పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని కలిసిన టీఎన్జీవో కేంద్ర సంఘం..
రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. రాష్ట్రంలో అత్యద్భుత పనితీరు కనబరుస్తూ.. కేంద్రం నుండి 10 జాతీయ అవార్డులను సాధించిపెట్టిన శాఖ మూల స్తంభాలైన పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం పట్ల అధికారులు దృష్టి సారించాలని కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్…
మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు లేదు :బండి సంజయ్
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. “సారా స్కాంలో అరోపణలు ఎదుర్కొంటున్న కవితకు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తెలంగాణలో మానవ హక్కులను హరించి పోవడానికి కేసిఆర్ కారణమన్న సంగతి కవిత మరచిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వాళ్లే ఉండకూడదని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తేసి.. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నరని మండిపడ్డారు. నిజాలు రాసే…
కేంద్ర బడ్జెట్ అద్భుతం : జయ ప్రకాష్ నారాయణ్
కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాష్ నారాయణ్ అన్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అన్నివర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని .. సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమని, రాష్ట్రాలకు ఏమి ఇచ్చారన్నది కాదు ప్రజలకు ఉపయోగకరమా కాద అన్నది చూడలని ఆయన స్పష్టం చేశారు. కాగా వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి, రాజకీయ ప్రయోజనం కోసం ప్రతిపక్షాలు…
త్వరలో హర్ ఘర్ దస్తక్ పేరుతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ : కేంద్ర ఆరోగ్య శాఖ
దేశంలో కోవిడ్ టీకాలు 100 కోట్ల మార్క్ ను దాటిన నేపథ్యంలో.. రాష్ట్రాల వారీగా టీకా వివరాలను సేకరించే పనిలో కేంద్రం నిమగ్నమైంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి మాండవీయ.. అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శలతో సమావేశం నిర్వహించారు. మరోవైపు దేశంలో దాదాపు 11 కోట్ల మంది కరోనా టీకా రెండో డోసు తీసుకోలేదని ప్రభుత్వ లెక్కల్లో వెల్లడైన నేపథ్యంలో.. హర్ ఘర్ దస్తక్ పేరుతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి ప్రతి ఇంటికి తిరిగి టీకాలు…
ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు సోనియా ప్రయత్నం..
Nancharaiah Merugumala (senior journalist) -=========================================== మోతీలాల్ వోరాతోనే ఆపండి..దయచేసి మోతీలాల్ నెహ్రూ మీదకు దోషాలు తోసేయకండి, సోనియమ్మా, రాహుల్ భయ్యా! –––––––––––––––––––––––––––––––––– ఇండియన్ హెరాల్డ్ ప్రచురణ కంపెనీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆస్తుల అక్రమ వాల్చుడు కేసులో లావాదేవీలన్నీ దివంగత కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ కోశాధికారిగా 18 ఏళ్లు ‘లెక్కలు చూసిన’ మోతీలాల్ వోరా మాత్రమే చే శారని అమ్మాకొడుకులు సోనియా, రాహుల్ గాంధీలు ఈడీ అధికారుల ముందు చెప్పి…
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోమటిరెడ్డి ట్విట్టర్ బయో..!
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటి రెడ్డి ట్విట్టర్ బయో కొత్త చర్చకు దారితీసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కామెంట్స్ కి నిరసనగా.. కోమటిరెడ్డి ట్విట్టర్ బయోలో రాసుకున్న కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో రేవంత్ – కోమటిరెడ్డి వ్యవహారం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక కోమటిరెడ్డి ట్విట్టర్ బయో చూసినట్లయితే..ఎంపి, మాజీ మంత్రి, నాలుగుసార్లు ఎమ్మెల్యేతో పాటు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్పార్టీకి హోంగార్డుగా సేవలందదిస్తున్నాను అంటూ రాసుకున్నారు. క్రమంలోనే…
యాంటీబాడీలు పెరుగుతున్నాయి:ఆరో సెరోలాజికల్ సర్వే
దేశంలో కొవిడ్ వ్యాప్తి కొంత మేర తగ్గింది. అయితే, టీకాతో పాటు ప్రజల్లో యాంటీబాడీలు కూడా పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో చేపట్టిన ఆరో సెరోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. సర్వేలో భాగంగా పరీక్షించిన వారిలో 90 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. తాజా సెరో సర్వే సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించబడింది. ఇందులో మొత్తం 280 సివిక్ వార్డుల నుండి 28,000 రక్త నమూనాలను సేకరించారు….