ఎంపీ అరవింద్ పై దాడి కేంద్రం సీరియస్.. బీజేపీ నేతలు ఫైర్!
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. కే్ంద్ర హోమంత్రి అమిత్ షా దాడిని ఖండించారు. నేరుగా అరవింద్ కి ఫోన్ చేసి ఘటన వివరాలను ఎంపీని అడిగి తెలుసుకున్నారు. అటు రాష్ట్ర బీజేపీ నేతలు దాడిని ఖండించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేయడం సిగ్గు చేటన్నారు బండిసంజయ్. బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక దాడులకు దిగుతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల…
kalkireview: ‘కల్కి 2898AD’ విజువల్ వరల్డ్ ఆకట్టుకుందా? రివ్యూ..!
kalkireview: ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898AD ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మహనటి తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా గ్యాప్ తీసుకుని భారీ తారాగాణంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. విజువల్ వండర్గా తెరకెక్కిన కల్కిపై ప్రభాస్ అభిమానులతో పాటు సినిఅభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా…
స్మార్ట్ ఫోన్ చూస్తున్న కోతుల వీడియో వైరల్!
ప్రస్తుతం కాలంలో మొబైల్ మనిషిలో ఓ భాగం అయిపోయింది.లేచిన మొదలు పడుకునే వరకు ఫోన్లో గడపడం అలవాటుగా మారిపోయింది. అయితే అలవాటు క్రమంగా మనుషుల నుంచి జంతువులకు పాకిపోతోంది. ఓకోతి మనుషుల్లాగే ఫోన్ చూస్తూ.. ఆపరేట్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. Craze Of Social Media🤦♀️🤦♀️ pic.twitter.com/UiLboQLD32 — Queen Of Himachal (@himachal_queen) July 10, 2022 ఈ వీడియో గమనించినట్లయితే.. ఓవ్యక్తి చేతిలో మొబైల్ పట్టుకుని ఉండగా కోతులు స్మార్ట్…
ఈశాన్య రాష్ట్రాల్లో కమలం వికాసం .. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారమే ఫలితాలు..
ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రీసెర్చ్ సంస్థలు ఊహించినట్టుగానే ఫలితాలు వెలువడ్డాయి. పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు.. నేడు వెలువడిన ఫలితాల్లో స్పష్టంగా కనిపించాయి. త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ కూటమి స్పష్టమైన అధిక్యం సాధించగా.. మేఘాలయాలో ఎన్పీపీ కూటమి అధిక్యం కనబరించింది. ఇక పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన ఫలితాలను మరోమారు పరిశీలించినట్లయితే.. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే పూర్తి వివరాల కోసం క్రింది లింక్…
వ్యాక్సినేషన్ తర్వాత సీఏఏ అమలు: అమిత్ షా
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుచేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వెల్లడించారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కో-వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) అమలు చేస్తామని, దీని వలన ఎవరు పౌరసత్వం కోల్పోరని అమిత్ షా స్పష్టం చేశారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ‘ప్రధాని వికాస్ అభివృద్ధి నమూనా.. సీఎం మమతా బెనర్జీ వినాష్ నమూనా ‘ మధ్య పోటీ…
cinima: ప్రభాస్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా..?
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల విడుదలపై చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘ఫౌజీ’తో పాటు ‘స్పిరిట్’ సినిమాల విడుదలపై వస్తున్న అంచనాలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడకపోయినా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ఎలాంటి…
Kerala: 11 మంది కాంగ్రెస్ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం
Nancharaiah merugumala senior journalist: రేవంత్ రెడ్డేమో మోదీని మొన్న పెద్దన్న అని పొగిడితే ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం విజయన్ ‘‘బీజేపీలోకి ఇప్పటి వరకూ 11 మంది కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు చేరిపోయారు. ఇంకెందరు హస్తం పార్టీ మాజీ సీఎంలు బీజేపీలో జొరబడతారు? ఎవ్వరూ ఈ విషయంపై జోస్యం చెప్పలేరు. మీరెవరైనా చెప్పగలరా? ఇదీ కాంగ్రెస్ పరిస్థితి. మరోపక్క మొన్నీమధ్య హైదరాబాద్ వచ్చిన బీజీపీ ప్రధాని నరేంద్రమోడీని…
BJPTELANGANA:Factionalism Among BC Leaders in Telangana BJP..!
Telangana: The internal power struggle among Backward Class (BC) leaders in the Telangana BJP has become a serious challenge for the party. The long-standing differences between former state BJP president Bandi Sanjay and current MP Etela Rajender have escalated further with recent developments, sparking intense discussions within party circles. While leaders from both camps appear…
దేశంలో కరోనా కల్లోలం!
దేశంలో కరోనా థర్డ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా గురువారం ఒక్కరోజే 90 వేల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 2 వేల 630కి పెరిగాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 36,265 కరోనా కేసులు వెలుగు చూడగా.. ఒక్క ముంబయిలోనే 20,181 కేసులు నమోదయ్యాయి. 8,907 మంది కోలుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ధారావిలో కొత్తగా 107 కేసులు వెలుగు చూశాయి.మరోవైపు వందకు చేరువలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో…
