సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన నాదెండ్ల మనోహర్..!
శ్రీకాకుళం పాతపట్నంలో జనసేన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడున్నర ఏళ్లలో ఒక్క పులివెందులలోనే 46 మంది రైతులు కౌలు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ బలమైన నాయకుడు అయితే.. సొంత నియోజకవర్గ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు….
సామాజిక సమీకరణాలు బిజెపిని గట్టెక్కిస్తాయా..?
భారతీయ జనతా పార్టీ బలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అనే భావనను చెరిపేయడానికి దక్షిణాది రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీ ఎంతో పట్టుదలగా ఉన్నా ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది. దక్షిణాది కర్ణాటక యేతర రాష్ట్రాలలో బలోపేతం కావాలంటే ఆ పార్టీకి వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాన 2023 చివరిలో తెలంగాణ, 2024లో లోక్సభ ఎన్నికలతో…
SitaramYechury: నేనెరిగిన ఏచూరీ-లౌక్య శిఖరం…!
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు సుపరిచితులు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన చూడని రాజకీయ సవాలు లేదు. దేశ రాజకీయాల్లో, మరి ముఖ్యంగా యుపిఎ ప్రభుత్వం పాలనా సమయంలో ఆయన పాత్ర కీలకమైనది. పార్టీలో ఐక్యతను, పార్టీ బయట ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలోనూ ఆయన నిరంతర కృషీవలుడు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. నేను విద్యార్థి ఉద్యమంలో పని చేసే క్రమంలో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్…
‘నాటునాటు’కు ఆస్కారం తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం ..‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా?
Nancharaiah merugumala : (senior journalist) ‘నాటునాటు’కు ఆస్కారంపై ఓ ‘జాతి’ బాధను తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం చేయడం ‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా? తమిళ సోదరుడు ప్రేమ్ రక్షిత్, తెలుగు దిగ్గజాలు కనుకుంట్ల సుభాష్ చంద్ర బోస్, రాహుల్ సిప్లీగంజ్, కోడూరి ఎంఎం కీరవాణి, కోడూరి కాలభైరవ, అందరికన్నా ఎక్కువ శ్రమపడిన కోడూరి కార్తికేయ ఇంకా కోడూరి ఎసెస్ రాజమౌళి, వారి కుటుంబ సభ్యులు, అత్యధిక తెలుగు ప్రజానీకం– నిన్నటి నుంచి అనుభవిస్తున్న అతులిత ఆనందాన్ని, ఎల్లలు…
VasanthaPanchami: వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని ఎందుకూ ఆరాధించాలంటే..?
VasanthaPanchami: మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటారు.వసంత రుతువు రాకను వసంత పంచమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వసంత పంచమిని ‘ సరస్వతి జయంతి’ లేక ‘ మదన పంచమి అని కూడా అంటారు. దేవి భాగవతం బ్రాహ్మణ పురాణం వంటి పురాణాలు ఈ పంచమి గురించి విశేషంగా చెప్పబడ్డాయి. సకల విద్యా స్వరూపిని అయిన పరాశక్తి ‘ సరస్వతి దేవి’ జన్మదినంగా పండితులు చెబుతారు. ఇక వసంత పంచమి రోజున…
తాండూరులో బీఆర్ఎస్ నయా ప్లాన్.. కాంగ్రెస్ లోకి మంత్రి అనుచరుడు.
Vikarabad: మంత్రి మహేందర్ రెడ్డి అనుచరుడితో కలిసి బిగ్ స్కెచ్ వేశారు. ఆయన ప్రధాన అనుచరుడు డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. ఈ విషయం బీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..మంత్రి మహేందర్ రెడ్డిని మందలించారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి.. అనుచరుడిని పార్టీ మారకుండా…
Pawan: “పొత్తు ధర్మం” పై బాబుకు పవన్ ఝలక్.. తగ్గేదెలా..!
JanasenaTDPalliance : ఆటల్లో గానీ…రాజకీయాల్లో గానీ నియమాలు, నిబంధనలు ఉంటాయి. ప్రధానంగా రాజకీయ పార్టీల పొత్తుల విషయంలో ఇవి మరింత ప్రధానం. వీటిని అతిక్రమించకుండా ఉంటే అంతా సక్రమంగానే ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే అనుకుంటే గందరగోళం తప్పదు. పార్టీల పొత్తు ధర్మంలో అంతర్గతంగా ఎంత ఉత్తిడి ఉన్నా అధినేతలు మాత్రం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకెళ్తే వారి మధ్య మంచి అవగాహనతో అపనమ్మకాలు లేకుండా వారు విజయ లక్ష్యానికి చేరువవుతారు. లేకపోతే ప్రత్యర్థులకు అస్త్రాలు అందించినట్టే. ఆంధ్రప్రదేశ్లో…
గుజరాత్ మున్సి’పోల్స్’ లో భాజపా ప్రభజనం!
గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ లో.. ఆదివారం ఆరు కార్పొరేషన్లలోని 576 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 466 చోట్ల విజయం సాధించి భాజపా సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 45 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 27 డివిజన్లను గెలుచుకొని బోణి కొట్టింది. ఎంఐఎం ఏడూ స్థానాలను కైవసం చేసుకొంది. కాాగా ఆప్ పార్టీ…
‘శ్రావణా మాసం’ పై కవియిత్రి ప్రత్యేక రచన..
శ్రావణా మాసాన శుభ శుక్రవారాన సిరులు కురిపించుమా శ్రీలక్ష్మి దేవీ పాలసంద్రములోన పుట్టినా తల్లీ విష్ణువు హృదయాన వెలసినా రాణీ చల్లని చంద్రికలు జాలువారిన భువిని వెండి తళతళకాంతి వేల్పు తోబుట్టువు మాబతుకులలోన పండు వెన్నెల కురిసి సుఖ శాంతులివ్వుమాశరదిందుచంద్రికా కామధేనువు, కల్ప వృక్షములతోడుత కోరికలు తీర్చు మాకనక మహాలక్ష్మీ ధాన్యసంపదలిచ్చు,విద్యా ధైర్యము నిచ్చు ఆదిలక్ష్మి వైమమ్ము ఆదుకోవమ్మా ఆరోగ్యమానంద మిచ్చు ధన్వంతరీ వేల్పు తోబుట్టువు గాన రోగబాధలు బాపు వరములిచ్చి వేగ వారిజాక్షిరో నీవు మాజన్మ…
