Karthikapournami: కార్తీక పౌర్ణమి విశిష్టత.. జ్వాలా తోరణం మహిమ..!
Karthika pournami: కార్తీక పౌర్ణమి హైందవులకు పవిత్రమైన రోజు. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ..దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథననుసరించి కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజుగా కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు. వెయ్యేళ్ళ రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా ఈరోజు మహాశివుడు తాండవం చేశాడని పురాణల్లో చెప్పబడింది. కార్తీక పౌర్ణమి హరిహరులకు ప్రీతికరమైన రోజు. అగ్నితత్వమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చంద్రుణ్ణి విశేషంగా ఆరాధించాలని పెద్దలు చెబుతారు. ఈ పర్వదినాన…
కర్ణాటక పోలింగ్ అనంతరం పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు..
Karnatakaelections2023: కర్ణాటక ఎన్నికల్లో విజయం ఏ పార్టీ వరిస్తుందన్న ఉత్కంఠకు 24 గంటల్లో తెరపడనుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆయా రీసెర్చ్ సంస్థలు వెలువరచనున్నాయి. ఈనేపథ్యంలోనే పీపుల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ ఆర్.దిలీప్రెడ్డి..బుధవారం సా॥ 6.30 గం॥లకు, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎగ్జిట్పోల్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ పోస్ట్ , పీపుల్స్ పల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను మీడియా వేదికగా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు….
స్టార్ ఆటగాళ్లకు ఝలక్ :
ఐపీఎల్ సీజన్ 2021 వేలం కోసం ఫ్రాంచైజీలు సరికొత్తగా సిద్ధమవుతున్నాయి. టీంలకు నమ్మినబంటుగా ఉన్నటువంటి స్టార్ ఆటగాళ్లను వదిలించుకోని కుర్రాళ్ళుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్, ముంబై శ్రీలంక పేసర్ లసిత్ మలింగాను వదిలించుకుంది. ఐపీఎల్ విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ సైతం ఆరుగురు ఆటగాళ్లను వదిలేసుకుంది. అయితే ఊహించని విధంగా స్టార్ ఆటగాడు సురేష్ రైనాను రిటైన్ చేసుకుంది. ఫ్రాంచైజీలు…
రైతు ఉద్యమం పై సోషల్ వార్!
రైతుల ఉద్యమానికి అనూహ్య రీతిలో సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. ప్రఖ్యాత అంతర్జాతీయ సెలబ్రిటీలు , పాప్ సింగర్ రిహానా, పర్యావరణ ప్రేమికురాలు గ్రేటా థన్ బర్గ్ , అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడు జిమ్ కోస్టాలతో పాటు పలువరు ప్రముఖులు రైతులకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం వెంటనే రంగంలోకి దిగి ఎదురు దాడి మొదలు పెట్టింది. కేంద్ర మంత్రులు, అమిత్ షా, స్మృతి ఇరానీ, ఎస్. జయశంకర్, నిర్మలా సీతారామన్,…
“భక్తియోగము”
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేऽతీవ మే ప్రియాః || నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తయోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు. 列 భాష్యము : ఈ అధ్యాయపు రెండవ శ్లోకము “మయ్యావేశ్య మనో యే మాం” (మనస్సును నా యందే సంలగ్నము చేసి) నుండి చివరి ఈ శ్లోకమైన “యే తు ధర్మామృతమిదం” (ఈ నిత్యసేవాధర్మము) వరకు శ్రీకృష్ణభగవానుడు తనను చేరుటకు గల దివ్యసేవాపద్ధతులను వివరించెను. ఈ భక్తియుతసేవాకార్యములు…
తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఫైర్!
తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర లో బీజేపీ ,టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగగా.. అటు మంత్రి జగదీష్ రెడ్డికి..దమ్ముంటే తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సవాల్ విసరడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ నేతలు గుండాల వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించడం చర్చనీయాంశమైంది. కాగా మంత్రి జగదీష్ రెడ్డి కి…
Popular models and the top ranked women in 2017
Revolutions of the lorem points that first lami or ipsum him to me. And benath the chanw toresta lete banvela skies I have toked the Argo-Navis, and joined the chase against the loter metusnarek far beyond the utmost stretch of Hydrus and the Flying gerex ipsma nevet rosc hervon.