literature: రచయితలై బతికి బట్టకడదామనేనా?
విశీ( సాయి వంశీ): (Note) : ఇది సరదాగా రాసిన పోస్టు. ఇది ఎవర్నీ ఉద్దేశించింది కాదు. చదివి సరదాగా నవ్వుకోండి…. అని నేనంటే అచ్చంగా నమ్మేరు! అలా ఏమీ లేదు. ఇది సీరియస్గా రాసిందే. నాతోసహా కొంతమంది స్వీయ అనుభవాలు విని రాసింది. మనకు ‘రచయిత’ అని పేరు రావడమూ, మన ఇంటిని పోలీస్స్టేషన్కు అద్దెకివ్వడమూ ఒక్కలాంటివే! వేళాపాళా లేని అనేక విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అనేక ఊహాగానాలు మన మీద చెలరేగుతూ ఉంటాయి….
Praneethanumantu: ఎవరి ప్రణీత్ హనుమంతు? సోషల్ మీడియాలో రచ్చ ఏంటి?
సాయి వంశీ ( విశీ) : ప్రణీత్ హనుమంతు అంశం కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో మనం చేసే ప్రతి కామెంట్ చాలా విలువైనదిగా మారుతుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. అతని టాపిక్ కంటే ముందు స్త్రీ పురుష సంబంధాల గురించి ఒక కీలక విషయం చెప్పాలి. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ మరో పురుషుడు/పురుషుల పట్ల, అలాగే ప్రతి పురుషుడు మరో స్త్రీ/స్త్రీల పట్ల Sexual Attractionకి లోనవుతారని నేను నమ్ముతాను. అది…
Nikhil Siddharth: మూవీ రివ్యూ.. నిఖిల్ హిట్ కొట్టినట్టేనా..?
Nikhil Siddharth: కార్తికేయ సిరీస్ తో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత భారీ హైప్ తో వచ్చిన స్పై డిజాస్టర్ టాక్ తో సరిగ్గా ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న నిఖిల్ అప్పుడు ఇప్పుడో ఎప్పుడో అంటూ శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చారు. దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సుధీర్ వర్మ తెరకెక్కించాడు. ఇంతకు ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: కథలోకి వస్తే…..
JammuKashmir: ఎమోషనల్ సెంటిమెంట్ తో జమ్ము కాశ్మీర్ ఎన్నికలు..!
Jammu Kashmir: ఉద్రిక్తతలతో నిత్యం వార్తల్లో నిలిచే జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు అంచనాలకు భిన్నంగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలను పూర్తి చేసుకొని తుది మూడో దశకు ఎన్నికల ప్రక్రియ చేరుకుంటున్న వేళ రాజకీయాలు మాత్రం వేడెకుతున్నాయి. జమ్మూ ప్రాంతంలో, కశ్మీర్ ప్రాంతంలో భిన్నమైన రాజకీయ వాతావరణం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారాలు, ప్రణాళికలు, అంచనాలు రెండు ప్రాంతాలలో వేర్వేరుగా ఉంటున్నాయి. 90 స్థానాలున్న జమ్మూ కశ్మీర్లో మాజిక్ ఫిగర్ 46…
Hyderabad: తెలంగాణలో జర్మన్ కల్లు ఆధారిత పరిశ్రమ..!
Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. తాజాగా జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ కల్లు ఆధారిత పరిశ్రమకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కని కలిశారు. కల్లుతో తదితర అనుబంధ పదార్థాలు తయారు చేసే పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పారిశ్రామిక వేత్త రోహిత్ తో కలిసి సీఎం, డిప్యూటీ సీఎంని కోరారు….
తెలంగాణాలో అంతుచిక్కని ప్రజానాడీ..
బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్టు ): తెలంగాణాలో ‘‘వార్’’ వన్సైడ్గా కనిపించడం లేదు.? కొత్త పోకడలకు అసెంబ్లీ ఎన్నికలు-2023 తెరలేపాయి.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీనా..? త్రిముఖ పోటీనా? అనే మీమాంస కొనసాగుతోంది . బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు తామంటే తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కన్తున్నాయి?కానీ అధికారం ఎవ్వరికి దక్కుతుందని ఎవ్వరు చెప్పలేని సంకట పరిస్థితి తెలంగాణలో నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరు గెలు స్తారు..? ఎవ్వరు ప్రతిపక్షంలో నిలుస్తారు …
ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన కథ!
ధర్మరాజుకు స్త్రీల గురించి వివరిస్తూ భీష్ముడు చెప్పిన కథ… పూర్వము దేవశర్మ అనే ముని ఉండే వాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో “విపులా ! నా భార్య అతిలోకసుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెళుతున్నాను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి”…
తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు : సీఎం కేసీఆర్
కరోనా ఉధృతి దృష్ట్యా రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై వస్తున్న ఊహాగానాలకు సీఎం కేసీఆర్ తెరదించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. లాక్ డౌన్ వలన జనజీవనం స్తంభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుప్పకులే ప్రమాదముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆక్సిజన్లు, రెమిడెసివర్ ఇంజెక్షన్లు, పడకలు వంటి విషయాలపై చర్చించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను…