కర్ణాటక మంత్రి తెలంగాణ ‘కాంగ్రెస్‌ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో!

Nancharaiah merugumala senior journalist:(పశ్చిమగోదావరిలో మూలాలున్న కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు ఎన్నికల ‘స్పెషలబ్జర్వర్‌’గా ..తెలంగాణ ‘కాంగ్రెస్‌ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో!) =================== తెలంగాణ శాసనసభ మూడో ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రత్యేక పరిశీలకులు ఇద్దరిలో ఒకరిగా కర్ణాటక చిన్న తరహా నీటిపారుదల శాఖా మంత్రి నడింపల్లి ఎస్‌ బోసు రాజు గారిని శనివారం కాంగ్రెస్‌ ఐ కమాండ్‌ నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో పుట్టి పెరిగిన ఈ కాంగ్రెస్‌…

Read More

రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!

Nancharaiah merugumala senior journalist:   (‘సోనియా తెలంగాణ ఇస్తే–కేసీఆర్‌ దాన్ని దిల్లీ నుంచి మోసుకొచ్చాడు’..తెలంగాణ జనాన్ని నాడు ఆంధ్రోళ్లు సైతం ఇలాంటి ‘బూతు మాటల’తో కించపరచలేదే!రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!) ………………………………………………………………………….. ‘ఆనాడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆస్‌ నేత కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ పరిస్థితి అధ్వానంగా ఉండేది,’ అని గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌ రెడ్డి పెద్దపల్లిలో అన్నారు. 1956–2014…

Read More

Lifetimeachievement: విమోచన’ ఎడిటర్‌–ప్రచురణకర్తగానే’ హెచ్చార్కే చాలా మందికి గుర్తు!

Nancharaiah merugumala senior journalist: (ఉదయంలో కొద్ది మాసాలు, ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసినా ..‘విమోచన’ ఎడిటర్‌–ప్రచురణకర్తగానే హెచ్చార్కే చాలా మందికి గుర్తు!) =============== ఎంత కాదని చెప్పినా… ఏదైనా అవార్డు ప్రకటించినప్పుడు దానికి ఎంపికైన వ్యక్తిపై కొద్ది రోజులు చర్చ నడుస్తుంది. 2023 సంవత్సరానికి మీడియా విభాగంలో జీవనకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైన ఇద్దరిలో ఒకరైన హెచ్చార్కే గారు (కొడిదెల హనుమంత రెడ్డి) ఎక్కువ మందికి కవిగా, పాత్రికేయుడిగా తెలుసు. తెలుగు కవిత్వం లోతుపాతులు పెద్దగా అర్ధంగాని…

Read More

రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట!

Nancharaiah merugumala senior journalist: (కాంగ్రెస్‌ అనుకూల పరిస్థితుల్లో పార్టీ టికెట్ల పంపిణీలో  రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట) ================== హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని సనత్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంలో బీఆరెస్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీద కోస్తాంధ్ర మూలాలున్న బ్రాహ్మణ మహిళ డాక్టర్‌ కోట నీలిమ వంటి అనామక అభ్యర్థిని నిలబెట్టినా, మేడ్చల్‌ లో మరో మంత్రి చామకూర మల్లారెడ్డిపై తోటకూర వజ్రేష్‌ యాదవ్‌…

Read More

Telanganaelections: కేసీఆర్‌ నిజంగా కొత్త చరిత్ర రాసేశారా?

Nancharaiah merugumala senior journalist :(పోలింగ్‌ ముందు పార్టీ అభ్యర్థులకు రహస్యగా కోట్లాది రూపాయలు పంపే ఈ రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రాకుండానే బీ–ఫాంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పింపిణీ చేసిన కేసీఆర్‌ నిజంగా కొత్త చరిత్ర రాసేశారా?) ===================== పార్టీ అభ్యర్థులకు బీ–ఫాం ఇచ్చిన కొన్ని రోజులకు గుట్టుచప్పుడు కాకుండా, అత్యంత రహస్యంగా పది కోట్ల వరకూ పంపించే నేతలున్న దేశంలో… బీఆరెస్‌ అసెంబ్లీ కాండిడేట్లకు ప్రతి ఒక్కరికీ బీ–పారంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పంపిణీ…

Read More

తెలంగాణలో బీజేపీ ‘ బెంగాల్ ‘ వ్యూహం…

BJPTelangana: తెలంగాణాలో బీజేపీ బెంగాల్ వ్యూహాన్ని అమలుచేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసిఆర్ ను టార్గెట్ చేసిన కమలం దళం ఆయన పోటీ చేయబోయే స్థానాల్లో బలమైన నేతను బరిలోకి దింపి ఓడించాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బెంగాల్లో సీఎం మమతా బెనర్జీని ఓడించిన మాదిరి  కెసిఆర్ ను ఒడిస్తే..తెలంగాణలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ యే న్న భావానను జనాల్లోకి తీసుకెల్లాలని ఆ పార్టీ భావిస్తోంది.  …

Read More

కాంగ్రెస్‌ హైకమాండ్‌–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?

Nancharaiah merugumala senior journalist:( కాంగ్రెస్‌ హైకమాండ్‌–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?రేవంత్‌ రెడ్డికి బీసీలు, ‘మున్నూరు’ నేతలంటే ‘పెరుగుతున్న’ భయమే ఇందాకా తెచ్చిందా? ==================== తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఏపీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌ పొన్నాల లక్ష్మయ్య గారు. వయసులో 13 ఏళ్లు తేడా ఉన్నా ఫిబ్రవరి రెండో వారంలోనే పుట్టారు ఈ బీసీ–డీ కాంగ్రెస్‌ నాయకులు. మరో పోలిక ఏమంటే ఇద్దరు…

Read More

NellurRural: ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమం.. ‘ఒక్కడే ఒంటరిగా’

APpolitics:  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘ మాట మంతి ‘  పేరిట ‘ ఒక్కడే ఒంటరిగా ‘ కార్యక్రమం చేపట్టబోతున్నారు.నియోజకవర్గంలోని  సుమారు లక్ష్య మందిని కలిసేలా ఈ పర్యటన సాగనుంది. ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు.  విజయ దశమి సందర్భంగా  కోటం రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 33 రోజుల పాటు జరిగే ‘మాట మంతి’ కోసం ఇప్పటికే  రూట్ మ్యాప్…

Read More

IncTelangana :చనిపోయిన నా శవం మీద కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుంది: ఎంపీ కోమటి రెడ్డి

IncTelangana: ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని భువనగిరి ఎంపీ,కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కనగల్ మండలం ధర్వేశ్పురంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిస్తే బిజెపి పార్టీలోకి వెళ్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.ప్రాణం పోయినా బిజెపిలోకి పోనని,ప్రాణం పోయిన తర్వాత తన శవం మీద కూడా కాంగ్రెస్…

Read More

డెస్క్ జర్నలిస్టు.. డేంజర్ బతుకు..

ప్రభాకర్ వేనవంక: జర్నలిస్టులంటే ప్రజలకు కేవలం రిపోర్టర్లు మాత్రమే తెలుసు. కానీ వారు ఇచ్చే ఇన్ పుట్స్ తో వార్తను అందంగా తీర్చిదిద్దేది డెస్క్ జర్నలిస్టు. టెలివిజన్ మాద్యమం అయినా.. పత్రికా మాద్యమం అయినా.. డెస్క్ జర్నలిస్టుల శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. రిపోర్టర్లు నాలుగు లైన్లు చెబితే దాన్ని నలభై లైన్లు చేయాలి. నలభై లైన్లు ఇస్తే దాన్ని నాలుగు లైన్లకు కుదించాలి. పేపర్లో అయితే ఫొటోల తిప్పలు. ఈ మధ్య పేపర్ డిజైన్ తిప్పలు…

Read More
Optimized by Optimole