ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక !

ఇంగ్లాండ్ టూర్ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. తుది జట్టులో ఓపెనర్ పృథ్వి షా తోపాటు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదు. గాయంతో కోలుకున్న రవీంద్ర జడేజా, పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి తిరిగొచ్చారు. కాగా ఇదే జట్టును జూన్లో న్యూజిలాండ్ తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు కొనసాగించనున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా భారత…

Read More

Rajasinghvsowaisi:ఓవైసీ దేశం విడిచివెళ్లిపో : బీజేపీ ఎంపీ రాజాసింగ్

Rajasingh : లోక్ స‌భ‌లో ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఏం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ చేసిన జైపాల‌స్తీనా స్లోగ‌న్‌ పై దేశ‌వ్యాప్తంగా దుమారం రేగుతుంది. అటు బీజేపీ నేత‌ల‌తో పాటు దేశ‌భ‌క్తులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓవైసీని ఏకిపారేస్తున్నారు. మ‌రోవైపు బీజేపీ ఎంపీ రాజాసింగ్ ఓవైసీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.పాల‌స్తీనాపై ప్రేమ ఉంటే తాప‌త్ర‌యం ఏందుకు..దేశాన్ని విడిచి అక్క‌డి వెళ్లి తుపాకీ ప‌ట్టుకోవాల‌ని దెబ్బిపొడిచారు.పాల‌స్తీనాకు వెళితే మీలాంటి వారి ప‌రిస్థితి ఏంట‌న్నది…

Read More

APFloods: వరద బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ…

Janasena:  భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ ప్రజా సంఘాలు, పలువురు ప్రముఖులు, వ్యాపారస్తులు ముందుకొస్తున్నారు. మేము సైతం అంటూ మానవత్వం చాటుకుంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయవాడ ప్రాంతానికి చెందిన డి.డి. రెమిడీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వరద బాధితుల సహాయార్ధం రూ.40 లక్షలు విలువ చేసే ఎమర్జెన్సీ మందుల కిట్లు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. మందులతో కూడిన…

Read More

నరేంద్రమోదీని కావిలించుకోడానికి రాహుల్ కి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

Nancharaiah merugumala (political analyst):నరేంద్రమోదీని పార్లమెంటులో కావిలించుకోడానికి రాహుల్ గాంధీకి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు త్వరలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసే సందర్భంలో.. లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరోసారి ఆలింగనం చేసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీజీకి శుక్రవారం భారత సుప్రీంకోర్టు ఇచ్చింది. వాయనాడ్ ఎంపీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చిన్న కోర్టు తీర్పు అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మోదీతో పార్లమెంటు దిగువసభలో ‘కలబడే’ గొప్ప ఛాన్స్…

Read More

ElonMusk:ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటన – ‘ది అమెరికా పార్టీ’

Elon Musk: ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేతగా పేరు తెచ్చుకున్న మస్క్ తాజాగా రాజకీయ అరగ్రటం చేశారు. ఇందుకోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పార్టీకి ఆయన పెట్టిన పేరు ‘ది అమెరికా పార్టీ’. అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైందని, ప్రజలకు అసలు స్వేచ్ఛ లేదని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ప్రజల శ్రేయస్సు కోసం, వారి స్వేచ్ఛను రక్షించేందుకునే ఈ నిర్ణయం…

Read More

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తలు చూసి అలవాటైపోయింది: సంజయ్

BJPTelangana:తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై తరుణ్ చుగ్ సహా జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు పదేపదే వార్తలు రాస్తున్నాయి. ఆ వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది. రాసి రాసి మీకు అలవాటైనట్లుంది. ఎక్కడైనా నిప్పు లేనిదే పొగరాదంటారు. కానీ ఏడాది నుండి నన్ను మారుస్తారని…

Read More

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్ల రికార్డులు…

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్లు రికార్డులు కొల్లగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ లు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్ ను గెలిచిన మూడో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిస్తే .. ఒక మ్యాచ్ లో అత్యధిక వికెట్లతో పాటు హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా హర్థిక్.. సెంచరీ చేసిన వికెట్ కీపర్ గా పంత్ రికార్డులు నెలకొల్పారు. ఇక రోహిత్ శర్మ ఇంగ్లాడ్ లో…

Read More

Poetry: ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే..?

Panyalajagannathdas:  సాహసించలేను.. ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే, ఆమెను మేల్కొలిపేందుకు నేనిప్పుడు సాహసించలేను. ఆమె మాయాజాలంలో చిక్కుకున్నట్లు నా నాలుక పిడచగట్టుకుపోయింది. నా మాటలు గొంతు పోగొట్టుకున్నాయి. తననిలా చూడటానికి నా రెండు కళ్లూ చాలవు. తనను ముద్దాడటానికి నా పెదవులిక నిరీక్షించలేవు. ఇక ఓపలేని ఆత్రంతో నా ఓపికను కోల్పోతున్నాను. — ఇలాంటప్పుడే, ఒక అమరకవి ఇలా అన్నాడు- నేను మరణించానే గాని, నాలోని లౌకికానందానుభూతి మరణించలేదు. జీవంలేని నా దేహంలోంచి నా ఆత్మ సీతాకోకలా…

Read More

రామ మందిర నిర్మాణం కోసం ముస్లింలు సహాయం : జమాల్ సిద్ధిఖీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణా విరాళ సేకరణలో ముస్లింలు  తమ వంతుగా సహాయం చేస్తున్నారని బిజెపి మైనారిటీ జాతీయ అధ్యక్షుడు హాజీ జమాల్ సిద్దిఖీ వెల్లడించారు. దేశంలో అన్ని మతాల వారు రాముడిని దేవుడిగా కొలుస్తారని.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం దేశానికి గర్వకారణమని,రాముడు అందరికి ఆదర్శ ప్రాయుడని ఆయన వెల్లడించారు. ఇక మైనార్టీలకి రాజకీయాల్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని జమాల్ కోరారు. వారు ఇప్ప్పుడిపుడే సంస్థాగతంగా బలపడుతున్నారని , చేయూతను అందిస్తే ఎన్నికల్లో సత్తా చాటుతారని…

Read More

‘వ్యూహా’ల పరుగులో ‘చిత్త’వుతున్న రాజకీయం..!

Political strategists: రాజకీయపార్టీల బాగుకు వ్యూహకర్తలు, వ్యూహసంస్థలు కావాలా? దేశ రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడి బలపడుతోంది. ఏమాత్రం ప్రభావాల అంచనా (ఇంపాక్ట్ అసెస్మెంట్) లేకుండా సాగే ఈ ప్రక్రియలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతోంది. పుట్టగొడుగుల్లా వ్యూహ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. సోషల్మీడియా వేదికల్ని అతిగా వాడుతూ, అసలు జనాభిప్రాయం మరుగుపరుస్తూ రాజకీయ వాతావరణ కాలుష్యం చేస్తున్నారు. ఆకర్షణీయ నినాదాల జిత్తులు, దృష్టి మళ్లింపు ఎత్తులు, వాణిజ్య మెళుకువలు, వ్యాపార చిట్కాలు… వంటి మార్కెట్ మాయలొచ్చి…

Read More
Optimized by Optimole