కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై.. షాక్లో అభిమానులు!
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కొహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన బీసీసీఐతోపాటు.. సీనియర్లకు థ్యాక్స్ చెప్పారు. కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని ట్వీట్ చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన వెంటనే కొహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఏడేళ్ల పాటు కెప్టెన్గా తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. అండగా…
Bigg Boss Telugu 6: ఊహించని ట్విస్ట్.. గీతూ రాయల్ ఎలిమినేట్..!
sambashiva rao : ========== బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఈ వారం ఊహించని ట్విస్ట్ ఎదురైంది. గీతూ రాయల్ మొదటి నుంచి టాప్ 5 నిలుస్తుందని అంతా భావించారు. ఊహించిన విధంగా ఈ వారం గీతు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో గీతక్క కథ ముగిసింది. గత వారంలో హౌస్ నుంచి ఎలిమినేషన్కు నామినేట్ వారిలో ఆది రెడ్డి, బాల ఆదిత్య, ఫైమా, గీతూ రాయల్, ఇనాయ, కీర్తి, మెరీనా, రేవంత్, రోహిత్ ,…
సుస్మితాసేన్ తో లలిత్ మోడీ డేటింగ్.. ట్విట్టర్లో వెల్లడి!
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్ )సృష్టికర్త లలిత్ మోడీ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ఒక్కటి కాబోతున్నారు. ఈవిషయాన్ని లలిత్ మోడీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఫ్యామిలితో మాల్దీవుల్లో ఎంజాయ్ చేశాకా లండన్ తిరిగివచ్చానని.. నాబెటర్ ఆఫ్ (సుస్మిత) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లలేదని..ఆమెతో జీవితం ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని.. చంద్రుడిపై తేలియాడుతున్నట్లు ఉందని లలిత్ ట్విట్ లో వెల్లడించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక కొద్దీ సేపటీకి మరో ట్విట్…
రాజ్యసభలో బీజేపీ అరుదైన రికార్డు!
పెద్దల సభ(రాజ్యసభ)లో బీజేపీ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. చరిత్రలో తొలిసారి ఆ పార్టీ బలం 100కి చేరడంతో..1990 తర్వాత ఓ పార్టీ ఎగువసభలో వంద సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బీజేపీకి 97 మంది సభ్యులు ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ప్రదేశ్లో మొత్తం నాలుగు స్థానాలను కమలదళం గెలుచుకోవడంతో ఆ పార్టీ 100 సీట్ల మైలురాయిని చేరుకుంది. కాగా 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాజ్యసభ లో బీజేపీ…
Bandisanjay: సంజయ్ యాత్రకు అపూర్వ స్పందన.. రేపే తొలి విడత యాత్ర ముగింపు..
Bandisanjay: bandisanjay బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలివిడ ప్రజాహిత యాత్ర రేపటితో ముగియనుంది. రేపు మధ్యాహ్నం సిరిసిల్ల నియోజకవర్గంలోని అగ్రహారం వద్ద ప్రజాహిత యాత్ర తొలివిడత యాత్రను ముగించనున్నారు. డిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడంతోపాటు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో వారం రోజులు యాత్రకు బండి సంజయ్ బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం మలివిడత ప్రజాహిత యాత్రను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొనసాగించనున్నారు. మరోవైపు 5వ…
గుజరాత్ మున్సి’పోల్స్’ లో భాజపా ప్రభజనం!
గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ లో.. ఆదివారం ఆరు కార్పొరేషన్లలోని 576 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 466 చోట్ల విజయం సాధించి భాజపా సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 45 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 27 డివిజన్లను గెలుచుకొని బోణి కొట్టింది. ఎంఐఎం ఏడూ స్థానాలను కైవసం చేసుకొంది. కాాగా ఆప్ పార్టీ…
దేశంలో మరోసారి పెరగనున్న వంట గ్యాస్ ధర..
దేశంలో నిత్యవసరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడిపై ధరల భారం ఎక్కువవుతోంది. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు మరో చేదు వార్త వినాల్సి వస్తోంది. వంట గ్యాస్ ధరలను పెంచేందుకు చమురు సంస్థలు మరోసారి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి సిలిండర్పై ఏకంగా 100 రూపాయలు వరకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి సహజవాయు కంపెనీలు. అయితే దీపావళి పండుగకు ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా…
KCR: కేసీఆర్ వ్యూహంతో ఫలితం దక్కేనా?
Telangana politics: రాష్ట్రంలో రాజకీయాలు….. శీతాకాలపు చలిని మరిపించేంత వేడి పుట్టిస్తున్నా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మౌనమే పాటిస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో అంతర్గతంగా మాట్లాడుతున్న అంశాల సారాంశం మాత్రం బయటకు వస్తోంది. ఇటీవలే… పాలకుర్తి నియోజకవర్గం వారితో మాట్లాడి, పంపిందీ అటువంటి సందేశమే! చాన్నాళ్లుగా ఆయన పాటిస్తున్న మౌనం వెనుక ఏముంది! అది వ్యూహాత్మక ఎత్తుగడా? రాజకీయ వైరాగ్యమా? జనం మెదళ్లను ఈ ప్రశ్న తొలుస్తోంది. ఇదుగో ఇప్పుడొస్తారు, అదుగో అప్పుడొస్తారు,…