కేసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు: కేంద్ర మంత్రి షేకావత్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్ని జల వివాదంపై స్పందించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు. సీఎం కేసిఆర్ ప్రెస్ మీట్ పెట్టీ అవాస్తవాలు మాట్లాడారాన్నరు. 2015లో కొత్త ట్రిబ్యునల్ ఎర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు.కావాలనే కేంద్రాన్ని కేసీఆర్ బద్నాం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఇరు రాష్ట్రాల అంగీకారం తర్వాతే ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం…