర్చోబోతున్నాడు. బాలాసాహెబ్ శిష్యునిగా శివసేనలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన ఏక్ నాథ్ శిందే సీఎం పదవి చేపట్టబోతున్నారు. హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విధానాలతో విసుగుచెందిన ఆయన.. తిరుగుబాటు ఎగరవేసి మహావికాస్ అఘాడీ కూటమిని కూల్చడంలో శిందే కీలక పాత్ర పోషించారు. బీజేపీ పక్షాన చేరిన ఆయనను.. ఆపార్టీ అధిష్టానం ఊహించని విధంగా సీఎం పదవి కట్టబెట్టింది. రిక్షావాడి నుంచి సీఎంగా..! రిక్షా తొక్కితేగానీ పూటగడవని పరిస్థితి…

Read More

క్లైమాక్స్ కి చేరిన మహరాష్ట్ర రాజకీయ సంక్షోబం!

మహరాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.. తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కోరారు.ఈమేరకు గవర్నర్ సీఎంకు లేఖరాశారు. మరోవైపు గవర్నర్ నిర్ణయం పై శివసేన మండిపడుతోంది.బలనిరూపణ చట్టవిరుద్ధమని.. ఈవిషయమై సుప్రీం కోర్డు కు వెళ్తామని స్పష్టం చేసింది. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్ ని కోరిన కొద్ది గంటల్లోనే.. భగత్ సింగ్ కోశ్యారీ బలనిరూపణపై నిర్ణయం…

Read More

దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా..?

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వారం రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందలు, వేల నుంచి లక్షలకు కేసులు చేరుకుంటున్నాయి. ఏడు నెలల తర్వాత మరోసారి లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మరోవైపు మహారాష్ట్ర, బెంగాల్‌, ఢిల్లీ, కేరళ, కర్ణాటకల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వీకేండ్‌లో పూర్తి ఆంక్షల అమలుకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. కాగా శనివారం ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏడు నెలల కాలంలో…

Read More

దేశంలో కరోనా కల్లోలం!

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా గురువారం ఒక్కరోజే 90 వేల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు 2 వేల 630కి పెరిగాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 36,265 కరోనా కేసులు వెలుగు చూడగా.. ఒక్క ముంబయిలోనే 20,181 కేసులు నమోదయ్యాయి. 8,907 మంది కోలుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ధారావిలో కొత్తగా 107 కేసులు వెలుగు చూశాయి.మరోవైపు వందకు చేరువలో ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. దీంతో…

Read More

దేశంలో దడ పుట్టిస్తున్న కొత్త వేరియంట్!

దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యి 892కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 578, ఢిల్లీలో 382 ఒమిక్రాన్‌ కేసులతో టాప్‌ టూలో ఉన్నాయి. కేరళలో 185, రాజస్థాన్ 174, గుజరాత్ లో 152 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 1,892 ఒమిక్రాన్ కేసులు నమోదు అయితే…..

Read More

రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు..

పోర్న్ రాకెట్ కేసులో అరెస్టు అయిన వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్​ కుంద్రాకు(raj kundra news hindi) బెయిల్ లభించింది. రూ.50వేల పూచీకత్తుతో ముంబయి న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపారి రాజ్​ కుంద్రాకు తాత్కాలిక ఊరట లభించింది. ముంబయిలోని న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.50వేలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కుంద్రాతోపాటు మరో నిందితుడు రయన్…

Read More

నిఫా వైరస్ రూపంలో మరో ఉపద్రవం!

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది అనుకునేలోపే మరో ఉపద్రవం నిఫా వైరస్ రూపంలో ముంచుకొస్తోంది. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ వైరస్ ఆనవాళ్లను మహారాష్ట్రలో శాస్త్రవేత్తలు గుర్తించారు. పుణెలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ ఈ వైరస్ వివరాలను బయటపెట్టింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గుహలో నిఫా వైరస్ వ్యాధి సోకిన గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిల్స్​ పరీక్షించగా.. వాటిల్లో వైరస్​ వ్యాపించినట్లు తేలింది. రాష్ట్రంలో ఇంతకుమునుపెన్నడూ ఈ వైరస్​ను గుర్తించలేదని…

Read More

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ రాజీనామా!

మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై ముంబై హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై ఎన్సీపి నేత మంత్రి నవాబ్ మాలిక్, అనిల్ రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్సీపి పార్టీ అధ్యక్షుడు పవార్ సూచన…

Read More
Optimized by Optimole