కుటుంబ పాలన విముక్తే థ్యేయంగా సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమైంది. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు సంజయ్.తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని తెలిపే ప్రదేశాలతో పాటు.. స్వరాష్ట్రంకోసం ఆత్మబలిదానాలు చేసిన గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. వివిధ ప్రాంతాల్లో జరిగే పాదయాత్రకు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో అవినీతి.. కుటుంబ పాలన విముక్తికే యాత్ర కొనసాగనున్నట్లు కమళదళపతి స్పష్టం చేశారు. ఇక…

Read More

Home Office Workspace Desk

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam molestie molestie nisl, eu scelerisque turpis tempus at. Nam luctus ultrices imperdiet. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos. Suspendisse velit orci, pretium ut feugiat nec, lobortis et est. Nullam cursus ultrices tincidunt. Nam gravida sem gravida ipsum dignissim in…

Read More

మనసును ఇలాగే జయించాలి… మనుషులుగా మనం గెలవాలి…

మనుషులుగా గెలుద్దాం…. నాతో ఉన్న ఈ చిన్నారులు ఇద్దరు నా దగ్గర చదువుతున్న ఏడవ తరగతి విద్యార్థులు. కళ్యాణి, భార్గవి. ఈరోజు కళ్యాణి పుట్టినరోజు. సరిగ్గా నెలరోజుల క్రితం ఈ ఇద్దరు పిల్లల తల్లి  చిన్న కలతకు పెద్ద శిక్ష వేసుకుని హార్పిక్ బాటిల్ తాగేసి ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులు ఆసుపత్రిలో పోరాడి మృత్యువు ఒడిలోకి జారుకుంది. ఆగస్టు 15 ఆజాదీకా అమృతోత్సవం రోజున ఈ పిల్లలిద్దరికీ క్రమశిక్షణలో ఉత్తమ బహుమతి సర్టిఫికెట్ తో సహా…

Read More

Kollywood: ‘సంపాదన ఉంటేనే మనకు మర్యాద’.. హీరోయిన్ అనుభవం..!

Kollywood : శ్రీలేఖ ప్రఖ్యాత తమిళ నటి, డబ్బింగ్ కళాకారిణి, డబ్బింగ్ సహ రచయిత్రి. తమిళంలో అనేకమంది హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పారు. ఎన్నో సినిమాల్లో పాత్రలు పోషించారు. శ్రీలేఖగా ఉన్న ఆమె నాటక నటుడు, డబ్బింగ్ కళాకారుడు రాజేంద్రన్‌ని పెళ్లి చేసుకుని శ్రీలేఖ రాజేంద్రన్ అయ్యారు. తన జీవితంలో పెళ్లి, దాని అనంతర పరిణామాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలివి.. మా ఆయన రాజేంద్రన్‌కు, నాకు పరిచయం విచిత్రంగా జరిగింది. నేను నాటకాల్లో…

Read More

రాజ్యాధికారం దిశగా జనసేన అడుగులు వేయాలి…!

రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు వాటి సిద్ధాంతాల్లో సారుప్యత ఉండాలి. ఇరు పార్టీలకూ ఒకే లక్ష్యం ఉండాలి. దీనికోసం ఒకే రకమైన ఎన్నికల వ్యూహాన్ని అనుసరించాలి. ఈ మూడు విషయాల్లో జనసేన, తెలుగుదేశం ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పటికే కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంపై (సీఎంపీ) కసరత్తు కూడా పూర్తి చేశాయి. జనవాణి, వారాహి యాత్రల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ సీఎంపీలో పొందుపరచాలి. అయితే, ఈ ఉమ్మడి మేనిఫెస్టోపై సంతకం చేసి, కూటమి…

Read More

‘మెగా’ అభిమానులకు కిక్కిచే వాల్తేరు వీరయ్య…

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘పవర్ ‘ డైరెక్టర్ బాబీ చిత్రానికి దర్శకుడు. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.సంక్రాంతి కానుకగా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ ఆచార్య ‘ డిజాస్టర్ తో నిరాశలో ఉన్న మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి వారి ఆశలు నెరవేరాయా? లేక అడియాశలేనా? తెలుసుకుందాం! కథ: వీరయ్య…

Read More

టీంఇండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మకి కరోనా!

ఇంగ్లాడ్ తో ఐదో టెస్టుకు ముందు టీంఇండియాకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కరోనా సోకడంతో సీరిస్ నుంచి తప్పుకోగా.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కి సైతం పాజిటివ్ అని ఓవార్త సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇంగ్లాడ్ పర్యటనకు వెళ్లిన టీంఇండియా..ఐదు టెస్ట్ సిరస్లో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో 2 1తో…

Read More

జగన్ తో షర్మిల ఢీ? ఏపి కాంగ్రెస్ కు ఆశాకిరణం..!

Appolitics :  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రిస్క్‌ తీసుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర విభజనకు పూనుకున్నారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్‌ రాజకీయంగా ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల ఆగ్రహంతో ఏపీలో కాంగ్రెస్‌ పునాదులే కూలిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కలలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు పట్టింది. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో…

Read More

యాంకర్ శ్రీముఖి సిజ్లింగ్(ఫోటోస్)

బుల్లితెరపై వరుస షోలతో సందండి చేస్తున్న భామ యాంకర్ శ్రీముఖి.వెండితెరపై ఆడపదడప ముఖ్యపాత్రలు పోషిస్తునే వ్యాఖ్యాతగా రాణిస్తోంది. తాజాగా ఈభామకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై వరుస షోలతో సందండి చేస్తున్న భామ యాంకర్ శ్రీముఖి.వెండితెరపై ఆడపదడప ముఖ్యపాత్రలు పోషిస్తునే వ్యాఖ్యాతగా రాణిస్తోంది. తాజాగా ఈభామకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై వరుస షోలతో సందండి చేస్తున్న భామ యాంకర్ శ్రీముఖి.వెండితెరపై ఆడపదడప ముఖ్యపాత్రలు పోషిస్తునే వ్యాఖ్యాతగా రాణిస్తోంది….

Read More
Optimized by Optimole