BiharElection: బీహార్‌ ఎన్నికలు… ఎన్నెన్నో ప్రశ్నలు..!

BiharElection: బీహార్‌ రాష్ట్రం… 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలని, వలసలు నియంత్రించాలని డిమాండ్స్‌ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న దశలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బీహార్‌ రాష్ట్రానికి…

Read More

బాల్యానికిద్దాం భరోసా..!

నవంబర్ 20 బాలల హక్కుల రక్షణ దినోత్సవం: ============================= రెండేళ్లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించిన కారణంగా ఒక తరం పిల్లలు తమ అమూల్యమైన బాల్యాన్నికోల్పోయారు.విద్యతో పాటు ఆటలకు కూడా దూరమయ్యారు.కరోనా ప్రభావం పేదపిల్లలపై ఎక్కువగా పడింది.జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదు. గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూఉంటాయనుకునే ఆలోచనల నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత…

Read More

పురుషుడిగా మారుతున్న బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ కూతురు సుచేతన!

Nancharaiah merugumala senior journalist: “పదేళ్లకు పైగా మార్క్సిస్టు సీఎంగా కొనసాగిన నేత పేరు ఇన్నాళ్లకు వార్తల్లోకి.. 42 ఏళ్ల సుచేతన సర్జరీ తర్వాత సుచేతన్‌–ఎంతైనా కమ్యూనిస్టులే నిజంగా గొప్పోళ్లు “ ‘పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె..’ అనే శీర్షికతో బుల్లి వార్త ఈరోజు ఈనాడు 15వ పేజీ కింద మూలలో కనపడింది. రెండు చిన్ని చిన్ని ఫోటోలు చూశాక పశ్చిమ బెంగాల్‌ సీపీఎం చివరి మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్జీ, ఆయన ఒకేఒక కూతురు…

Read More

Nikhil Siddharth: మూవీ రివ్యూ.. నిఖిల్ హిట్ కొట్టినట్టేనా..?

Nikhil Siddharth: కార్తికేయ సిరీస్ తో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత భారీ హైప్ తో వచ్చిన  స్పై డిజాస్టర్ టాక్ తో సరిగ్గా ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న నిఖిల్  అప్పుడు ఇప్పుడో ఎప్పుడో  అంటూ శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చారు. దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సుధీర్ వర్మ తెరకెక్కించాడు. ఇంతకు ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: కథలోకి వస్తే…..

Read More

బడ్జెట్ పై ఉత్కంఠ!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, బడ్జెట్ ఎలా ఉంటుందిన్న ఉత్కంఠ నెలకొంది. గత సంప్రదాయానికి భిన్నంగా కాగిత రహిత బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు బడ్జెట్ అంచనా..? _ఆరోగ్య రంగంలో కొత్త పథకం యోచన్? _ వైద్యం మౌలిక వసతులకు పెద్ద పీట వేసే అవకాశం ?_ కరోనా సుంకం విధించే అవకాశం _ రక్షణ రంగానికి…

Read More

Poetry: రాయడానికి ఒక చేయి చాలదు..!

Literature:  రాయడానికి ఒక చేయి చాలదు. ఈ రోజుల్లో రెండోది కూడా కావాలి. చెప్పలేని సంగతుల వంచనను చప్పున గ్రహించడానికి, వచ్చే ప్రళయం తర్వాత ఉదయించే తారక పేరును లిపిబద్ధం చేయడానికి, మోహవస్త్రంలోని వేలాది దారపు పోగుల అల్లిక తెగిపోకుండా చూడటానికి, వ్యర్థాల పోగు నుంచి మళ్లీ మొదలుపెట్టడానికి రెండో చేయి కూడా కావాలి. నిజానికి ఈ రోజుల్లో రాయడానికి రెండు చేతులూ చాలవు. కష్టాల తొక్కిడిలో నలిగిపోయి, ఈ నీచాతినీచ మరుభూమికి చేరుకోవలసిన అగత్యాన్ని రాయాలంటే,…

Read More

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల…

inctelangana:2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో ను శుక్రవారం నాడు విడుదల చేసింది. గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొని మ్యానిఫెస్టో ను విడుదల చేసారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు చైర్మన్ మేనిఫెస్టో రూపొందించారు.టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.అభయహస్తం.. మేనిఫెస్టో పేరుతో ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం అంటూ 37 అంశాలతో…

Read More

వైసీపీకి మట్టి మాఫియా ప్రయోజనాలే ముఖ్యమా?: నాదెండ్ల మనోహర్

Janasena:పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని కోదండరాముని చెరువులో అడ్డగోలుగా మట్టి తవ్వేస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూడటం దురదృష్టకరమన్నారు జనసేన పీఎసి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్.కాకినాడకు చెందిన మట్టి మాఫియా సాగిస్తున్న తవ్వకాల మూలంగా తాటిపర్తి రైతుల పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొందని మండి పడ్డారు. ఇక్కడి మట్టి మాఫియా ఆగడాలను, అభ్యంతరం చెప్పిన గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరునీ జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిఠాపురంలోని వారాహి సభ ద్వారా రాష్ట్రమంతటికీ తెలియచెప్పారని…

Read More

మరోసారి హాట్ టాపిక్ గా పంత్-ఊర్వశి రౌట్ వ్యవహారం

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా , క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీళ్లిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడంతో..ఆమె సోషల్ ఖాతాను బ్లాక్ చేసి పంత్ రూమర్స్​కు చెక్ పెట్టాడు. తాజాగా అతను ఇన్ స్టాగ్రాం వేదికగా చేసిన పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022…

Read More

చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం!

ఐపీఎల్లో తాజా సీజన్లో చెన్నై జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం రాజస్థాన్ తో జరిగిన పోరులో 45 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగులు‌ చేసింది. డుప్లెసిస్‌(33; 17 బంతుల్లో 4×4, 2×6), మొయిన్‌ అలీ(26; 20 బంతుల్లో 1×4, 2×6), అంబటి రాయుడు(27; 17 బంతుల్లో 3×6), సురేశ్‌ రైనా(18; 15…

Read More
Optimized by Optimole