ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం హెచ్చరిక!

ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రవేట్ స్కూల్స్ కి జీవో జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బోధనా రుసుము పెంచినట్లయితే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. జులై 1 నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై విద్యా శాఖ జీవో జారీ చేసింది. బోధన రుసుము మాత్రమే నెలవారీగా తీసుకోవాలని ఉత్తర్వుల్లో విద్యా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, అంతర్జాతీయ పాఠశాలలకూ జీవో వర్తిస్తుందని విద్యా శాఖ…

Read More

యోగ్యతను బట్టి పదవి!

పదవి గురించి భీష్ముడు చెప్పిన కథ: ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలి? అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. ‘‘పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని, దానిని…

Read More

పోలవరం ప్రాజెక్టును వైసీపీ నిర్వీర్యం చేసింది: నాదెండ్ల మనోహర్

Jansena: పోలవరం ప్రాజెక్టుని  జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రభుత్వ చర్యలు కేవలం రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టే విధంగా మాత్రమే ఉన్నాయన్నారు. జనసేన పార్టీ పోలవరం నిర్వాసితులు, రైతుల పక్షాన ప్రత్యేక పోరాటం చేస్తుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే నెలలో…

Read More

పవర్ స్టార్ సినిమా పై సూపర్ స్టార్ ప్రశంసల వర్షం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భీమ్లా నాయక్ మూవీ చూశాను..పవన్​ కల్యాణ్.. ఎనర్జిటిక్, ఫైరింగ్ యాక్టింగ్ తో అదరగొట్టేశారని.. డేనియల్ శేఖర్​గా రానా స్క్రీన్​ ప్రెజెన్స్ అద్భుతంగా ఉదంని.. త్రివిక్రమ్ ఎప్పటిలానే అద్భుతంగా డైలాగులు రాశారని..   విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని.. తమన్ సంగీతం మంత్రముగ్ధులను చేసిందంటూ.. చిత్రయూనిట్ కు అభినందనలు…

Read More

ఐపీఎల్లో రాయల్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్లో రాజస్థాన్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆజట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ గాయంతో ఐపీఎల్‌ సీజన్ 2021 కి దూరం దూరమాయ్యడు. సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన పోరులో క్రిస్‌ గేల్‌ క్యాచ్‌ను పట్టే క్రమంలో అతని వేలుకి గాయమైంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి వేలు విరిగినట్లు వెల్లడైంది. వైద్యుల సూచన మేరకు అతనికి విశ్రాంతి అవసరమని తేలడంతో జట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఊరటనిచ్చే…

Read More

ఆధిపత్య ధోరణి వదిలితే కాపు సముదాయం బీసీల మద్దతు కూడగట్టే అవకాశం లేకపోలేదు..!

Nancharaiah merugumala senior journalist: కాపు కులాలకు సామాజిక న్యాయం పేరుతో రాజకీయ ప్రయోజనాలు సాధిస్తున్న కాపు నేతలు! ఆధిపత్య ధోరణి వదిలితే విశాల కాపు సముదాయం బీసీల మద్దతు కూడగట్టే అవకాశం లేకపోలేదు! ‘‘కాపు సముదాయం తనకున్న ఆధిపత్య హోదా, ధోరణి కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మిగిలిన అన్ని కులాల ప్రజలకూ దూరమైంది. ఇలా ఇతర సామాజికవర్గాలన్నింటీనీ శత్రువులుగా చేసుకున్నారు కాపులు. కాపు నేతల నాయకత్వంలో పుట్టుకొచ్చిన రాజకీయపక్షాలు ఎన్నికల్లో విఫలమవడానికి ఇదే…

Read More

జర్నలిస్ట్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఎవరిదో?

తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రముఖ తెలుగు చానెల్స్ కి చెందిన సీనియర్ మహిళా రిపోర్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎన్టీవీకి చెందిన సీనియర్ రిపోర్టర్ రెహానా ఈ పోటీలో ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. టీవీ 9 సీనియర్ రిపోర్టర్ హసీనా కూడా తన మార్గంలో, వైఎస్సార్ సీపీ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు..ఉన్నతాధికారుల ఆశీస్సులతో తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తోంది. గవర్నర్…

Read More

మునుగోడు రాజకీయ పండగ .. సభలతో హోరిత్తిస్తున్న పార్టీలు!

మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలు పాదయాత్రలు , సభలు సమావేశాలతో ప్రచారాన్ని హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే అధికార టీఆర్ఎస్ బహిరంగ సభతో కార్యకర్తలు జోష్ నింపింది. బీజేపీ సైతం ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభకు కార్యకర్తలు సమాయత్తమవతున్నారు. అటు కాంగ్రెస్ ప్రతి గడపకు వెళ్లి ఓటర్ల కాళ్లకు దండపెట్టి ఓట్లు అడుగుతామంటూ ప్రచారాన్ని మొదలెట్టింది. దీంతో మునుగోడులో రాజకీయ పండగ వాతావరణం కనిపిస్తోంది. ఆగమాగం కావొద్దు.. ఇక మునుగోడు…

Read More

Kerala: 11 మంది కాంగ్రెస్‌ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం

Nancharaiah merugumala senior journalist: రేవంత్ రెడ్డేమో మోదీని మొన్న పెద్దన్న అని పొగిడితే ఇప్పటికే 11 మంది కాంగ్రెస్‌ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం విజయన్  ‘‘బీజేపీలోకి ఇప్పటి వరకూ 11 మంది కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రులు చేరిపోయారు. ఇంకెందరు హస్తం పార్టీ మాజీ సీఎంలు బీజేపీలో జొరబడతారు? ఎవ్వరూ ఈ విషయంపై జోస్యం చెప్పలేరు. మీరెవరైనా చెప్పగలరా? ఇదీ కాంగ్రెస్‌ పరిస్థితి. మరోపక్క మొన్నీమధ్య హైదరాబాద్ వచ్చిన బీజీపీ ప్రధాని నరేంద్రమోడీని…

Read More
Optimized by Optimole