బండి సంజయ్ ఎమోషనల్..

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్ బిజెపి కార్యకర్తల కృషితోనే తాను ఎంపీనయ్యానని… బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పిందని భావోద్వేగంగా ప్రసంగించారు. కరీంనగర్ గడ్డపై కాషాయం జెండా ఎగరడంతో..దేశం ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు.  బండి సంజయ్ అంటే ఎవరు.. ఎవరికి తెలుసు..ఎవరు ఓటేస్తారని.. హేళన చేసిన వాళ్లకి.. ఎంపీగా పోటీచేసి.. లక్ష ఓట్ల తో గుబగుయ్యమనిపించేలా సమాధానమిచ్చనట్లు సంజయ్…

Read More

‘‘మన్ కీ బాత్’’ ప్రపంచ రికార్డు : బండి సంజయ్

BJPTelangana: ‘‘మన్ కీ బాత్’’ ప్రపంచ రికార్డు. రాజకీయాలకు అతీతంగా సమాజానికి స్పూర్తినిచ్చేలా మన్ కీ బాత్ నిర్వహించడం గ్రేట్. ఒక్క పిలుపుతో 140 కోట్ల మందిని ఇంట్లోనే ఉంచి కరోనాను కట్టడి చేసిన ఘనత మన్ కీ బాత్ దే. కాశ్మీర్ నుండి కన్యాకుమారిదాకా అటక్ నుండి కటక్ దాకా ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ సమాజానికి స్పూర్తి నింపిన మోదీగారికి ధన్యవాదాలు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మోదీ నిరంతరం దేశం…

Read More

ఐపీఎల్లో మరో రెండు కొత్త టీంలు_బీసీసీఐ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలను బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌ లో జట్ల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ 7090 కోట్లకు దక్కించుకోగా… ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సివిసి కంపెనీ 5600 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ లో పది జట్లు ఆడతాయని బిసిసిఐ తెలిపింది. ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్‌ లో నిర్వహించనున్నట్లు…

Read More

రాష్ట్రంలో మరో సారి లాక్ డౌన్ ఉండదు : సీఎం కేసీఆర్

తెలంగాణలో లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో శుక్రవారం స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ ఉండదని కెసిఆర్ స్పష్టం చేశారు.కోవిడ్ కేసుల పెరుగుదలపై ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం  తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయమై ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో భాగంగానే విద్యాసంస్థలు మూసివేసామని అన్నారు. రాష్ట్రంలోని పలు రంగాలకు సంబంధించిన పెద్దలు తనను కలిశారని, రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్…

Read More

2021 ఐపీఎల్ భారత్లోనే!

2021 ఐపీఎల్ భారత్ లోనే నిర్వహించనున్నట్టు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమాల్ స్పష్టం చేశాడు. గత ఐపీఎల్ సీజన్ కరోనా నేపథ్యంలో దుబాయ్ నిర్వహిండం.. ప్రత్యామ్నాయ వేదిక గురించి వస్తున్న వార్తలకు ధూమాల్ చెక్ పెట్టాడు. లీగ్ ఇక్కడ జరగాలన్నదే మా ఆకాంక్ష , ప్రస్తుతం యూఏఈ కంటే భారత్ సురక్షితం అని తెలిపారు. ఐపీఎల్ జరిగే టైంకి అందులో పాల్గొనే ఆటగాళ్ల అందరికీ కోవిడ్ టీకాలు వేయించేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించాడు. కాగా కరోనా…

Read More

literature: నిర్ణయించడానికి నీవెవరు..?

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): పుస్తకాలు… సమాచార సమాహారమో, భావాల పల్లకీలో, ఆలోచనల మేళవింపో, కాల్పనిక సృజనో, ఆత్మకథో, కథో, కాకరకాయో…. ఏదో ఒకటి. అందులో నచ్చినవుంటాయ్, కొన్ని నచ్చనివీ ఉంటాయ్! ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలనీ లేదు. మనుషులు, వారి ఆసక్తి, ఆలోచన, భావజాలాన్ని బట్టి ఉంటుందదంతా! రాసి అమ్మే, కొని చదివే జనం అవసరం, అభిరుచి, ఆసక్తిని బట్టి రకరకాల పుస్తకాలు పుడతాయి, మార్కెట్లోకొస్తాయి. ఇష్టమైనవి కొంటాం. ఇష్టం లేనివి… చూసో, తిరగేశో,…

Read More

Delhi: COVID Vaccine Not Linked to Sudden Deaths: Union Health Ministry

Delhi: Amid growing concerns over a spate of sudden deaths in Karnataka’s Hassan district, the Union Ministry of Health and Family Welfare has issued a clear statement, refuting allegations that the COVID-19 vaccine is responsible for the fatalities. Responding to Karnataka Chief Minister Siddaramaiah’s recent remarks—where he raised questions about a possible link between the…

Read More

చెన్నై ఘన విజయం!

ఐపీఎల్లో చెన్నై విజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన పోరులో అజట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్‌(57; 55 బంతుల్లో 3×4, 2×6), మనీశ్‌ పాండే(61; 46 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకాలతో రాణించారు. చివర్లో విలియమ్సన్(26 నాటౌట్;…

Read More

Apnews: ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకి భూమిని గుర్తించండి: నాదెండ్ల మనోహర్

ఏలూరు, జూలై , 15 : జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుచేసేందుకు 50 నుండి 100 ఎకరాల భూమిని వెంటనే గుర్తించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ఏలూరు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ సెల్వి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ,…

Read More

ఉగాది పండగ విశిష్టత..!!

ఉగాదిని యుగాది అని కూడా అంటారు. ఉత్తరాయణం, దక్షిణాయం కలిస్తే ఒక సంవత్సరం గా భావిస్తాం. ‘ఉ’ అంటే నక్షత్రమని , ‘గ’ అంటే గమనమని.. దీన్ని ఈరోజు నుంచి లెక్కిస్తారని శాస్రం చెబుతున్నది. మొదటి సంవత్సరం, ఋతువు, మాసం, తిథి అయిన పాడ్యమిని మొదటి రోజుగా ఉగాదిని జరుపుకుంటాం. పురాణ కథ: సూదర్శనుడు అనే రాజు శక్తి సాయంతో యుద్ధం గెలిచాక తన భార్య, అత్తింటివారితో కలిసి అమ్మవారికి పూజలు చేశాడని చెబుతారు. ఆసమయంలో అమ్మవారు…

Read More
Optimized by Optimole