జన్మష్టమి సందర్భంగా ప్రత్యేకం..

Krishna Janmashtami 2022 : మహావిష్ణువు దశావతారాల్లో ప్రత్యేకమైన ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు. అల్లరి చేష్టలతో చిలిపికృష్ణుడిగా అందరి మన్ననలు పొందిన కన్నయ్య 5 వేల 252 సంవత్సరాల క్రితం జన్మించాడని ప్రసిద్ధి.శ్రావణం మాసం అష్టమి తిథి రోహిణినక్షత్రం బుధవారం రాత్రి సమయంలో జన్మించాడని.. కిట్టయ్య జీవిత కాలం 125 సంత్సరాల 8 నెలల 7 రోజులని పురాణా వచన. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది. మహాసంగ్రామం జరిగిన 36సంవత్సరాల తరువాత నిర్యాణం చెందినట్లు పురాణా…

Read More

Mauniamavasya: చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య.. ఏం చేయాలంటే?

Mauniamavasya:   పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డుమీద మూడు మైళ్ళ దూరాన ‘చొల్లంగి’ అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. జీవనదియైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే, నదిలో, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ దినాన జీవనది గోదావరి, సముద్రంలో…

Read More

గెడ్డం నెరిసిన రాహుల్‌ భయ్యా–మన్మోహన్, నరేంద్ర మోదీలకు వారసుడే!

Nancharaiah Merugumala : ………………………………………………………………………………… భారత్‌ జోడో యాత్ర పేరుతో తన అయ్యమ్మ పూర్వీకుల ప్రాంతం కశ్మీర్‌ బయల్దేరారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. నడక మొదలైన మొన్నటి సెప్టెంబర్‌ 7 నుంచి ఆయన ముఖాన పెరుగుతున్న గెడ్డం ఇక పర్మనెంటుగా ఉంటుందనేలా కనిపిస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఈ గడ్డం ఎన్నికల రాజకీయ తిరుగుబాటుకు సంకేతంగా మారుతోంది. అయితే, నెహ్రూ–గాంధీ రాజకీయ వారసుని గడ్డం గతంలో ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు గడిపిన దివంగత నేతలు అశోక్‌ మెహతా,…

Read More

ఇండియన్ ఐడల్_12 వ సీజన్ విన్నర్ పవన్ దీప్ రాజన్!

సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్‌ మ్యూజికల్‌ షో ఇండియన్‌ ‘ఐడల్‌ సీజన్‌ 12’ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ నిలిచాడు. మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది.ఎన్నో ఆశలతో ఫైనల్‌ పోరుకు చేరిన షణ్ముకప్రియకు నిరాశే ఎదురైంది. తన అద్భుతగానంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన ఫైనల్‌ విజేత పవన్‌దీప్‌ రాజన్‌కు రూ. 25 లక్షల చెక్‌ను అందజేశారు. కాగా 12 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఫైనల్‌ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపింది.మధ్యాహ్నం…

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో రాణిస్తున్న  మహిళలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించి జ్ఞాపకలను అందజేశారు. పట్టణంలోని 32 వ వార్డులో కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి  చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు చీరాల పంపిణి చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే  స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం..Vc KCGF Nalgonda సహకారంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కోటగిరి రామకృష్ణ  తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

Read More

ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత!

ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రపచవ్యాప్తంగా ట్విట్టర్లో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న నేతల జాబితాలో మోదీ (7 కోట్ల ఫాల్లోవర్స్) 11 వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (12.9 కోట్ల ఫాలోవర్లు) ఉన్నారు. ఇండియా విషయానికి వస్తే మోదీ తర్వాతి స్థానంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య 4.5 కోట్లు. ఇక మూడో స్థానంలో పీఎంవో…

Read More
tdp,janasena,bjp,

APpolitics: వై నాట్‌ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి?

APpolitics:   ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ‘వై నాట్‌ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయాన్ని ‘వై నాట్‌’ కోణంలోనే విశ్లేషించాల్సి వస్తోంది. సింహం సింగిల్‌గానే వస్తుంది. ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది కలిసి వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం అంటూ ఎప్పుడూ గంభీరంగా పలికే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడడంతో ఉలిక్కిపడుతున్న తీరు చూస్తుంటే ‘వై నాట్‌ 175’ నినాదం మేకపోతు గాంభీర్యమని చెప్పకనే చెబుతున్నాయి.  ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడమన్నది సర్వసాధారణం. అంతిమంగా ఎవరు గెలిచారు..?…

Read More
Optimized by Optimole