NDA: ఆకలి తీర్చే ఆశయం… అమలులో అయోమయం..!

DokkaSeethammascheme: ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల పల్లెటూరులో పొద్దున్నే లేచిన ఒక విద్యార్థి, ఇంట్లో పరిస్థితుల వల్ల అన్నం తినకుండానే…ఆకలి కడుపుతో బస్సెక్కి చదువు కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చేరుకున్నాడు. మధ్యాహ్నం ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ కింద అన్నం వడ్డిస్తే, అది చల్లారి, రుచి లేని నీళ్ల కూరతో ఉంది. చేసేదేమీలేక పెట్టిన గుడ్డు తిని, మిగతా భోజనం పారేశాడు. ఈ చిన్న దృశ్యం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో…

Read More

ఖేలో ఇండియా, ఖేలో ముద్దు…. పీలో ఇండియా, పిలావో వద్దు: బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ‘‘ఖేలో ఇండియా’’ పేరుతో పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. క్రీడల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. సమాజానికి ‘‘ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ ముద్దు… పీలో ఇండియా… పీలావో తెలంగాణ వద్దని’’ బండి పిలుపునిచ్చారు . బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్ర్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి…

Read More

నెహ్రూ–ఇందిర, సోనియా ఏలుబడిలో సరిపడా దోచుకున్నాం : కాంగ్రెస్ ఎమ్మెల్యే

Nancharaiah Merugumala (senior journalist) =============================== నెహ్రూ–ఇందిర, సోనియా ఏలుబడిలో మూడు నాలుగు తరాలకు సరిపడా దోచుకున్నాం, ఇకనైనా త్యాగాలు చేయకపోతే మన తిండిలో పురుగులు తప్పవు –––––––––––––––––––––––––––––––––––––––––––––––– కర్ణాటక మాజీ స్పీకర్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ములకనాడు బ్రాహ్మణ నేత రమేశ్‌ కుమార్‌ ‘కుండబద్దలు’ మాటలు, ఏమైనా కన్నడ బ్రామ్మలు తెలుగోళ్ల కంటే గొప్పోరే! ============================================== ‘‘ పండిత నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఏలుబడిలో కాంగ్రెస్‌ నేతలు మూడు నాలుగు తరాలకు సరిపడా డబ్బు, ఇతర…

Read More

భీమ్లా నాయక్ విడుదల తేదీ ఖరారు..!

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీని ఈనెల 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి తగ్గడంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్‌, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇక మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్​గా…

Read More

Bealert: దొంగ ‘బంధువులుంటారు’.. జాగ్రత్త..!!

Bealert:   NOTE: ఇది మీడియా కథనాల ఆధారంగా రాసింది. ఈ ఘటన యథాతథంగా ఇలాగే జరిగిందన్న నిర్ధారణ లేదు. జనాలను అప్రమత్తం చేయడం మాత్రమే ఈ ఆర్టికల్.  ఆ అమ్మాయి సొంతూరు కృష్ణా జిల్లాలో ఓ ఊరు. విజయవాడలోని ఓ కాలేజీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న SR(పూర్తి పేరుకు షార్ట్ ఫామ్) ఆమెకు పరిచయమయ్యాడు. మామూలుగా మాటలు కలిపి కొన్ని రోజులయ్యాక, తన అక్కల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని అన్నాడు….

Read More

KishanRao: పరహితునకు ఎదురులేదు..నివాళి..!!

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): ఈయనకు ఇంత దైర్యం, సాహసం… నిజంగా ఎక్కడి నుంచి వచ్చాయి అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉండేది. నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త రోజుల నుంచీ చూస్తున్నా! 80ల చివర్లో, 90ల ఆరంభంలో….. ఎన్ని నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు నడిపారో! 88 యేళ్ల నిండు జీవితం ఒక సాహస ప్రయాణం! పటాన్ చెరు, దాని చుట్టుపక్కల జరిగిన చాల కాలుష్య వ్యతిరేక ఉద్యమాలకు డాక్టర్ ఏ కిషన్ రావు గారు…

Read More

ర‌స‌కంద‌కాయంగా ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం..

ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం ర‌స‌కంద‌కాయంగా మారింది. అధికార బిఆర్ ఎస్ అంత‌ర్గ‌త పోరుతో స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. ప్ర‌తిప‌క్ష బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు గెలిచేందుకు వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి.జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అధిక‌మంది కార్పొరేట‌ర్లు ఇక్క‌డి నుంచి గెల‌వ‌డంతో క‌మ‌లం పార్టీ ముఖ్య నేత‌లు క‌న్ను నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డింది. అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇక్క‌డి నుంచే పోటిచేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇక ఎల్బీన‌గ‌ర్ నియెజ‌క‌వ‌ర్గంలో అధికార‌ బిఆర్ఎస్ పార్టీ అధిప‌త్య పోరుతో స‌త‌మ‌త‌మవుతోంది. ఎమ్మెల్యే…

Read More
Optimized by Optimole