టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్!
అధికార టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలికుండానే ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆ పైసలు తీసుకుని ఈటల రాజేందర్కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న పాదయాత్ర ఆరో రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం వాగు ఒడ్డు రామన్న పల్లి గ్రామంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర…
కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు: బండి సంజయ్
BJPTelangana:‘’14 వందల మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు….కడుపు మంటలు, కడుపు కోతలు నిరుద్యోగుల కుటుంబాలకా? తెలంగాణ ఉద్యమ సమయంలో తిండికి లేక ముతక చొక్కాలేసుకుని తిరిగిన మీ కుటుంబానికి వేల కోట్లు ఎట్లా వచ్చినయ్. నీ దుర్మార్గపు పాలనలో తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్లెట్లా అయ్యారు’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనేందుకు గురువారం సంగారెడ్డి పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్…
బీజేపీ అధికారంలోకి రాగానే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ; బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసిందని సంజయ్ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బండిసంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని…
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన సెటైరికల్ కార్టూన్..
APMLCELECTIONS: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసిన ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడుతోంది. వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే జనసేన పార్టీ రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కార్టూన్ పై నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు తోడు 6,7 తరగతుల చదివిన మహిళలను తీసుకొచ్చి వైసీపీ నేతలు ఓట్లేయిస్తున్నారు. ఓ…
ఆన్ లైన్ గేమ్ ఆడాడు .. 39 లక్షలు గోవిందా!
నేటి సమాజంలో పిల్లలు చేతికి మొబైల్ ఇవ్వకపోతే నోట్లో ముద్ద కూడా పెట్టుకోనంతగా మారారు. ఫోన్లో గేమ్ ఆడటం పరిపాటిగా మారింది. అలాంటి ఓ పిల్లాడు తండ్రి మొబైల్ లో గేమ్ ఆడూతూ ఏకంగా రూ.39 లక్షలు పొగొట్టాడు. ఈఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. ఆగ్రాలోని తాజ్నాగ్రికు చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు.. తన తండ్రి ఫోన్లో తరుచూ గేమ్స్ ఆడూతుండేవాడు. ఆడిన ప్రతిసారీ ఆటోమోడ్లో డబ్బులు చెల్లింపు అయ్యేవి. ఈక్రమంలో తండ్రి ఓ…
పార్లమెంట్ సమావేశాల్లో జనాభా నియంత్రణ బిల్లు..?
జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టాలని పలువురు భాజపా ఎంపీలు యోచిస్తున్నారు. జులై 19న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. తొలి వారంలోనే ఈ ప్రైవేటు బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు. ఉభయ సభల సెక్రెటేరియట్లు విడుదల చేసిన సమాచారం ప్రకారం లోక్సభలో ఎంపీ రవికిషన్, రాజ్యసభలో కిరోరి లాల్ మీనా.. ఈ బిల్లులను జులై 24న ప్రవేశపెట్టనున్నారు. జనాభా నియంత్రణపై మరో రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా…
శ్రీధరన్ గెలుపు కేరళ మార్పుకు నాంది : ప్రధాని మోదీ
కేరళలో మెట్రో మ్యాన్ శ్రీధరన్ గెలుపు మార్పుకు నాంది అని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం కేరళలోని పథనందిట్టా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ లతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపి పట్టంకడతారని మోదీ అన్నారు. దేశ అభివృద్ధికి ఎన్నొ సేవలందించిన శ్రీథరన్, ప్రజలకు సేవలందిచేందుకు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ఎన్డీఎ ప్రభుత్వమని…