‘ విరూపాక్ష’ మూవీ రివ్యూ..!
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ‘ విరూపాక్ష’. భీమ్లానాయక్ ఫేం సంయుక్త మీనన్ కథానాయిక. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీవెంకటేశ్వర్, సుకుమార్ పతాకాలపై బాపినీడు సమర్పణలో బీవిఎస్ఎన్ ప్రసాద్ చిత్రాన్ని నిర్మించారు. వరుస ప్లాపులతో నిరాశలో ఉన్న సాయితేజ్.. విరూపాక్ష పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ : రుద్రవనం…
ఉగాది ముందస్తు వేడుకల్లో గవర్నర్ తమిళిసై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఉగాది ముందస్తు వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలినని.. యాదాద్రి కి వెళ్ళాలని ఉన్న ఆహ్వానం అందలేదని.. సమక్క జాతరకు ఎవరూ పిలవకున్నా వెళ్ళానంటూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు ఆహ్వానాలు వెళ్లినా.. సీఎం కేసిఆర్ తో పాటు మంత్రులు, సిఎస్, డీజీపీ హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక…
Telangana: నివురుగప్పిన నిప్పులా కాంగ్రెస్ లో కలహాలు..!
Telangana: కలతలు లేకుండా కాంగ్రెస్ కలకాలం ఉండలేదేమో? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంటే, తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఒకటొకటిగా తెరకెక్కుతున్నాయి. పైన నివురుగప్పిన నిప్పులా ఉన్నా లోపలంతా గందరగోళం రగులుతూనే ఉంది. ఏ స్థాయిలో ఆ స్థాయి నాయకులందరూ ఎవరికివారే యమునాతీరే… అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చిన్నవో పెద్దవో ప్రతి జిల్లాలో పంచాయితీలున్నాయి. పార్టీ లోగడ అధికారంలో ఉన్నపుడు రాజ్యం చేసిన అవలక్షణాలన్నీ క్రమంగా ఇప్పుడు పొడచూపుతున్నాయి. తేడా వొచ్చేసి, ఆనాడున్నట్టు పార్టీలో హేమాహేమీ నాయకులెవరూ ఇప్పుడు…
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల టంగ్ స్లిప్… పెకాషం పంతులు అంటూ వీడియో వైరల్..!!
మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడిన వీడియో నెట్టింట హల్…
Hyderabad: Stop the Malicious Campaign Against Indira Gandhi: Kodand Reddy
Hyderabad: Kodand Reddy, Chairman of the Rythu Commission, strongly criticized BJP leaders for their continued vilification of former Prime Minister Indira Gandhi. He stated that the world has recognized Indira Gandhi as a strong and reform-oriented leader due to her governance and progressive reforms. He recalled that even Atal Bihari Vajpayee had once described Indira…
కూకట్ పల్లిలో జనసేన జెండా ఎగరాలి: నాదెండ్ల మనోహర్
Telangana election2023: కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం కూకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన విధానాలపై పార్టీ బాధ్యులతో మనోహర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రచారం చేయాలని సూచించారు….
ఆందోళన నుంచి తక్షణం తప్పుకుంటున్నాం : వీఎం సింగ్
వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల పోరాటంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆందోళన నుంచి తక్షణమే తాము తప్పు కుంటునట్లు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ (ఏఐకేఎస్సీసీ) వీఎం సింగ్ బుధవారం ప్రకటించారు. నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం మరోలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ఈ ఆందోళనను ఇకపై తాము కొనసాగించలేమని పేర్కొన్నారు. రిపబ్లిక్ డే రోజున ఘర్షణ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.ఎర్రకోట మీద జెండా…
కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా: రేవంత్ రెడ్డి
Telanganaelections2023: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదని రేవంత్ ఆరోపించారు. “తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్ కు నీళ్లేందుకు రాలేదు? ఇక్కడి ప్రజలకు పోడు…
దేవరకొండ బరిలో నిలిచే ఎర్ర ‘గులాబీ’ నేత ఎవరు ?.. ప్రతిపక్ష అభ్యర్థి ఎవరు ?
తెలంగాణలో బిఆర్ ఎస్ కమ్యూనిస్టుల పొత్తు దాదాపు ఖరారైంది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా కలిసిన ఈరెండు పార్టీలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటిచేయనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులకు కొంత పట్టు ఉండడంతో..రానున్న ఎన్నికల్లో రెండు లేదా మూడు సీట్లలో ఆపార్టీ అభ్యర్థులు పోటి చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవరకొండ ఎమ్మెల్యే సీటు కోసం.. ఆ పార్టీ నేతలు ఇప్పటికే కార్యచరణను రూపొందించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా అధికార…
