Bandisanjay: 5గురు సిట్టింగ్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నరు..

Bandisanjay:‘‘బీజేపీ వైపు రాముడున్నాడు.. నరేంద్రమోదీ ఉన్నాడు… కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రజకార్లున్నరు. ఎంఐఎం నేతలున్నరు. ఎటువైపు ఉంటారో ప్రజలు తేల్చుకుంటరు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరించబోతున్నరు’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ నుండి 5గురు సిట్టింగ్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్…

Read More

గురుశ్లోకం; ” గురుబ్రహ్మ గురువిష్ణు ” శ్లోకం అసలు కథ తెలుసా?

గురుశ్లోకం; ” గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: ”   ఈశ్లోకం అందరికీ తెలుసు కానీ దీని వెనక ఉన్న కథ  ఎవరికీ తెలియదు. అసలు మొదట ఈశ్లోకం ఎవరు పలికారు? ఎందుకు పలికారో తెలుసుకుందాం! పురాణకథ ;  పూర్వం నిరుపేద కుటుంబానికి చెందిన కౌత్సుడు ఓ ఆశ్రమంలో విద్యాధరుడు అనే గురువువద్ద విద్య నేర్చుకునేవాడు. ఓసారి గురువు పనిమీద బయటికి వెళ్లాడు. అయితే…

Read More

Bandisanjay: బండి సంజయ్ తొలి విడత ‘ ప్రజాహిత’ యాత్ర సక్సెస్..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలిదశ ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి వద్ద ప్రారంభించిన ప్రజాహిత యాత్ర ఈరోజు మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారంలో ముగిసింది. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఈ యాత్ర కొనసాగింది. మొత్తం 81 గ్రామాల్లో ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. జగిత్యాల జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ…

Read More

Bandisanjay: సంజయ్ యాత్రకు అపూర్వ స్పందన.. రేపే తొలి విడత యాత్ర ముగింపు..

Bandisanjay: bandisanjay  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలివిడ ప్రజాహిత యాత్ర రేపటితో ముగియనుంది. రేపు మధ్యాహ్నం సిరిసిల్ల నియోజకవర్గంలోని అగ్రహారం వద్ద ప్రజాహిత యాత్ర తొలివిడత యాత్రను ముగించనున్నారు. డిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడంతోపాటు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో వారం రోజులు యాత్రకు బండి సంజయ్ బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం మలివిడత ప్రజాహిత యాత్రను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొనసాగించనున్నారు. మరోవైపు 5వ…

Read More

Valentine’sday: మిర్చిలో ‘ వాలంటైన్ వీక్’ ప్రత్యేక షోలు.. ఎక్స్ ట్రా లవ్..!

Radiomirchi :  ఫిబ్రవరి, ఓ ప్రేమ మాసం. ప్రేమికుల మాసం. బంధాలను, అనుబంధాలను చిగురింపజేసే మాసం. వయసుతో సంబంధం లేకుండా మనసులోని ప్రేమను గుర్తుకుతెచ్చే మాసం. ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ప్రేమ సముద్రంలాంటింది. అలాంటి మహా సముద్రాన్ని అన్వేషించడానికి..  సెలబ్రేట్ చేయడానికి మిర్చి తెలుగు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దానిపేరే ‘మిర్చి ఎక్స్ ట్రా లవ్’. వాలైంటయిన్ వీక్ సందర్భంగా సుమారు పది రోజుల పాటు ప్రేమ చుట్టూ తిరిగే వినూత్న కార్యక్రమాలు…

Read More

Valentine’sday: భగ్న_ప్రేమికుల_దినోత్సవం…

విశీ: “పెళ్లయ్యాక నువ్వు చర్చిలో మా మతం పుచ్చుకుంటావా? లేక నేను గుడికొచ్చి మీ మతం తీసుకోవాలా” అని ముందే కూలంకషంగా చర్చించుకునే ప్రేయసీ ప్రేమికులకు.. “ఎంతైనా మీ కులం వాళ్లకు మా కులం వాళ్లంటే ఇష్టం. వెంట పడి మరీ మమ్మల్ని పడేస్తారు” అని సరదాగా సీరియస్ కామెంట్లు చేసే ప్రేమికురాళ్లకు.. “మా మతంలో ప్రేమ పెళ్లిళ్లు ఒప్పుకోరు. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. కాబట్టి నువ్వే మా మతంలోకి మారిపో” అని సింపుల్‌గా…

Read More

VasanthaPanchami: వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని ఎందుకూ ఆరాధించాలంటే..?

VasanthaPanchami: మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటారు.వసంత రుతువు రాకను వసంత పంచమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వసంత పంచమిని ‘ సరస్వతి జయంతి’  లేక ‘ మదన పంచమి అని కూడా అంటారు. దేవి భాగవతం బ్రాహ్మణ పురాణం వంటి పురాణాలు ఈ పంచమి గురించి విశేషంగా చెప్పబడ్డాయి. సకల విద్యా స్వరూపిని అయిన పరాశక్తి ‘ సరస్వతి దేవి’ జన్మదినంగా పండితులు చెబుతారు.  ఇక వసంత పంచమి రోజున…

Read More

Bandisanjay: సిరిసిల్లలో దిగ్విజయవంతంగా సాగుతున్న సంజయ్ ప్రజాహిత యాత్ర..!

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర నాల్గో రోజు దిగ్విజయంగా పూర్తయింది. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో యాత్ర సాగింది. యాత్రకు అడుగడుగునా జననీరాజనం పట్టారు. వీర్నపల్లి మండలంలో పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేశారు. కోనరావుపేట మండలంలో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సంజయ్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఎల్లారెడ్డిపేటలో బీజేపీ శ్రేణులు…

Read More

Telugu literature: రచయితలకు ఎడిటర్లు ఏమీ చెప్పరా..?

విశీ:  ఆ మధ్య కాలంలో ఒక రచయిత్రి ఒక కథ రాశారు. ఆ కథ పేరు నన్ను బాగా ఆకర్షించింది. కథ చదవకపోయినా ఆ పేరే చాలా కొత్తగా అనిపించి బాగా గుర్తుండిపోయింది. అదే పేరుతో ఆ రచయిత్రి కథల పుస్తకం కూడా వేశారు. ఆమెతో నాకు పరిచయం లేదు. ఎక్కడుంటారో తెలియదు. ఆ పుస్తకం ఎలా తెప్పించుకోవాలా అని చాన్నాళ్ల నుంచి అనుకుంటూ‌ ఉన్నాను. మొన్న బుక్ ఫెయిర్‌కి వెళ్లినప్పుడు ఆ పుస్తకం చూశాను. మళ్లీ…

Read More

SoniaGandhi:ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న సోనియా!

Nancharaiah merugumala senior journalist: ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న ఆమె పెద్ద కోడలు సోనియా! పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ భవిష్యత్తుకు చక్కటి సూచిక ఇదేనేమో? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికైంది ఇప్పటికి దాదాపు 60 ఏళ్ల క్రితం. తండ్రి పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ మరణించిన మూడు నెలలకు 1964 ఆగస్టులో వారి కుటుంబ ‘సొంత రాష్ట్రం’ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇందిరమ్మను రాజ్యసభకు కాంగ్రెస్‌…

Read More
Optimized by Optimole