Shravanamasam2024: శ్రావ‌ణ‌మాసంలో ఏ వ్రతాలు ఆచ‌రించాలంటే..?

Shravanamasam:  ల‌క్ష్మీ ప్ర‌ద‌మైన మాసం శ్రావ‌ణ‌మాసం. స్థితికారుడు మ‌హావిష్ణువు, ల‌క్ష్మీదేవికీ అత్యంత ప్రీతిక‌ర‌మైన మాసం.ఈమాసంలో వ్ర‌తాలు,నోములు ఆచ‌రించ‌డం వ‌ల‌న విశేష‌మైన పుణ్యంతో పాటు స‌క‌ల సౌభాగ్యాలు క‌లుగుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.చాంద్ర‌మానం ప్ర‌కారం తెలుగుమాసాల‌లో చైత్రం ల‌గాయ‌త్తు చూస్తే శ్రావ‌ణ‌మాసం. పూర్ణిమ‌నాడు చంద్రుడు శ్రావ‌ణ న‌క్ష‌త్రంలో ఉండడంతో శ్రావ‌ణ‌మాసంగా పిల‌వ‌డం ఆన‌వాయితీ. శ్రీమ‌హావిష్ణువు జ‌న్మ‌న‌క్ష‌త్రం అయిన శ్రావ‌ణ న‌క్ష‌త్రం పేరుతో ఏర్ప‌డిన ఈమాసంలో భ‌క్తిశ్రద్ధ‌ల‌తో హ‌రిని పూజిస్తే పుణ్యఫ‌లం సిద్ధిస్తుంద‌ని శాస్త్ర‌వ‌చ‌న‌. శ్రావ‌ణమాసం మ‌హిళ‌లకు ప‌విత్ర మాసం. మ‌హిళ‌లు…

Read More

Nalgonda: నల్గొండ, కృష్ణాను కలిపే ‘పాముల’ గ్రామాలు ఐదు..!

Nancharaiah merugumala senior journalist: నల్గొండ, కృష్ణాను కలిపే ‘పాముల’ గ్రామాలు ఐదు! తాటిపాముల, ఇనుపాముల, అయిటిపాముల, వానపాముల, కలవపాముల 1982 నుంచీ గుడివాడ – హైదరాబాద్‌ మార్గంలో బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్దగా ఎవరికీ పట్టని నాకిష్టమైన ఒక విషయం నేను గమనించాను. గుడివాడ నుంచి బెజవాడకు వెంట్రప్రగడ, మానికొండ, కంకిపాడు మీదుగా ఎక్కువ భాగం కృష్ణా నది కాలవ పక్కన రోడ్లపై పోతుంటే… వెంట్రప్రగడ లోపు ‘వానపాముల’ అనే గ్రామం వస్తుంది. తర్వాత వెంట్రప్రగడ…

Read More

క్రికెట్ కు ఉతప్ప గుడ్ బై.. పాక్ పై ఇన్నింగ్స్ చిరస్మరణీయం..

భారత సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఈవిషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపాడు.’20 ఏళ్ల కెరీర్ లో దేశానికి,రాష్ట్రానికి ప్రాతినిధ్య వహించడం గర్వంగా భావిస్తున్నానని.. తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు ధన్యవాదాలు అంటూ.. ఈప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. తననూ రాటుదేలాల చేశాయని.. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని.. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభింబోతున్నట్లు ‘ రాబిన్…

Read More

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు భారత జట్టు ప్రకటన!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్ తో ఫైనల్ పోరు శుక్రవారం జరగనుంది. జట్టు ఎంపికను పరిశీలిస్తే.. కెప్టెన్ కోహ్లీ అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇచ్చారని తెల్సుతోంది. 11 మంది సభ్యులు గల జట్టులో కీపర్ గా ధోనీ వారసుడిగా కితాబు అందుకుంటున్న రిషబ్ పంత్ కి జట్టులో స్థానం లభించింది. స్పిన్నర్స్ కోటాలో రవి చంద్రన్ అశ్విన్.. ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజాను…

Read More

‘యువ గళం ‘ పాదయాత్రకు అపూర్వ స్పందన..

కుప్పం: కుప్పంలో నారా లోకేష్ ‘ యువ గళం ‘ పాదయాత్ర రెండో రోజు దిగ్విజయంగా సాగింది. యాత్రకు మద్దతుగా.. రైతులు, విద్యార్దులు,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన టొమాటో లు రోడ్ల మీద పారబోసే పరిస్థితి దాపురించందన్నారు.ఎరువులు ధరలు పెరిగిపోయాయి..డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ఎత్తేసారు…..

Read More

మునుగోడు ఎగ్జిట్ పోల్ సర్వే.. గెలిచేది ఆపార్టీనే..

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక లో గెలుపు ఎవరని వరిస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికలో గెలిచి మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలని టిఆర్ఎస్ పట్టుదలతో ఉండగా.. మచ్చటగా మూడో ఉప ఎన్నికలో గెలిచి నల్గొండ తో పాటు తెలంగాణలో అధికారంలో కి రావాలని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు సత్తా చాటేందుకు ఎన్నికల బరిలో నిలిచింది. కాగా రణరంగాన్ని…

Read More

అందరూ నోటెరియస్ టెర్రరిస్ట్ లే ! అయితే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు ?

పార్థ సారథి పొట్లూరి:  గత వారం లేదా పది రోజుల వ్యవధిలో దాదాపుగా 10 మంది టెర్రరిస్టు లు హత్య చేయబడ్డారు పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాలలో! అందరూ నోటెరియస్ టెర్రరిస్ట్ లే ! అయితే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు ? పాకిస్థాన్ మీడియా కావొచ్చు లేదా ప్రజలు కావొచ్చు రెండు రకాల అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నారు ! 1. భారత గూఢచార సంస్థ RAW ఈ హత్యల వెనుక ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఆర్ధిక…

Read More

Telangana: తెలుగువర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు కొనసాగించాలన్న వైశ్యుల డిమాండ్‌ న్యాయమే కదా?

Nancharaiah merugumala senior journalist: ఇండియాలో విశ్వవిద్యాలయాల పేర్ల మార్పిడికి వివాదాలు లేదా గొడవలు పూర్వపు హైదరాబాద్‌ స్టేట్, ప్రస్తుత మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని ఔరంగాబాద్‌ మరాఠ్వాడా యూనివర్సిటీతో మొదలు కాలేదు, దానితోనే ముగియడం లేదు. ఈ యూనివర్సిటీకి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాని దళితులు ఆందోళన చేయడం, ససేమిరా అలా చేయోద్దంటూ శివసేన, మరాఠా కులాల సంస్థలు పోటీ ఉద్యమాలు నడపడం, ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం…

Read More

దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో మొత్తానికి పెట్రోల్ మోత త‌గ్గింది. ప‌లు రాష్ట్రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల సుంకాన్ని త‌గ్గించ‌మ‌ని ఒక‌వైపు ఆందోళ‌న‌లు క‌నిపిస్తున్నా మ‌రోవైపు స్థిరంగా ఉన్న ఇంధ‌నం ధ‌ర‌ల‌పై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌ ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను చూసిన‌ప్పుడు… రాజ‌థాని ఢిల్లీలో స్థిరంగా లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌,…

Read More
Optimized by Optimole