దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 10 వేల కేసులు..

Covid2023: దేశంలో మ‌రోసారి కోవిడ్ విజృంభిస్తోంది. గ‌త వారం రోజులుగా  కోవిడ్ కేసుల సంఖ్యను ప‌రిశీలిస్తే కేసుల సంఖ్య  రోజురోజుకు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంటల్లో 10 వేల 158 కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్ర‌కారం తెలిసింది. నిన్న‌టితో పోలిస్తే కోవిడ్ కేసుల్లో 30 శాతం పెరుగుద‌ల క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 44 వేల 998గా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4…

Read More

Karnataka 2023: పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ సర్వే రిపోర్ట్..సంకీర్ణం దిశగా కర్ణాటక..!

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మెజార్టీకి అవసరమైన 113 స్థానాలు ఈ సారి కూడా ఏ పార్టీకీ లభించడంలేదని ‘పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ‌ ఎన్నికల ముందు నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ‘‘సౌత్‌ ఫస్ట్‌’’ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 మార్చి నుండి 10 ఏప్రిల్‌ వరకు నిర్వహించిన ఈ సర్వే ద్వారా కర్ణాటకలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం…

Read More

‘బ్రాహ్మణ’ శబ్దం ‘ఇబ్రాహీం’ నుంచి వచ్చిందన్న సింగర్‌ లకీ అలీ క్షమాపణ..

Nancharaiah merugumala senior journalist: ‘బ్రాహ్మలే అసలు సిసలు హిందువులు’ అని ఇప్పటికీ నమ్మే ముస్లిం ఉన్నత వర్గాలు! మోదీ పాలనలో ‘హైక్లాసు’ ముసల్మానులు సైతం భయపడాల్సిన అవసరమేముంది? ‘బ్రాహ్మణులు మాత్రమే అసలు సిసలు హిందువులు. మిగిలిన అన్ని కులాలోళ్లకూ మతధర్మం అంటే శ్రద్ధలేదు. మనం అభిమానించినా, గొడవపడినా ఆ అర్హత ఉన్నోళ్లు బ్రాహ్మణులు మాత్రమే,’ అనే అభిప్రాయం ఇండియాలోని కులీన, బుద్ధిజీవి, ఇతర ఉన్నత వర్గాల ముస్లింలకు ఉందనిపిస్తుంది. అనేక మంది తెలిసిన ముసల్మానులైన మిత్రులు,…

Read More

మంచిర్యాలలో సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి..

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరంతరం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మంచిర్యాల చేరుకున్న సందర్భంగా ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. మంగళవారం సభా ప్రాంగణం…

Read More

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి నోరు విప్పాలి: ఏపిసిసి గిడుగు రుద్రరాజు

విజయవాడ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నోరు విప్పి ప్రజలకు సమాధానం చెప్పాలని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు.  విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో విలేకరుల సమావేశంలో గిడుగు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోందని, సుమారు 35 వేల ఎకరాలలో విస్తరించి వున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉందని నొక్కి చెప్పారు. ప్రియతమ ప్రధాని ఇందిరా గాంధీ కల విశాఖ స్టీల్‌…

Read More

కేసిఆర్ రాష్ట్రాన్ని అమ్మేసిన అమ్మేస్తాడు: సీఎల్పీ విక్రమార్క

Mancherial : సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర మంచిర్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది.  పాద‌యాత్ర‌లో భాగంగా భ‌ట్టి.. సీఎం కేసీఆర్ పై  తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కాకుండా..  పదివేల కోట్లు ఖర్చుతో చేప‌ట్టిన‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ అతి పెద్ద ద్రోహి కెసిఆర్ అని మండిప‌డ్డారు. జిల్లాలో ఉన్న సింగరేణి గనులను ప్రైవేట్  పరం చేస్తూ ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్న కెసిఆర్ ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌రని ఆగ్ర‌హం…

Read More

జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎల్పీ భట్టి విక్రమార్క..

Mancherial :మంచిర్యాల జిల్లాలో సీఎల్పీ భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. ఈనేప‌థ్యంలోనే బ‌డుగు , బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచి.. వారి హ‌క్కుల కోసం పోరాడి..సాధికార‌త క‌ల్ప‌న‌కు కృషి చేసిన మ‌హాత్మా జ్యోతిబా పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఆమ‌హానీయుడి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు భ‌ట్టివిక్ర‌మార్క‌. ఈకార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు ఏఐసీసీ కార్య‌ద‌ర్శి రోహిత్ చౌద‌రి, జిల్లా అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌,…

Read More

Jadcherla: క‌దంతొక్కిన రైత‌న్న‌లు..రైతు ద‌ర‌ఖాస్తుల‌ను త‌హాశీల్దార్ కు అంద‌జేసిన అనిరుథ్..

jadcherla :జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిరుథ్ రెడ్డి చేప‌ట్టిన రైతు ద‌ర‌ఖాస్తు ఉద్య‌మానికి అనూహ్య ప్ర‌జాస్పంద‌న ల‌భించింది. తెలంగాణ‌లో తొలిసారిగా చేప‌ట్టిన ఈఉద్య‌మానికి రైత‌న్న‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్క రాజాపూర్ మండ‌లంలోనే ఇప్ప‌టివ‌ర‌కు వెయ్యికి పైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. దీంతో సేక‌రించిన ద‌ర‌ఖాస్తుల‌ను రైత‌న్న‌ల‌తో క‌లిసి అనిరుధ్ భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి .. మండ‌ల కార్యాల‌యంలో త‌హాశీల్దార్ కు అంద‌జేశారు. రైతులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గౌర‌వ‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ , వ్య‌వ‌సాయ శాఖ…

Read More

‘బేగంపేట ఎమ్మెల్యే’కు ఎన్నాళ్లో ఈ ‘మినిస్టర్‌ ఇన్‌ వెయిటింగ్‌’ హోదా?

Nancharaiah merugumala: (senior journalist) ఓబీసీ ప్రధాని మోదీకి ఐదుసార్లు వెల్కం చెప్పి, వీడ్కోలు పలికిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసానికి ఎంతటి గౌరవం!  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కులానికి ‘పెద్ద పద్మనాయకుడే’ (వెలమ) అయినా బాధ్యతగల ప్రజానాయకుడుగానే వ్యవహరిస్తున్నారు. కాషాయ ఓబీసీ ప్రధాని నరేంద్రమోదీతో ఏడాది క్రితం చెడినాక ఆయనకు హైదరాబాద్‌ హవాయీ అడ్డాలో తన తరఫున స్వాగతం పలికే పని తనకు ఇష్టమైన ఓబీసీ (పశుసంవర్ధక శాఖ) మంత్రి తలసాని శ్రీనివాస్‌…

Read More

Nellore: మరో పోరాటానికి సిద్ధమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి..

Nellore : నిరంతరం వార్తల్లో ఎప్పుడూ ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో పోరాటానికి సిద్ధమయ్యారు. భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను కేటాయిస్తూ జీవో విడుదల చేసి ఇప్పటికి 9 నెలలైనా నిధులను మాత్రం మంజూరు చేయకపోవడంతో ఆయన పోరాట పంథా ను ఎంచుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సంతకానికే విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ…

Read More
Optimized by Optimole