వైసీపీ ,జనసేన ట్విట్టర్ వార్..
ఏపీలో వైసీపీ ,జనసేన మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. జనసేన అధినేత పవణ్ కళ్యాణ్..కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ్న సభలో వైసీపీ గాడిదలు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. కౌంటర్ గా వైసీపీ ఎమ్యెల్యే అంబటి..తాము కాదు గాడిదలమని..బాబును మోసే నువ్వే పెద్ద అడ్డగాడిదవి అంటూ సెటైర్లు వేశారు.దీంతో ఇరుపార్టీల మధ్య సోషల్ వార్ మొదలైంది.ఇటు జనసేన నేతలు..అటు వైసీపీ నేతలు తగ్గేదెలే తరహాలో ట్విట్ల దండకంతో ట్విట్టర్ ను షేక్ చేస్తున్నారు. ఇక జనసేన…