బిల్కీస్‌ రేప్‌ కేసులో దోషులంతా బ్రహ్మణులూ కాదు..

Nancharaiah Merugumala ( Senior Journalist): నెహ్రూ, ఇందిర కూడా బ్రాహ్మణులే అనుకుని వారి  పాపాలను బీజేపీ చూసీచూడనట్టు పోవచ్చు కదా! –––––––––––––––––––––––––––––––————— గుజరాత్‌ మారణకాండ సందర్భంగా 2002లో బిల్కీస్‌ బానో అనే ఐదు నెలల ముస్లిం గర్భిణీని సామూహికంగా బలత్కరించిన 11 మంది జీవిత ఖైదీల శిక్షలను తగ్గించి ఆగస్టు 15న బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 19 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించగా, ఏడుగురుని నిర్దోషులని చెప్పి 2008లో ముంబై…

Read More

‘ఆర్ఎస్ఎస్’ పై వాస్తవాలు తెలుసుకున్నా.. త్వరలో సినిమా తీస్తా : విజయేంద్రప్రసాద్

ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ కథా రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్. ఇటీవల అనూహ్యంగా రాజ్యసభకు ఎంపీగా ఎంపికయిన ఆయన..తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రచయిత రాంమాధవ్‌ రచించిన ‘ది హిందుత్వ పారడైమ్‌’ పుస్తక పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆర్‌ఎస్‌ఎస్‌ పై కొందరిలో ఉన్న భావనను తొలగించేందుకు త్వరలోనే ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీయనున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. కొన్నాళ్ల క్రితం…

Read More

ఎర్రకోటపై ప్రధానిమోదీ జాతీయపతాక ఆవిష్కరణ(ఫోటోస్)

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ప్రధాని.

Read More

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ అంతరిక్షంలో అద్భుతం..

భారత్ కి స్వాతంత్య్రం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న వేల అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా..స్పేస్ కిడ్జ్ సంస్థ భూమి నుంచి 30 కిలో మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించింది.   On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s…

Read More

అమరజవాన్ విగ్రహానికి రాఖీ.. సలాం అంటూ నెటిజన్స్ ప్రశంసలు!

సోదరభావానికి.. ఆత్మీయతకు ప్రతీక రాఖీ. ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ రాఖీ పండగను ఆడంబరంగా జరుపుకుంటారు. ఈక్రమంలోనే ఓ సోదరి రాఖీ కట్టిన చిత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈచిత్రాన్ని చూసిన నెటిజన్స్ సోదరి ప్రేమకు సలాం అంటూ కామెంట్స్ బాక్స్ నింపేశారు. ఇంతకు ఆచిత్రం కథ ఏంటంటే? ఇక చిత్రం పోస్టును గమనించినట్లయితే .. రాఖీ పండగ సందర్భంగా ఓ సోదరి.. అమరుడైన తన సోదరుడు విగ్రహానికి రాఖీ కడుతున్నట్లు కనిపిస్తోంది….

Read More

తెలంగాణ చిన్నమ్మ దూరమై నేటికి మూడేళ్లు..!!

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించిన మహిళ నేత. పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన అజాత శత్రువు.. పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థులకు దడపుట్టించే ఫైర్ బ్రాండ్. తెలంగాణ యువత బలిదానాలపై పార్లమెంట్ సాక్షిగా ఆవేదనతో ప్రసగించిన గొప్ప మానవతవాది . రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆమె.. తెలంగాణ చిన్నమ్మగా గుర్తుంచుకోవాలని అప్యాయంగా కోరుతూ సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. హర్యానా…

Read More

మిస్ సౌత్ ఇండియా ఛరిష్మా కృష్ణ(ఫోటోస్)..

విశాఖపట్టణం ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’ కిరీటం గెలుచుకుంది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచారు. తమిళనాడు కి చెందిన డెబినీతా కర్, కర్ణాటక కి చెందిన సమృద్ధి శెట్టి రన్నరప్‌ లు గా నిలిచారు. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం, పెగసుస్ సంస్థల ప్రతినిధులు Dr. అజిత్ రవి…

Read More

సోషల్ ఖాతా ప్రోఫెల్ పిక్చర్ జాతీయ జెండా ఉండాలి: ప్రధాని మోదీ

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి కాబోతోంది. ఈనేపథ్యంలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఖాతా ప్రోఫైల్  పిక్చర్ జాతీయ జెండా పెట్టుకోవాలని కోరారు. ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు ఉద్యమంలా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్​ ఘర్​ తిరంగా’ పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్…

Read More

తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ పై ఏ బ్రాహ్మణ నేతా నోరుపారేసుకోలేదు!

Nancharaiah Merugumala (senior journalist): ––––––––––––––––––––––––––––––––––––––––––––– గుజరాతీ క్షత్రియుడి కూతురు, రాజస్తానీ రాజపుత్రుడి భార్య అంటే ‘భయభక్తులు’! ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘నోరిజారి’ రాష్ట్రపత్ని అని రెండుసార్లు అన్నందుకు లోక్‌ సభలో కాంగ్రెస్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌధరీ క్షమాపణ చెప్పేశారు. శుక్రవారం ఆయన కొత్త రాష్ట్రపతికి లేఖ రాయడంతో వివాదం ముగిసింది. పాలకపక్షం బీజేపీ కోరుతున్నట్టు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా క్షమాపణ చెప్పే అవకాశాలు లేవు. బీజేపీ మహిళా ఎంపీలు…

Read More

బీజేపీదే అధికారం.. మోదీ హ్యాట్రిక్ : ఇండియాటీవీ

దేశంలో సర్వేల కోలాహాలం నడుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రధానిగా మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? మూడోసారి మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రభావితం చేయనున్నాయి వంటి అంశాలపై జాతీయ చానల్ ఇండియా టీవీ ‘దేశ్ కీ ఆవాజ్’ కార్యక్రమంలో ఓటర్ల అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో వివిధ పార్టీలు గతంలో సాధించిన సీట్లు.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు గెలిచేందుకు…

Read More
Optimized by Optimole