మేయర్ ఎన్నిక అమావాస్య రోజే ఎందుకు? : బండి సంజయ్

కొడుకుని సీఎం చేసేందుకే కెసిఆర్ మేయర్ అధ్యక్ష ఎన్నికను అమావాస్య రోజు ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు దోష నివారణ పూజల కోసం కాళేశ్వరం వెళ్లారని.. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నికార్సయిన హిందువుగా చెప్పుకునే ముఖ్యమంత్రి అమావాస్య రోజు మేయర్ అధక…

Read More

శ్రీరాముని పై టిఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు!

తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , టిఆర్ఎస్ నేత పిడమర్తి రవి శ్రీరాముని పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్లోని ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పరిరక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి చందాల దందా మొదలైందని.. అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల కోసం బిజెపి నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో దేశంలో జై భీమ్ _ జై శ్రీరామ్…

Read More
Optimized by Optimole