‘రన్ మెషిన్’ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు .. క్రికెట్లో కాదండోయ్..!

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆసియా కప్ కు ముందు పేలవ ఫామ్ తో సతమతమవుతోన్న రన్ మెషిన్ ..ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ లో చెలరేగి ఆడి కెరీర్ లో 71 వ సెంచరీ నమోదు చేశాడు.టోర్నీలో వ్యక్తిగతంగా 276 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ లోనూ కోహ్లీ ఇదే జొరు కొనసాగిస్తే టీంఇండింయా కప్ కొట్టడం…

Read More

ప్రశాంత్ నీల్ _ ఎన్టీఆర్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. “రక్తంతో తడిసిన మట్టికి మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయే అర్హత ఉంటుంది. అతని మట్టి.. అతని పాలన.. కానీ అతని రక్తం మాత్రం కాదు ” అంటూ ఉండే…

Read More

Running for Weight Loss

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam molestie molestie nisl, eu scelerisque turpis tempus at. Nam luctus ultrices imperdiet. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos. Suspendisse velit orci, pretium ut feugiat nec, lobortis et est. Nullam cursus ultrices tincidunt. Nam gravida sem gravida ipsum dignissim in…

Read More

ప్రీపోల్ సర్వే రిపోర్ట్ ఎక్స్ క్లూసివ్ .. తెలంగాణ ఆ పార్టీదే..!

telanganaelectionsurvey: తెలంగాణలో ఏ ముగ్గురు కలిసిన ఒకటే చర్చ! ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోంది. ఇప్పటికే ప్రధాన మీడియా సంస్థలతో పాటు పలు సర్వే సంస్థలు ప్రజానాడీ ఎలా ఉండబోతోందన్న అంశంపై అనేక సర్వేలు నిర్వహించాయి. సర్వే ఫలితాలను కూడా వెల్లడించాయి. తాజాగా మా సంస్ధ సైతం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే నిర్వహించింది. ప్రీ – పోల్ ఫలితాలను వెల్లడించింది.ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఏ…

Read More

శ్రీధ‌ర‌న్ గెలుపు కేర‌ళ‌ మార్పుకు నాంది : ప్ర‌ధాని మోదీ

కేర‌ళ‌లో మెట్రో మ్యాన్ శ్రీధ‌ర‌న్ గెలుపు మార్పుకు నాంది అని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న‌ శుక్ర‌వారం కేర‌ళ‌లోని పథనందిట్టా జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. అధికార‌ ఎల్డీఎఫ్‌, ప్ర‌తిప‌క్ష‌ యూడీఎఫ్ ల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బీజేపి ప‌ట్టంక‌డ‌తార‌ని మోదీ అన్నారు. దేశ అభివృద్ధికి ఎన్నొ సేవ‌లందించిన శ్రీథ‌ర‌న్‌, ప్ర‌జల‌కు సేవ‌లందిచేందుకు రాజ‌కీయాల్లోకి వచ్చార‌ని తెలిపారు. ఈ సారి ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది ఎన్‌డీఎ ప్ర‌భుత్వ‌మ‌ని…

Read More

ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధం ఎందుకు? : నాదెండ్ల మనోహర్

NADENDLAMANOHAR:  ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. విశాఖపట్నం నగర వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసి వేసి, ప్రజలకు లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం ఇంత నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఎంపీ రియల్…

Read More

ప్రధాని తల్లి అంత్యక్రియలు చడీ చప్పుడు లేకుండా జరిగాయా?

బీజేపీ ‘గణతంత్ర’ స్వభావం వల్లే ప్రధాని తల్లి అంత్యక్రియలు అలా  జరిగాయా? స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెసెస్‌) కుటుంబం నుంచి పుట్టిన పార్టీ బీజేపీ. ఈ పార్టీ రెండో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మరణం, అంత్యక్రియల వార్త ఒకే రోజు పత్రికల్లో చదివాం. సాధారణంగా పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతల తల్లిదండ్రులు కన్నుమూస్తే రెండు మూడు రోజుల జాతర జరగడం మన అనుభవం. బ్రిటిష్‌…

Read More

రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత రోహిత్ రెడ్డికి లేదు :పట్లోళ్ల రఘువీర్ రెడ్డి

 వికారాబాద్: ఎమ్మెల్ పైలెట్ రోహిత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శించి స్థాయి రోహిత్ రెడ్డికి లేదన్నారు. అమ్ముడుపోయిన వ్యక్తి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పార్టీ మారిన రోహిత్ రెడ్డి ఎంతకు అమ్ముడుపోయాడో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడుని విమర్శించే అర్హత అముడుపోయిన ఎమ్మెల్యేకి లేదని తేల్చిచెప్పారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి.. ఆ…

Read More
Optimized by Optimole