Crime: పూణే అత్యాచార ఆరోపణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి…!
పుణె: మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకున్న అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 22ఏళ్ల యువతి తనపై కొరియర్ డెలివరీ ఏజెంట్ అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అయితే దర్యాప్తులో అసలు కథ వెలుగులోకి వచ్చింది. యువతి చేసిన ఆరోపణల్లో అసలు డెలివరీ బాయ్ అనే ఎలిమెంట్ లేదని, ఆమెకు బాగా పరిచయమైన ఓ స్నేహితుడినే ఇంటికి…