వైసీపీ పతనాన్ని కళ్లారా చూస్తాం: నాగబాబు

యువత రాజకీయాల్లోకి రాకపోతే.. అవినీతి పరులు రాజ్యమేలతారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు ఆరోపించారు.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఒక నియంతలా వ్యవహరిస్తోందని..అతి త్వరలోనే ఆ పార్టీ పతనాన్ని మనందరం కళ్లారా చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రణస్థలం వివేకానంద వికాస సభలో ఆయన మాట్లాడుతూ.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువతతోనే ఈ దేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువత ఇటీవల…

Read More

కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది : విజయశాంతి

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. రాష్ట్రంలో ఏపని తలపెట్టిన అరకొరగానే ఉంటుందనడానికి  కరోనా కట్టడి చర్యలే నిదర్శనమని అన్నారు. సూర్యాపేటలో సోమవారం జరిగిన కబడ్డీ పోటీల ప్రమాదాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. నిర్వహణ లోపంతో పాటు అక్కడ కోవిడ్ నియంత్రణ చర్యలేవీ చేపట్టలేదని.. గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యారని అన్నారు. అధికారులకు సరైన మార్గదర్శకాలు జారీ చేయడంలో రాష్ట్ర…

Read More

Kollywood: షూటింగ్ స్టంట్ మాస్టర్ రాజు మృతి..!!

చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నటుడు ఆర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి స్టంట్ దర్శకత్వం వహిస్తున్న రాజు, ఇటీవల ఓ కీలక షెడ్యూల్‌లో భాగంగా కార్ స్టంట్ చేస్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి స్థాయి భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ ఆ సన్నివేశం సమయంలో అదుపుతప్పిన వాహనం…

Read More

మహిళ గోడపై పిడకలు కొట్టే వీడియో వైరల్!

ఓ మహిళ గోడపై ఆవు పిడకలు కొట్టే వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గామారింది. గోడపై ఆవు పిడకలను ఖచ్చితమైన ప్రదేశంలో విసరడాన్ని చూసి ఆమె ప్రతిభ ఆమోఘమని నెటిజన్స్ కొనియాడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ కు చెందిన IAS అధికారి అవనీష్ శరణ్ సైతం.. ఈ వీడియోనూ షేర్ చేస్తూ.. ఇండియన్ బాస్కెట్ బాల్ టీం ఆమె కోసం వెతుకుతుంది అంటూ క్యాప్షన్ జత చేశారు. Indian basket ball team is searching for her….

Read More

“ఓం నమో భగవతే వాసుదేవాయ”

  ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన (భవిష్యపురాణం)ఒక ముసలివాడు ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు. అతను ఈ “ఓంనమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రం చదవడం వలన ఆతరంగాలు కలిపురుషుడిని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి…

Read More

దళిత ద్రోహిగా సీఎం జగన్ మిగిలిపోతారు: గౌతమ్

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్. ఎస్సీ, ఎస్టీ,సంక్షేమ అభివృద్ధి పథకాలను ‘దుర్వినియోగమైనవి’గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసినట్టు వైకాపా ప్రభుత్వం అంగీకరించిందన్నారు.  రాష్ట్రంలో  వైకాపాకు ఓటు వేసి అధికారంలోకి తీసుకువస్తే..సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైసీపీ వైఖరి ఎస్సీ ఎస్టీ లను అవమానించే…

Read More

Devaratrailer: రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. “దేవర “

దేవర ట్రైలర్ టాక్: ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ రెండు నిమిషాలు 40 సెకండ్ల ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్ హంగామా, డైలాగులతో ట్రైలర్ నింపేశాడు దర్శకుడు కొరటాల. ” కులం లేదు మతం లేదు ధైర్యం తప్ప ఏమీ లేదు” …” రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. దేవరకథ ” అంటూ వచ్చే డైలాగులు మూవీ కథ నేపథ్యాన్ని తెలిపే…

Read More

Pmmodi :మోదీ దీక్ష..నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం..!

Pmmodi:అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపై నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ఈ నెల 12న మోదీ ఉపవాసం ప్రారంభించారని.. 22 వరకు ‘యం నియమం’ పాటిస్తారని అధికారులు తెలిపారు. ఈ నియమంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, ధ్యానం, యోగా, సాత్విక ఆహారం, కఠినమైన తపస్సు లాంటివి ఉంటాయని వివరించారు.

Read More
Optimized by Optimole