దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో మొత్తానికి పెట్రోల్ మోత త‌గ్గింది. ప‌లు రాష్ట్రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల సుంకాన్ని త‌గ్గించ‌మ‌ని ఒక‌వైపు ఆందోళ‌న‌లు క‌నిపిస్తున్నా మ‌రోవైపు స్థిరంగా ఉన్న ఇంధ‌నం ధ‌ర‌ల‌పై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌ ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను చూసిన‌ప్పుడు… రాజ‌థాని ఢిల్లీలో స్థిరంగా లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌,…

Read More

కష్టాల కాంగ్రెస్‌ గట్టేక్కేనా…?

‘ఏముంది సర్‌, అయిపోయింది కాంగ్రెస్‌ పని. ఇక ఎంత పోరాడినా ఈ సారి దక్కేది సింగిల్‌ డిజిటే!’ అన్నాడు కాంగ్రెస్‌ పార్టీ సామాన్య కార్యకర్త ఒకరు నిర్వేదంగా. చాన్నాళ్ల తర్వాత అనుకోకుండా గాంధీభవన్‌ వెళితే, తారసపడ్డ ఓ పరిచయస్తుడి ఈ మాట నిజమౌతుందా? లేదా? అన్నది పక్కన పెడితే… మట్టి వాసనతో మమేకమై, అట్టడుగు నుంచి వచ్చే ఇలాంటి జనాభిప్రాయం తప్పక ఆలోచన రేకెత్తిస్తుంది. అది ధ్వనించిన తీరును బట్టి, కోపంతో కన్నా ఆయన బాధతో అన్నట్టుంది….

Read More

తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో ?

Nancharaiah merugumala senior journalist: తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో రుజువులు లేవు గాని..1984లో ‘రాజీవ్‌ చేతికే రాజదండం’ అని శీర్షిక పెట్టిన ‘ఉదయం’ 1984 డిసెంబర్‌ చివర్లో ఎనిమిదో లోక్‌ సభ ఎన్నికల ఫలితాల రోజునే నాటి ‘ఉదయం’ తెలుగు దినపత్రిక మొదలయింది. దేశంలో ఎన్నికలు జరిగిన 514 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అప్పటి పాలకపక్షం కాంగ్రెస్‌ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందే మాజీ…

Read More

తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన వారి ఊసురు తగిలి తీరుతుంది !

పార్థ సారథి పొట్లూరి: ‘’చట్టం తన పని తాను చేసుకుపోతుంది ‘’ !ఏ మూహూర్తాన PV నరసింహా రావు గారు ఈ మాట అన్నారో కానీ మూడు దశాబ్దాలుగా ఈ వాక్యం జనం నోట్లో నానుతూనే ఉంది ! ‘’ యూరోపు సమస్య ప్రపంచానిది కానీ ఆసియా దేశాల సమస్య యూరోపుది కాదు ‘’ ! ఇది మన విదేశాంగ శాఖ మంత్రి గారి నోట వెంటనుండి వచ్చిన వాక్యం !  ‘’ తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ…

Read More

పాదయాత్రలో భట్టిపై గీత‌న్న‌ల మ‌మ‌కారం..

PeoplesMarch:   సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భట్టికి మద్దతుగా కార్యకర్తలు,అభిమానులు ,ప్రజలు స్వచ్ఛందగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలనే వ‌రంగ‌ల్ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌య‌మంలో ఓ గీత కార్మికుడు భ‌ట్టి వ‌ద్ద‌కు వ‌చ్చి.. తాటి ముంజ‌లు తినిపించారు. ఎండ‌న‌క‌, వాన‌న‌క న‌డుస్తూ వ‌స్తున్నారు.. ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోండ‌ని ఆప్యాయంగా పలకరించారు. మాకు ఫ్రీ ఎడ్యుకేష‌న్ కావాలి.. అప్ప‌ట్ల కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు…

Read More

దేశంలో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..

దేశంలో బంగారం ధ‌రలు ప‌లుచోట్ల పెరిగిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్‌లో స్వ‌ల్పంగా తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరిగింద‌నే చెప్పాలి. ఇక బుధవారం బంగారం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు 47 వేల 270 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 270. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు గ‌మ‌నిస్తే, చెన్నైలో 22 క్యారెట్ 45 వేల 380…

Read More

Actress Neha Shetty gorgeous..

Actressgallery: తెలుగులో వరుస సినిమాలు చేస్తూ జోరు మీదున్న నటి నేహాశెట్టి.తాజాగా ఈ అమ్మడు నటించిన బెదురులంక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Insta)

Read More
Optimized by Optimole