Loksabhaelections:2024 పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!
Nancharaiah merugumala senior journalist: ” 2024 పార్లమెంటు ఎన్నికల్లో తన బలం 52 నుంచి 72 సీట్లకు చేరితే ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!” కాంగ్రెస్ తొలి సంకీర్ణ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోహ్లీ జీ సర్కారు హయాంలో జరిగిన మొదటి (2009) లోక్ సభ ఎన్నికల్లో ఆయన పార్టీ కాంగ్రెస్ బలం 145 (2004) సీట్ల నుంచి 206 స్థానాలకు పెరిగింది. ఐదేళ్ల తర్వాత ఈ డాక్టర్ సాబ్ పాలన చివర్లో…
మౌనం వీడిన నటి శిల్పా శెట్టి!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఎట్టకేలకు మౌనం వీడింది. తన భర్త రాజ్కుంద్రా పోర్న్ చిత్రాల కేసు విషయమై తప్పుడు ఆరోపణలు చేయొద్దని ఆమె కోరింది. కుటుంబ గోపత్యను గౌరవించాలని.. నిజా నిజాలు ఏమిటో తెలియకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దని అభ్యర్థించింది. మీడియా తమ కేసుపై ఆసక్తి కాస్త మానుకోవాలని సూచించింది. కొంత మంది మాపై పనికట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీడియా, శ్రేయోభిలాషులు కూడా మాపై ఎన్నో నెగటివ్ కామెంట్లు చేశారు. దయచేసి తప్పుడు ఆరోపణలు చేయొద్దు….
వంట గ్యాస్ వినయోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్!
వంటగ్యాస్ వినియోగ దారులకూ కేంద్రం గుడ్ న్యూస్. ఇకనుంచి తమకు నచ్చిన పంపిణీదారుడి వద్ద గ్యాస్ రిఫిల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లకుండా ఆన్లైన్లోనే ఈ సేవలు పొందవచ్చు. కరోనా రీత్యా వంట గ్యాస్ వినియోగదారులు పడుతున్న అవస్థలను చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం మంత్రిత్వ శాఖ వెసులుబాటును కల్పించింది. ప్రతి వినియోగదారుడికి వంట గ్యాస్ అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు…
నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలను ప్రారంభించారు: డీఎస్పీ నాగభూషణం
సూర్యాపేట జిల్లా బాలెంల గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎస్పి నాగభూషణం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థినులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలను ప్రారంభించిందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు గురుకులాలు చక్కటి అవకాశమని అన్నారు. విద్యార్థినులకు అర్థమయ్యేలా…
Praneethanumantu: ఎవరి ప్రణీత్ హనుమంతు? సోషల్ మీడియాలో రచ్చ ఏంటి?
సాయి వంశీ ( విశీ) : ప్రణీత్ హనుమంతు అంశం కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో మనం చేసే ప్రతి కామెంట్ చాలా విలువైనదిగా మారుతుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. అతని టాపిక్ కంటే ముందు స్త్రీ పురుష సంబంధాల గురించి ఒక కీలక విషయం చెప్పాలి. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ మరో పురుషుడు/పురుషుల పట్ల, అలాగే ప్రతి పురుషుడు మరో స్త్రీ/స్త్రీల పట్ల Sexual Attractionకి లోనవుతారని నేను నమ్ముతాను. అది…
APpolitics: జరగమంటే జరుగుతాడా, జగన్?
Nancharaiah merugumala senior journalist: ‘ జరగమంటే జరుగుతాడా, జగన్? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ‘ ‘ జరుగు జరుగు జగన్–ఖాళీ చెయ్యి కుర్చీ ’ ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో…
పార్టీ సభ్యత్య నమోదు ఓభావోద్వేగ ప్రయాణం : నాదెండ్ల మనోహర్
జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేది ఓ భావోద్వేగ ప్రయాణమన్నారు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీలో సభ్యులంతా ఒకే కుటుంబం అని చాటి చెప్పే గొప్ప ప్రయత్నమని కొనియాడారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసేన క్రియాశీలక సభ్యులు.. కష్టాల్లో ఉంటే ఆర్థికంగా చేయూతనివ్వాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంకల్పించడం అభినందనీయమని తెలిపారు.క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగలా జరగడం.. ప్రతి ఒక్కరూ పాలుపంచుకునేందుకు ముందుకు రావడం గొప్ప విజయమని నాదెండ్ల…
సామాజిక సమీకరణాలు బిజెపిని గట్టెక్కిస్తాయా..?
భారతీయ జనతా పార్టీ బలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అనే భావనను చెరిపేయడానికి దక్షిణాది రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీ ఎంతో పట్టుదలగా ఉన్నా ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది. దక్షిణాది కర్ణాటక యేతర రాష్ట్రాలలో బలోపేతం కావాలంటే ఆ పార్టీకి వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాన 2023 చివరిలో తెలంగాణ, 2024లో లోక్సభ ఎన్నికలతో…