‘తిరుపతి వెంకన్న’ ప్రసాదం కథ!

పులిహోర ప్రసాదం కథ : పులిహోర అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. పులిహోరను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. పులిహోరను మన పూర్వీకుల కాలం నుండి పూజలకు నైవేద్యంగా పెడుతున్నారు. పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలను వేసిన సంగతి తెలిసిందే. పాండవులలో బీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించారు. ఆ…

Read More

ఐపీఎల్లో మరో రెండు కొత్త టీంలు_బీసీసీఐ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలను బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌ లో జట్ల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ 7090 కోట్లకు దక్కించుకోగా… ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సివిసి కంపెనీ 5600 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ లో పది జట్లు ఆడతాయని బిసిసిఐ తెలిపింది. ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్‌ లో నిర్వహించనున్నట్లు…

Read More

ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్!

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. అతను నటిస్తున్న మొదటి చిత్రం ఉప్పెన ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైష్ణవి జోడిగా కన్నడ బ్యూటీ కీర్తి శెట్టి నటిస్తుండగా , ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్…

Read More

స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చమురు ధరలు సెంచరీ దాటాయి.కాగా హైద‌రాబాద్ న‌గ‌రంలో నెల రోజులు గ‌డ‌వ‌క‌ముందే లీట‌రు పెట్రోలుపై 6 రూపాయ‌ల‌కు మించి ధ‌ర పెర‌గ‌డం సామ‌న్యుల జీవితాల‌పై పెను భారంగా మారింది. కాగా హైద‌రాబాద్‌లో ఈ నెల 1వ తారీఖున 106 రూపాయ‌లున్న పెట్రోల్ ధ‌ర , అక్టోబ‌రు 28వ తారీఖుకు 112 రూపాయ‌ల 64 పైస‌ల‌కు చేరుకుంది. ఇక నిన్న‌టితో పోల్చుకుంటే న‌గ‌రంలో డీజిల్ ధ‌ర…

Read More

టి 20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా బోణీ..

టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సూపర్​-12 పోటీల్లో దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడిన ఆస్ట్రేలియా రెండు పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే 2 వికెట్లు తీయగా.. రబాడ, మహరాజ్, షంసీ చెరో వికెట్ దక్కించుకున్నారు. మొదట టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను 118 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. స్టీవ్​ స్మిత్ 35 పరుగులు చేసి జట్టు…

Read More

వినియోగదారులపై అదనపు భారం!

 నిబంధనల పేరుతో చార్జీల బాదుడు బ్యాంకుల కొత్త నిబంధనలతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది . బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసిన, ఉపసంహరించిన ఛార్జీల మోత మోగనుంది . కోవిడ్ సంక్షోభంతో నగదు నిర్వహణ భారం పెరిగిందని , తద్వారా కొత్త నిబంధనలను తీసుకోచినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 1 నుంచి ప్రెవేట్ తో పాటు, కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనలను అమలుచేస్తున్నాయి.  గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే…

Read More

ఐసీసీ తాజా ర్యాకింగ్స్ విడుదల!

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టాప్ -10 లో ఇద్దరూ టీం ఇండియా ఆటగాళ్లకు చ దక్కింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్విభాగంలో ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్ర ఒక స్థానం కోల్పోయి,నాలుగో స్థానంలో నిలిచాడు. మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ 11 వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20లో రాహుల్,…

Read More

Telangana: కేటీఆర్ పై గజ్జెల కాంతం సంచలన వ్యాఖ్యలు…!

హైదరాబాద్, గాంధీ భవన్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ..”కేటీఆర్ బీజేపీలో విలీనానికి ప్రయత్నించాడు, కేసులు మాఫీ చేస్తే చాలని బ్రతిమిలాడాడు” అన్న వాస్తవాలను గుర్తు చేశారు.”సీఎం రమేష్‌ ఇంటికెళ్లి తన చెల్లిని విడిపించండి, కేసులు లేకుండా చూడండి, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తాం అని కేటీఆర్ చెప్పాడని సీఎం రమేష్ స్వయంగా…

Read More
Optimized by Optimole