ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభజనం..

దేశ వ్యాప్తంగా వెలువడిన  ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ కంచు కోటైనా.. రాంపుర్ లోక్​సభ స్థానాన్ని బద్దలు కొట్టి ఆస్థానాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఘన్ శ్యామ్ లోధి ఎస్పీ నేతపై  42వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక త్రిపురలో బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందింది. టౌన్‌ బార్డోవాలీ స్థానం నుంచి పోటీ చేసిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహాతోపాటు జుబరాజ్‌నగర్‌, సుర్మా స్థానాల్లోనూ…

Read More
mayavathi

ద్రౌపది ముర్ము కు బీఎస్పీ అధినేత్రి మాయవతి మద్దతు..!!

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మకు మద్దతు ప్రకటించారు బీఎస్పీ అధినేత్రి మాయవతి. బీజేపీకి ప్రత్యక్షంగానో , పరోక్ష కూటమికి వ్యతిరేకంగానో ఈనిర్ణయం తీసుకోవడంలేదని.. తమ పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.తమ పార్టీ సిద్దాంతాల అనుగుణంగానే.. గిరిజన మహిళకు మద్దతూ ఇస్తున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక విషయంలో ప్రతిపక్ష పార్టీల కూటమి తమను సంప్రదించలేదని పరోక్షంగా చురకలంటించారు. దళితుల నాయకత్వం ఉన్న పార్టీ జాతీయస్థాయిలో బీఎస్పీ మాత్రమేనని ఆమె అన్నారు. మేము…

Read More

ప్రధాని మోదీ బాధనూ దగ్గరినుంచి చూశాను :అమిత్ షా

2002 గుజరాత్ అల్లర్లకి సంబంధించి కేంద్రహోమంత్రి అమిత్ షా ఓ వార్త సంస్థ ఇంటర్వ్యూలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.శివుడు కంఠంలో విషాన్నిదాచుకున్నట్లుగా.. ప్రధాని నరేంద్రమోదీ 19ఏళ్లుగా అసత్య ఆరోపణల భారాన్ని మోస్తూన్నారని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే దురుద్దేశంతో మోదీ ప్రతిష్టను మసక బార్చెందుకు విష ప్రచారం చేశారని ఆరోపించారు. అల్లర్ల విషయంపై.. 19 ఏళ్లుగా మోదీ ఏ నాడూ పెదవి విప్పలేదని గుర్తుచేశారు. ప్రధాని బాధను చాలా ద‌గ్గ‌ర నుంచి చూశానన్నారు. కేసు విచారణకు హాజరయ్యే…

Read More

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ దాఖలు..!!

presidentelection2022: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి పీసీ మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసేందుకు ఆమె వెంట ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ప్రతిపాదించగా.. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదనను బలపరిచారు. ఇక నామినేషన్ కు ముందు…

Read More
online game

ఆన్ లైన్ గేమ్ ఆడాడు .. 39 లక్షలు గోవిందా!

నేటి సమాజంలో పిల్లలు చేతికి మొబైల్​ ఇవ్వకపోతే నోట్లో ముద్ద కూడా పెట్టుకోనంతగా మారారు. ఫోన్లో గేమ్ ఆడటం పరిపాటిగా మారింది. అలాంటి ఓ పిల్లాడు తండ్రి మొబైల్ లో గేమ్ ఆడూతూ ఏకంగా రూ.39 లక్షలు పొగొట్టాడు. ఈఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. ఆగ్రాలోని తాజ్​నాగ్రికు చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు.. తన తండ్రి ఫోన్లో తరుచూ గేమ్స్​ ఆడూతుండేవాడు. ఆడిన ప్రతిసారీ ఆటోమోడ్లో డబ్బులు చెల్లింపు అయ్యేవి. ఈక్రమంలో తండ్రి ఓ…

Read More

జమ్మూలో భారీ ఎన్ కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం!

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియలో భాగంగా కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం అక్కడి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల ఉనికి సమాచారంతో చెయాన్‌ దేవ్‌సర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలకు…

Read More

తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్న యోగి ఆదిత్యనాథ్..!

యూపీలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వత సీఎం యోగి తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మంత్రులు ఉన్నతాధికారులు అధికార పర్యటనలకు వెళ్తే హోటళ్లకు బదులుగా అతిథి గృహాల్లోనే బసచేయాలని ఆదేశించిన ఆయన..మూడు నెలల్లోపు తమ ఆస్తుల్ని, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించాలని..మంత్రుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పారు. అంతేకాక ఐఏఎస్‌, ఐపీఎస్‌, ప్రొవెన్షియల్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారులు తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌…

Read More

యూపీ గోరఖ్ నాథ్ ఆలయ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి !

ఉత్తరప్రదేశ్ గోరఖ్ నాథ్ ఆలయం వెలుపల ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోరఖ్ నాథ్ ఆలయంపై దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక రోగి కాదని.. ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ.. మొబైల్, ల్యాప్ టాప్ లను పరిశీలించగా.. ఐసీస్ వంటి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల గుర్తించారు. అంతేకాక ఉగ్రదాడులకు సంబంధించిన వీడియోల కోసం అతను సెర్చ్ చేసేవాడని.. ముంబై, నేపాల్ లో…

Read More

ఇండియన్ బాక్స్ ఆఫీసు పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘ కలెక్షన్ల దండయాత్ర..

అడ్వాన్స్‌ బుకింగ్‌ తోనే సంచలనాలు సృష్టించిన సినిమా బాక్సాఫీస్‌ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘. మెగా పవర్ స్టార్ రాంచరణ్ _ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్ పై నిర్మించారు. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.709.36…

Read More

బీజేపీ వీరాభిమాని మృతిపై యోగి సర్కార్ సీరియస్.. అత్యున్నత దర్యాప్తునకు ఆదేశం!

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ వీరాభిమాని బాబర్ హత్యపై సీఎం యోగి స్పందించారు. దారుణానికి పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. బాధితుడి కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బాబర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు.. అత్యున్నత దర్యాప్తునకు అదేశిస్తునట్లు సీఎంవో ట్విట్ ద్వారా వెల్లడించింది. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాబర్ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో పాటు.. ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడంతో కొంతమంది స్థానికులు…

Read More
Optimized by Optimole